Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి

- మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టా లని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల వికారా బాద్‌ జిల్లాలో కల్తీకల్లుకు ఇప్పటికే ముగ్గురుమృతి చెందారనీ, వందలాది మంది ఆస్పత్రులపాలు కావడం ఆందోళన కలిగిస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇది పేద కుటుంబాలతో చెలగాటమాడడమేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.
మాదకద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌ విలసిల్లుతుందనే ఆరోపణతోపాటు, అటవీ ప్రాంతాల్లో గంజాయిని సేద్యం చేసి పట్టణాలకు తరలిస్తూ యువతను మత్తులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు ఇప్పటికే వస్తున్నాయని తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీనికి తోడు కల్తీ వ్యాపారులు మాదకద్రవ్యాలతో కల్లును తయారు చేసి పేదల ప్రాణాలు బలితీసుకుంటున్నారని విమర్శించారు. పొద్దంతా పనిచేసే పేదలు ఉపశమనం కోసం తక్కువ ధరకు దొరికే కల్లు తాగే అలవాటున్నదని వివరించారు. దీన్ని అలుసుగా తీసుకుని డబ్బే సంపాదనగా కల్తీ వ్యాపారులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారని పేర్కొన్నారు. మామూళ్ళకు అలవాటు పడ్డ ఎక్సైజ్‌ అధికారులు దీన్ని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట ప్రాంతంలో తాటి, ఈతచెట్లు లేకున్నా హైడ్రోక్లోరైడ్‌తో కల్తీకల్లును తయ్యారు చేసి ముగ్గురి ప్రాణాలు బలితీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది మంది అనారోగ్యాలతో ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. కల్తీకల్లుతోనే ఇది జరిగినట్టు ఎక్సైజ్‌ అధికారులు తేల్చారని గుర్తు చేశారు. ఇదే తంతు కొనసాగితే పేద కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరచి కల్తీకల్లు, మాదకద్రవ్యాల ఉత్పత్తి సరఫరాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.
నేడు ఎస్వీకేలో వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమ గ్రంథాల పుస్తక ప్రదర్శన : ప్రారంభించనున్న తమ్మినేని
వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమ గ్రంథాల పుస్తక ప్రదర్శన బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న నవతెలంగాణ పుస్తకశాలలో జరగనుంది. ఈ ప్రదర్శనను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ జనరల్‌ మేనేజర్‌ కె చంద్రమోహన్‌ మంగళవారం ఒ ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనకు వామపక్ష ఉద్యమ కార్యకర్తలు-విద్యార్థి-మహిళా-శ్రామిక-కార్మికవర్గం వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.