Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతుల పాక్షిక విజయం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

రైతుల పాక్షిక విజయం..

- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ఆ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకే లాభం
- రైతులకు కీడు చేస్తే వ్యతిరేకిస్తాం..
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం.. రైతుల పాక్షిక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ చట్టాలు రైతుల కంటే కార్పొరేట్‌ సంస్థలకే లాభం చేకూర్చేవిగా ఉన్నాయని చెప్పారు. రైతులకు మేలు చేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కీడు చేస్తే వ్యతిరేకిస్తామని అన్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరపనున్న చర్చల్లో రాష్ట్రాలకు కూడా ప్రతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పరిగూడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేవలం ఉత్తరాది రాష్టాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు తెస్తే తెలంగాణ లాంటి రాష్టాలకు నష్టం కలుగుతుందని చెప్పారు. కేంద్ర తెచ్చిన చట్టంతో రైతుల కన్నా కార్పొరేట్‌ సంస్థలకే లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రైతులు చల్లని చలిలో 45 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం ఆందోళన చేస్తున్న రైతుల పాక్షిక విజయమని చెప్పారు. తెలంగాణలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడితే, కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలబిస్తుందని విమర్శించారు. రైతులకు మేలుచేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కానీ ఈ చట్టాలు రైతుకు మేలు చేసేవిగా లేవని అన్నారు. అందులో కనీస మద్దతు ధర అంశం లేదన్నారు. కనీసం మద్దతు ధర అంశం లేకపోతే రైతుల పంట ఉత్పత్తులకు ఎవరు కొనుగోలు చేస్తారో గ్యారంటీ లేని దుస్థితి ఏర్పడనుందన్నారు. కేంద్రం రైతు ప్రతినిధులతో జరపనున్న చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వ్యవసాయం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమేనని చెప్పారు. కేంద్రం కొన్ని చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై రుద్దుతోందని చెప్పారు. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా, కేంద్రం చేతుల్లోకి తీసుకుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. కరోనా కష్ట సమయంలోనూ రూ.7515 కోట్ల నిధులు రైతుబంధు ఇచ్చామన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే కోటీ 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు ఉండే గోదాములున్నాయన్నారు. కోటీ మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే విధంగా గోదాములను అందుబాటులోకి తేవాలన్నారు. అ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, జడ్పీటీసీ మహిపాల్‌, డీఏఓ గీతారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.