Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి

- డివైఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) జట్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. విజరు హజారే టోర్నీకి ఎంపిక చేసిన హైదరాబాద్‌ జట్టులో చోటుచేసుకున్న అవకతవకలపై డివైఎఫ్‌ఐ నాయకులు సోమవారం ఉప్పల్‌ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 'విజరు హజారే ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ప్రతిభావంతులు, అర్హులైన క్రికెటర్లను జట్టులోకి తీసుకోలేదు. ఈ సీజన్‌లో రాణించిన వరుణ్‌ గౌడ్‌, అభిజిత్‌, జునైద్‌ అలీ వంటి ప్రతిభావంతులను పక్కనపెట్టడం సిగ్గుచేటు. ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలోనూ స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీసుకోలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం స్థానిక క్రికెటర్లపై వివక్ష చూపుతోంది. హెచ్‌సీఏ పాలకమండలి పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కొంతమంది సెలక్టర్లు, పాలక సభ్యులు డబ్బులకు అమ్ముడుపోయి ప్రతిభ ఉన్నవారిని తొక్కిపెట్టి.. అశ్రిత వర్గాల వారిని ప్రతిభ లేని వారిని జట్టుకు ఎంపిక చేస్తున్నారు' అని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్‌ అన్నారు. ' భారత జట్టుకు ఒకానొకన సమయంలో హైదరాబాద్‌ నుంచి ఆరుగురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు ఒక్కరు ఆడటమే గగనంగా మారింది. ఈ దుస్థితికి హెచ్‌సీఏ పాలక మండలి కారణం. ఏండ్లుగా హెచ్‌సీఏలో అవినీతి జరుగుతోంది. భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన అజహరుద్దీన్‌ అధ్యక్షుడుగా వచ్చినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోగా మరింత దిగజారుతోంది. హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలి. హెచ్‌సీఏ తీరు మార్చుకుని ప్రతిభ కలిగిన క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలి. లేకపోతే డివైఎఫ్‌ఐ ఆందోళనలను చేస్తుందని ' రాష్ట్ర అధ్యక్షుడు ఎం. విప్లవ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మేడ్చల్‌ మల్కాజిగిరి అధ్యక్షుడు కిరణ్‌, జిల్లా నాయకులు సంతోష్‌, శ్రీను, స్వామి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..
జకోవిచ్‌ జోరు
కోట్ల వర్షం కురిసింది
వేలానికి వేళాయే..!
బుల్‌ కు భంగపాటు

తాజా వార్తలు

06:34 AM

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.