Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్‌

- ఢిల్లీలో రైతుల పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు: రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి
నవతెలంగాణ-మెదక్‌
కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనీ, వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులందరికీ సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలక్ష్మి అన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతులకు సోమవారం ఆమె హాజరై మాట్లాడారు. నాలుగు రోజులుగా పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఉత్తరా ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులు వ్యవసాయానికి వ్యతిరేకమైన మూడు బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీకి తరలివెళ్తుండగా వారిపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం అన్యాయమన్నారు. రైతుల పై పోలీసులు నీటి ఫిరంగులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మెదక్‌ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, జిల్లా నాయకులు కె.నర్సమ్మ, ఏ. మహేం దర్‌, బాలమణి, నాగరాజు, బస్వరాజ్‌, సంతోశ్‌, సత్తయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

11:50 AM

విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి

11:49 AM

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

11:32 AM

ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

11:29 AM

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

11:20 AM

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్

11:09 AM

గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు

11:00 AM

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..

10:56 AM

రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

10:48 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

10:43 AM

పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

10:40 AM

దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..

10:32 AM

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

09:14 AM

వనస్థలిపురంలో వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి

09:13 AM

కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

07:40 AM

విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు

07:33 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

07:29 AM

మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం

07:20 AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

07:19 AM

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

07:07 AM

భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు

06:58 AM

కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.