Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మోడీ సర్కారుపై రైతుల యుద్ధం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

మోడీ సర్కారుపై రైతుల యుద్ధం

- కేంద్రంలోని బీజేపీ సర్కారువన్నీ వంచించే మాటలే : ఏఐకేఎస్‌సీసీ ధర్నాలో వామపక్ష నేతలు
- నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాల్సిందే స్వామినాథన్‌ సిఫారసులు, ఎమ్‌ఎస్‌పీ అమలేదీ..?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ సర్కారుపై రైతులు తమ పోరాటంతో యుద్ధం ప్రకటించారనీ, నూతన వ్యవసాయక, విద్యుత్‌ సవరణ చట్టాలను రద్దుచేయకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని వామపక్ష నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వంచించే మాటలను విడనాడి స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నదన్నారు. ఢిల్లీ, హర్యానాలలో రైతులపై పాలక వర్గం చేయిస్తున్న దాడులకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో ధర్నాను సోమవారం నిర్వహించారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకు మన దేశాన్ని ప్రధాని మోడీ ఒక ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో పేదల బతుకులను ఛిద్రం చేశారనీ, జీఎస్టీతో రాష్ట్రాల హక్కులను హరించారని చెప్పారు. నూతన వ్యవసాయక చట్టాలు రైతులను ఆత్మహత్యల వైపు నెట్టేలా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో ఉన్న పాలేరు, జీతగాళ్ల వ్యవస్థను మోడీ సర్కారు మళ్లీ తేబోతున్నదని విమర్శించారు. స్వేచ్ఛావాణిజ్యం పేరుతో రైతులను, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడి బతికేవారిని నట్టేట ముచ్చుతున్నదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ రద్దు సామాన్యులకు తీరని నష్టమన్నారు. మోడీ సర్కారు ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతున్నదనీ, పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నదని విమర్శించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పోరాటాన్ని ఆపొద్దని కోరారు. వ్యవసాయ సంక్షోభాన్ని గటెక్కిస్తాం...మద్దతు ధర కట్టిస్తాం..అతివృష్టి, అనావృష్టివల్ల నష్టపోయే రైతులను పంటలబీమాతో ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కిన మోడీ సర్కారు నేడు వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. మోడీ సర్కారు వచ్చాక మద్దతు ధర దక్కక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయనీ, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో ప్రతిరోజూ రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నీ దేశప్రజానీకానికి నష్టం చేకూర్చేయన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, ఆదివాసీ, గిరిజన సంఘం నేత బండారు రవి, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు బాలరాజు, బోస్‌(ఏఐటీయూసీ), ఎం.శ్రీనివాస్‌(ఐఎఫ్‌టీయూ), ఎస్‌ఎల్‌ పద్మ(ఐఎఫ్‌టీయూ), ఎస్‌.రమ, వంగూరి రాములు(సీఐటీయూ), సంధ్య(పీఓడబ్ల్యూ), రాయల రమ, జ్యోతి (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), స్కైలాబ్‌బాబు(కేవీపీఎస్‌), శోభన్‌ (తెలంగాణ రైతు సంఘం), నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), నాగేశ్వర్‌రావు(పీడీఎస్‌యూ), రవీందర్‌( వృత్తిదారుల సంఘం), అనిల్‌, వలిఉల్లాఖాద్రి(ఏఐవైఎఫ్‌), తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

12:14 PM

కొత్త‌కోటలో గుప్త నిధులు.?

12:06 PM

యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..

11:50 AM

విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి

11:49 AM

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

11:32 AM

ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

11:29 AM

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

11:20 AM

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్

11:09 AM

గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు

11:00 AM

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..

10:56 AM

రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

10:48 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

10:43 AM

పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

10:40 AM

దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..

10:32 AM

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.