Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐసీసీ టోర్నీలు ఇప్పుడే వద్దు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 16,2020

ఐసీసీ టోర్నీలు ఇప్పుడే వద్దు!

- భారత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి
ముంబయి : కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ క్రికెట్‌ను స్తంభింపజేసింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దు తర్వాత టీమ్‌ ఇండియా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చినా, రాకపోయినా ఆంక్షల నడుమ క్రికెట్‌ సీజన్‌ పున ప్రారంభించేందుకు ఓ వైపు ప్రణాళిక సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణపై ఐసీసీ పట్టుదలగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా సైతం నిర్వహణకే మొగ్గుచూపుతోంది. అందుకు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియాతో ఐసీసీ నిరంతర సంప్రదింపులు జరుపుతోంది. కరోనా వైరస్‌ మహమ్మారితో అన్ని చోట్లా లాక్‌డౌన్‌ విధించారు. క్రికెటర్లు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌, మెంటల్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు కనీసం ఓ నెల పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నేరుగా వరల్డ్‌ టోర్నీలను నిర్వహించటం సరైనది కాదని భారత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడుతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్‌తో సీజన్‌ను ఆరంభించటం మంచిదని అంటున్నాడు. ' ఈ పరిస్థితుల్లో ఐసీసీ టోర్నీల నిర్వహణపై ఎక్కువగా ఆసక్తి చూపించకూడదు. అందరూ ఇండ్లలోనే ఉంటున్నారు. తొలుత దేశవాళీ క్రికెట్‌ మొదలవ్వాలని ఆశిద్దాం. అన్ని స్థాయిల్లో క్రికెటర్లు తొలుత మైదానాల్లోకి రావాలి. అదే అన్నింటి కంటే ప్రధానమైన అంశం. రెండోది అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌ను ద్వైపాక్షిక సిరీస్‌లతోనే ఆరంభించాలి. ఐసీసీ వరల్డ్‌ టోర్నీ, ద్వైపాక్షిక సిరీస్‌లలో మేం ద్వైపాక్షిక సిరీస్‌నే ఎంచుకుంటాం. 15 జట్లు ఒకచోటుకి చేరి ఆడటం కంటే.. ఒక జట్టుతో కలిసి ఒకే వేదికలో సిరీస్‌ను ముగించవచ్చు. క్రికెట్‌ సీజన్‌ ఆరంభం కాగానే ఐపీఎల్‌కు మా తొలి ప్రాధాన్యం. ఎందుకంటే ఐపీఎల్‌ను 1-2 నగరాల్లోనే ఆడవచ్చు. లాజిస్టికల్‌ ఇబ్బందులు ఉండవు. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం

తాజా వార్తలు

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

03:52 PM

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

03:36 PM

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు భారీ షాక్..

03:30 PM

అయోధ్య రాముడిపై టీఆర్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

03:29 PM

రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల

03:22 PM

మోడీ 'మన్ కీ బాత్'పై రాహుల్ విమర్శలు..

03:16 PM

తెలంగాణలో షర్మిల పార్టీపై.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

03:12 PM

దేశంలో పిల్లల లింగ నిష్పత్తిని వెల్లడించిన కేంద్రం

02:57 PM

ట్రాక్టర్ పరేడ్ కు అనుమతివ్వాలని పోలీసులకు లేఖ రాసిన రైతులు

02:55 PM

డివైడర్‌ను ఢీకొన్న మిని వ్యాన్‌.. ఇద్దరి మృతి

02:53 PM

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ కమిటి ఎన్నిక

02:38 PM

రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్‌ లా కాలేజీ

02:31 PM

ముంబైకి బారులుతీరిన రైతులు

02:10 PM

మాన‌సికంగా దెబ్బ కొట్ట‌డానికి ఆసీస్ ప్ర‌య‌త్నించింది: అశ్విన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.