Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విద్యాసంస్థలను తెరిచేందుకు 25కల్లా సిద్ధం కావాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

విద్యాసంస్థలను తెరిచేందుకు 25కల్లా సిద్ధం కావాలి

- కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించండి:అధికారులకు మంత్రి సబిత ఆదేశం
- 18న సంక్షేమ మంత్రులు, అధికారులతో సమావేశం
- 19న ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వచ్చేనెల ఒకటి నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రయివేటు యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఈనెల 25వ తేదీ నాటికి సిద్ధం కావాలని కోరారు. 9,10, ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈనెల 20లోగా ప్రభుత్వానికి అందించాలని సూచించారు. విద్యాసంస్థలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని గుర్తు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థల పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల ద్వారా రూపొందించాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని తెలిపారు. విద్యాశాఖాధికారులు ప్రత్యేకంగా అన్ని పాఠశాలలనూ ప్రత్యక్షంగా పరిశీలించి పాఠశాలలన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కోరారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈనెల 18న ఆయా సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయివేటు విద్యాసంస్థలు నడుచుకునే విధంగా ఈనెల 19న ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సన్నద్ధం చేస్తామని తెలిపారు. 9,10, ఇంటర్‌, డిగ్రీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యాసంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనా తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

3.48 లక్షల వ్యాక్సిన్‌ డోసుల రాక
కరోనా చికిత్సకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు
కాళేశ్వరంపై హైకోర్టులో రిట్‌
బడికో స్వచ్ఛ కార్మికున్ని నియమించాలి
ఐఈఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి సబిత
ప్రయివేటు అధ్యాపకుల సమస్యలపై స్పందించండి
పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్ష
హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు అవసరం
కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.