Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆట షురూ... | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 18,2020

ఆట షురూ...

-క్రీడలపై తొలుగుతున్న కరోనా మేఘాలు
- 65 రోజుల తర్వాత జర్మనీలో మొదలైన ఫుట్‌బాల్‌ ఆట
- ప్రేక్షకుల్లేకుండానే బుండెస్‌లిగా టోర్నీ
- 2023 జూన్‌ 25న ఫుట్‌బాల్‌ వరల్డ్‌ గవర్నింగ్‌బాడీ భేటీ
- మహిళాఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆతిథ్యదేశం ఎంపిక
బెర్లిన్‌ : కరోనా... లాక్‌డౌన్‌లనుంచి నెమ్మదిగా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జనం తమ పనుల్లోకి బిజి అవుతుంటే.. మరోవైపు బోసిపోయిన స్టేడియంలలో క్రీడలు మొదలవుతున్నాయి. కరోనా కారణంగా ఎనిమిదివేల మందికి పైగా ఆ దేశంలో చనిపోయారు. ఇది నాణేనికి ఓవైపు..మరోవైపు ఫుట్‌బాల్‌ మ్యాచులు ఆరంభమయ్యాయి. తాజాగా జర్మనీలో 65 రోజుల తర్వాత ఫుట్‌బాల్‌ క్రీడ మళ్లీ షురూ అయ్యింది. సుమారు రెండు నెలల విరామం తర్వాత యూరప్‌లో తిరిగి ఫుట్‌బాల్‌ ఆట మొదలైంది. కరోనా విజంభణతో జర్మనీలో ఆగిపోయిన బుండెస్‌లిగా 2019-2020 సీజన్‌ శనివారం షురూ అయ్యింది. దీంతో యూరప్‌లో ఆరంభమైన తొలి మేజర్‌ టోర్నీగా బుండెస్‌లిగా నిలిచింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటామని జర్మనీ ఫుట్‌బాల్‌లీగ్‌ ప్రభుత్వానికి తెలిపింది.
వాస్తవంగా టాప్‌లీగ్‌ బుండెస్‌లి టోర్ని మార్చి 11 నుంచి నిలిచిపోయింది. జర్మనీ సర్కార్‌ అనుమతించటంతో..శనివారం మళ్లీ ఫుట్‌బాల్‌ ఆట మొదలైంది. మ్యాచ్‌ జరుగుతున్నపుడు పలుదఫాలుగా బంతిని శానిటైజ్‌ చేశారు. క్రీడాభిమానులను మాత్రం స్టేడియంలోకి అనుమతించలేదు. బోరిసియా డార్ట్‌మండ్‌ 4..0 తేడాతో శుల్కేను ఓడించింది. ఇది 16వ విజయం కావటం గమనార్హం. మ్యాచ్‌లో డార్ట్‌మండ్‌ తరఫున గుఈరిరో రెండు గోల్స్‌ చేశాడు. హాలెండ్‌,హజాయి చేరో గోల్‌ చేశారు. పతకాల పట్టికలో 54 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. బయార్న్‌ మ్యూనిక్‌ 55 పాయింట్లతో ప్రథమస్థానంలో ఉన్నది.
25న వరల్డ్‌ కప్‌ ఆతిథ్యదేశం ఎంపిక..
ఫుట్‌బాల్‌ వరల్డ్‌ గవర్నింగ్‌ బాడీ ఫీఫా 2023 జూన్‌ 25న మహిళా వరల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఆతిథ్యదేశాన్ని ఎంపిక చేయనున్నది. ఆన్‌లైన్‌ సమావేశాలతో ఫీఫా ఆతిథ్యదేశాన్ని ఎంపికచేయనున్నది. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ దేశాలు తమకు అవకాశం ఇవ్వాలని సంయుక్తంగా ప్రతిపాదించాయి. అయితే బ్రెజిల్‌,కొలంబియా,జపాన్‌ దేశాలు కూడా ఈ రేస్‌లో ఉన్నాయి.

వరల్డ్‌కప్‌లో 32 జట్లు
ఈ ఏడాది బిడ్డింగ్‌ ప్రాసెస్‌ మహిళా వరల్డ్‌ కప్‌ చరిత్ర సృష్టించనున్నది. ఎందుకంటే ఎక్కువ దేశాలు భాగస్వామ్యం కానున్నాయి. మహిళా ఫుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు 7588 కోట్లు (ఒక బిలియన్‌ డాలర్లు) ఖర్చుచేయనున్నది. 2023లో జరగనున్న వరల్డ్‌ కప్‌లో 32 టీములు పాల్గొనున్నాయి. ఇలా మొదటిసారి మహిళా వరల్డ్‌ కప్‌లో 32 టీములు భాగస్వామం కావటమని ఫీఫా అంటున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
గబ్బాపై నీలినీడలు
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌

తాజా వార్తలు

11:13 AM

సీపీఐ(ఎం) కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి..

10:57 AM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: యువకుడి మృతి

10:56 AM

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో WHO చీఫ్ ఆగ్రహం..

10:52 AM

కరోనా​తో కేరళ ఎమ్మెల్యే మృతి

10:52 AM

మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం

10:39 AM

దేశంలో కొత్తగా మరో 10వేల పాజిటివ్ కేసులు

10:25 AM

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు

10:17 AM

కరోనా టీకా తీసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలకు అస్వస్థత

10:11 AM

నగరంలో 50 కేజీల గంజాయి స్వాధీనం

10:01 AM

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

09:56 AM

నేడు జరగాల్సిన రైతు చర్చలు వాయిదా!

09:53 AM

సూరత్‌ ప్రమాదంపై ప్రధాని, రాజస్థాన్‌ సీఎం సంతాపం

09:17 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:10 AM

కేంద్రం కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్న వారిలో..!

09:00 AM

ఆటా నూతన అధ్యక్షుడిగా భువనేశ్‌ బుజాల

08:45 AM

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

08:25 AM

కొత్త కారు కొనాలనుకునే వారికి భారీ షాక్..!

08:11 AM

ఓల్డ్ అల్వాల్‌లో విద్యార్థిని అదృశ్యం

08:09 AM

రాజన్న సిరిసిల్లలో చిరుత కలకలం

08:07 AM

కన్న కూతురిపై ఏడేళ్లుగా లైంగికదాడి

08:56 AM

కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 15 మంది మృతి

07:37 AM

గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

07:32 AM

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కేసీఆర్

07:04 AM

టీవీ నటిపై పైలట్ లైంగికదాడి

06:46 AM

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

06:41 AM

భీమ‌డోలులో వింత‌వ్యా‌ధి క‌ల‌క‌లం...

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.