Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇంగ్లాండ్‌కు పాకిస్థాన్‌ జట్టు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jun 29,2020

ఇంగ్లాండ్‌కు పాకిస్థాన్‌ జట్టు

-ప్రత్యేక విమానంలో మాంచెస్టర్‌లో అడుగు
-అక్కడే 14 రోజుల స్వీయ క్వారంటైన్‌
మాంచెస్టర్‌ (ఇంగ్లాండ్‌)
కరోనా మహమ్మారి వేళ ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఆదాయం కాపాడుకునేందుకు అన్ని శక్తులూ ఒడ్డుతోంది. పరిస్థితి భయం భయంగా ఉన్నప్పటికీ వరుసగా రెండో విదేశీ జట్టు ఇంగ్లాండ్‌లో కాలుమోపేలా చేసింది. ప్రత్యేక విమానం, బస, ఇతర ఖర్చులు సహా రూ. 23 కోట్లు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు సాయం చేసిన ఇంగ్లాండ్‌.. మాంచెస్టర్‌లో జులై 8 నుంచి టెస్టు సిరీస్‌కు శ్రీకారం చుట్టబోతోంది. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు సైతం ఇంగ్లాండ్‌కు చేరుకుంది. సుమారు రూ. 5 కోట్లతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన ఇంగ్లాండ్‌.. మాంచెస్టర్‌లోనే పాకిస్థాన్‌ జట్టుకు బస ఏర్పాటు చేసింది. పాక్‌ జట్టు కోసం పూర్తిగా ఓ హౌటల్‌ను బుక్‌ చేసింది.
జులై 13 నుంచి షురూ! : వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సాఫీగానే ఇంగ్లాండ్‌కు చేరుకున్నా.. పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం రేగింది. 10 మంది ఆటగాళ్లు, ఒక సహాయక సిబ్బంది కోవిడ్‌-19 పాజటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌ పర్యటనపై సందిగ్థత కొనసాగింది. కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన క్రికెటర్లను రావల్పిండిలోనే వదిలేసిన పీసీబీ.. మిగతా 20 మంది క్రికెటర్లు, 11 మంది సహాయక సిబ్బందితో మాంచెస్టర్‌ విమానానికి పచ్చజెండా ఊపింది. కోవిడ్‌-19 నెగెటివ్‌ అని నిర్ధారణ అయిన తర్వాత మిగతా ఆటగాళ్లను బిజినెస్‌ క్లాస్‌ విమానాల్లో మాంచెస్టర్‌కు పంపించనుంది. బయో బబుల్‌ వాతావరణంలో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌లు మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ' పాకిస్థాన్‌ మరో చారిత్రక పర్యటన కోసం ఇంగ్లాండ్‌కు వెళ్తోంది. ఇంగ్లాండ్‌లో ఆడటం ఎప్పుడూ ఉత్సాహభరి తమే. అభిమానులారా.. ఎప్పుడూ మీ మద్దతు, అభిమానం, ప్రార్థనలు మాకు అవసరమే' వన్డే,టీ20 కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటన నిమిత్తం తొలుత పీసీబీ 29 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పీసీబీ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మహ్మద్‌ హఫీజ్‌.. ప్రయివేటు పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారించుకున్నాడు. అయినా, హఫీజ్‌కు పీసీబీ గ్రీన్‌ సిగల్‌ ఇవ్వలేదు.
ఇంగ్లాండ్‌ పర్యటనకు పాకిస్థాన్‌ జట్టు : అజార్‌ అలీ (కెప్టెన్‌), బాబర్‌ ఆజామ్‌ (వైస్‌ కెప్టెన్‌), అబిడ్‌ అలీ, అసద్‌ సఫీక్‌, ఫహీమ్‌ ఆష్రఫ్‌, ఫవాద్‌ ఆలాం, ఇఫ్తీకార్‌ అహ్మద్‌, ఇమద్‌ వసీం, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఖుషిద్‌ షా, మహ్మద్‌ అబ్బాస్‌, ముసా ఖాన్‌, నసీమ్‌ షా, రోహైల్‌ నజీర్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, షాహీన్‌ ఆఫ్రిది, షాన్‌ మసూద్‌, సోహైల్‌ ఖాన్‌, ఉస్మాన్‌ షిన్వారి, యాసిర్‌ షా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు

తాజా వార్తలు

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

07:40 AM

విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు

07:33 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

07:29 AM

మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం

07:20 AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

07:19 AM

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

07:07 AM

భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు

06:58 AM

కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

06:33 AM

సైనికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి: ముగ్గురు మృతి

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.