Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నియామకాలు నాలుగు వారాల్లో చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

నియామకాలు నాలుగు వారాల్లో చేయాలి

- తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
స్టేట్‌ పోలీస్‌ సెక్యూరిటీ కమిషన్‌, పోలీస్‌ కంప్లయింట్స్‌ అథారిటీలకు చైర్మెన్‌, సభ్యుల నియామకాలు నాలుగు వారాల్లోగా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా భర్తీకి మూడు నెలల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ వినతిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. చైర్మెన్‌, సభ్యుల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం పేర్లను హైకోర్టుకు అందజేసిందనీ, కమిషన్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లు, అథారిటీ చైర్మెన్‌ పదవులకు జిల్లా రిటైర్డు జడ్జీల పేర్లు, సభ్యుల పేర్లను ప్రతిపాదించామనీ, వాటిని హైకోర్టు ఆమోదిస్తే నియామకాలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. తాము త్వరలోనే వాటిని పరిశీలించి తెలియజేస్తామనీ, ఆ తర్వాత నాలుగు వారాల్లోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. ప్రకాష్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కమిషన్‌, అథారిటీలను నియమించలేదని అందిన లేఖను హైకోర్టు కోర్టు ధిక్కార పిటిషన్‌గా స్వీకరించి విచారణ జరుపుతోంది. విచారణ వాయిదా వేసింది.
మూడు పిల్స్‌ మాత్రమే విచారిస్తాం
22 కరోనా పిల్స్‌ పై విచారణ ముగించిన హైకోర్టు
కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినందున దీనికి చెందిన పాతిక పిల్స్‌లో ఒకే తరహాలోని మూడు పిల్స్‌ను మాత్రమే విచారిస్తామనీ, మిగిలిన వాటిపై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రోజుకు నాలుగైదు వందల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, కరోనాను ప్రభుత్వం అదుపు చేసిందని, ఈ పరిస్థితుల్లో ఒకే తరహా అంశంపై పలు పిల్స్‌ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో 15 శాతం పడకలు దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు ఇవ్వాలనీ, ప్రయివేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజుల దోపిడీ చేస్తున్నారనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు కల్పించి సిబ్బందిని నియమించాలనీ, కరోనా టెస్టులు తగినన్ని చేయాలన్న పిల్స్‌ను మాత్రమే విచారిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. దిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో నిత్యం 40 వేల పరీక్షలు చేస్తుంటే తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రంలో 50 వేల పరీక్షలు చేయాలంటే కూడా ప్రభుత్వం చేయకుండా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అధిక పరీక్షలు చేస్తే ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది. రాబోయే రెండు వారాల్లో చేయబోయే కరోనా పరీక్షలు,ఫలితాలు,యూకే నుంచి వచ్చిన కొత్త వైరస్‌ కేసులు,నివారణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఎ.జి. బి.ఎస.్‌ ప్రసాద్‌ను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దోచిపెట్టడమే..
ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా ?
పొలాలు ఎండిపోతున్నాయ్..
పోటెత్తిన మిర్చి..
కీచక హెడ్‌మాస్టర్‌
సాగు చట్టాల రద్దు కోసం 6న మానవహారాలు
హాస్టల్‌ వర్కర్లందరిని పర్మినెంట్‌ చేయాలి
ఐసీడీఎస్‌లను యధావిధిగా కొనసాగించాలి
భూమే లేనప్పుడు మేమేందుకు..
ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌
పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు
కుబేరులకు తాకట్టు
పీఏసీఎస్‌ చైర్మెన్‌ను శిక్షించాలి
క్షణికావేశం.. రెండు ప్రాణాలు బలి
168 మందికి కరోనా
వైఎస్‌ కుటుంబంలో ఆస్తి తగాదాలు
మూడో రోజూ 20,251 మందికి వ్యాక్సిన్‌
సీఎం పీఆర్వో రాజీనామా
కాంగ్రెస్‌కు ఇందిరాశోభన్‌ రాజీనామా
పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.