Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గబ్బాపై నీలినీడలు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

గబ్బాపై నీలినీడలు

- బ్రిస్బేన్‌ లో యుకె స్ట్రెయిన్‌ నమోదు
బ్రిస్బేన్‌ : బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌లో చివరి టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌ విధింపు, నాల్గో టెస్టుకు ముందు భారత క్రికెట్‌ జట్టు కఠిన క్వారంటైన్‌ ఎదుర్కొవాల్సి రావటం వంటి అంశాలు ఇప్పటికే బ్రిస్బేన్‌ టెస్టును ప్రమాదంలో పడేశాయి. తాజాగా బ్రిస్బేన్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి నూతన రకం యుకె స్ట్రెయిన్‌ వెలుగు చూడటంతో.. అక్కడికి ప్రయాణించేందుకు భారత జట్టు గట్టిగా నిరాకరిస్తోంది. ఈ మేరకు ఇదే విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)తో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలియజేసినట్టు సమాచారం.
స్వదేశంలో క్వారంటైన్‌ భయం?
సిడ్నీ నుంచి బ్రిస్బేన్‌కు చేరుకున్న అనంతరం అక్కడ బయో సెక్యూర్‌ బబుల్‌లోనూ భారత జట్టు క్రికెటర్లు కఠిన క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి రావటం భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఫిర్యాదుకు కారణమైంది. బయో సెక్యూర్‌ బబుల్‌ లోపల నిబంధనలు మరీ కఠినంగా ఉండబోవని, ఐపీఎల్‌ తరహాలోనే ఆటగాళ్లు కలిసి తిరగవచ్చని సీఏ అనధికారికంగా బీసీసీఐకి తెలిపింది. అక్కడితో ఆ వివాదం ముగిసిందనుకునే లోపే.. బ్రిస్బేన్‌లో యుకె స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ కేసు నమోదు కావటం కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బ్రిస్బేన్‌ మూడు రోజుల లాక్‌డౌన్‌లో ఉంది. యుకె స్ట్రెయిన్‌ కేసు నమోదుతో బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్త స్ట్రెయిన్‌ కేసుల కారణంగా యుకె నుంచి ప్రయాణాలపై భారత్‌ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్‌19 నెగెటివ్‌ రిపోర్టుతో భారత్‌లో అడుగుపెట్టినా.. కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ప్రయాణికులపై భారత్‌లో ఎటువంటి ఆంక్షలు లేవు. సాధారణంగా కోవిడ్‌19 నెగెటివ్‌ రిపోర్టు చూపిస్తే చాలు. కానీ ఆస్ట్రేలియాలో యుకె స్ట్రెయిన్‌ కేసులు పెరిగితే, కంగారూ ప్రయాణికులపైనా భారత్‌లో ఆంక్షలు విధించే ప్రమాదం కనిపిస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు జనవరి 15 నుంచి ఆరంభం కావాల్సి ఉంది. జనవరి 19తో ఆస్ట్రేలియా పర్యటన ముగియనుంది. స్వదేశంలో ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ షురూ కానుంది. ఈ సమయంలో భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రయాణికులకూ క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తే.. భారత క్రికెట్‌ జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అప్పుడు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ ప్రమాదంలో పడనుంది.
నాల్గో టెస్టు ఆడేందుకు భారత్‌ సుముఖంగానే ఉన్నప్పటికీ టెస్టు వేదికను బ్రిస్బేన్‌ నుంచి మార్చాలని కోరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్టు వేదికల్లో బిగ్‌బాష్‌ లీగ్‌ నడుస్తోంది. మూడో టెస్టు అనంతరం సైతం భారత జట్టు సిడ్నీలోనే ఉండేందుకు సీఏ ప్రస్తుతం ఏర్పాట్లు చేసింది. అలాగని సిడ్నీలోనే నాల్గో టెస్టు నిర్వహణకు మరో పిచ్‌ సిద్ధం చేసేందుకు ఎటువంటి ఆదేశాలు మైదాన సిబ్బందికి అందలేదు. దీంతో నాల్గో టెస్టుపై నీలినీడలు తొలగటం లేదు. త్వరలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా నాల్గో టెస్టుపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌
కనీస ధర రూ.1500 కోట్లు?

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.