Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆ చట్టాలు దుర్మార్గం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

ఆ చట్టాలు దుర్మార్గం..

- రద్దయ్యే వరకు పోరాటం
- రైతులకు అన్నివర్గాల మద్దతు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ - భువనగిరి
కార్పొరేట్‌ అనుకూల, రైతుల పాలిట శాపమైన దుర్మార్గపు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ తెలిపారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుజాతా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట, భువనగిరి, వలిగొండ, ఆలేరు ప్రాంతాల్లో సాగంది. ఈ సందర్భంగా సీతారాములు, సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని కోరుతూ చేపట్టిన బస్సుజాతాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఢిల్లీలో తీవ్రమైన చలితోపాటు వర్షం వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా రైతులు చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారని చెప్పారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు కూడా కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరినా నరేంద్రమోడీ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనకు దేశంలోని ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, సైనికు లతోపాటు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారన్నారు. చట్టాలు మంచివని లోక్‌సత్తా నాయకుడు చెప్పడం బాధాక రమన్నారు. 2006లో వ్యవసాయ మార్కెట్లను బీహార్‌లో రద్దు చేశారని.. దాంతో అక్కడ ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించడానికి 1955లో తెచ్చిన నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 18 నుంచి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న జాతీయ జెండాలతో హైదరాబాద్‌లో గవర్నర్‌కు వినతి, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని కోరారు. రైతు ఉద్యమాన్ని 56 దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా పరిశీలిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ చట్టాలను మొదట వ్యతిరేకించి, అనంతరం యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. ఈ జాతాకు యూటీఎఫ్‌, కాంగ్రెస్‌, సీపీఐ, టీడీఎఫ్‌ ఇతర ప్రజా సంఘాలు ఘనస్వాగతం పలుకుతూ మద్దతు తెలిపాయి. జాతాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ రెడ్డి, మంగ నరసింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోబన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.