Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా రైతాంగ పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా రైతాంగ పోరాటం

- కేసీఆర్‌ పునరాలోచించుకోవాలి
- అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- సుప్రీం కోర్టు, కేంద్రం చెప్పినా చట్టాల రద్దే పరిష్కారం
         సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న రైతాంగ పోరాటం స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా కొనసాగుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. పోరాట స్ఫూర్తి దేశ రైతాంగాన్ని కదలిస్తున్నదన్నారు. చట్టాలు రద్దు చేయడమా? ప్రభుత్వం రద్దు కావడమో జరిగేదాకా ఢిల్లీ వదిలిపోబోమని రైతాంగం చెబుతున్నదని తెలిపారు. సుప్రీం కోర్టు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా... చివరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమూ, విద్యుత్‌ సవరణ బిల్లును ఉససంహరించుకోవడమే పరిష్కార మార్గమని సూచించారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి సంఘీభావంగా ఢిల్లీలో పర్యటించిన అనుభవాలను నవతెలంగాణ ప్రతినిధి గుడిగ రఘుతో పంచుకున్నారు.
ఢిల్లీలో రైతాంగ ఉద్యమం అనుభవాలేంటి? ఇంత కాలం కొనసాగడానికి కారణాలేంటి?
ఉద్యమం ఉధృతంగా కొనసాగడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లులే కారణం. వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఢిల్లీలోని ప్రధాన రహదారులను దిగ్బంధం చేశారు. సింఘు సరిహద్దు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 55 రోజుల నుంచి ఐదు జాతీయ రహదారులు రైతుల కంట్రోల్‌ ఉన్నాయి. రైతుల క్యాంపులున్నాయి. లక్షలాది మంది పాల్గొంటున్నారు. పగలు ఉద్యమం. రాత్రిళ్లు తమ డెరాల్లో తిండి. అక్కడే టాయిలెట్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. వేలాది మంది ఉద్యమానికి ఆర్థికంగా సహకరిస్తున్నారు. భాషా, ప్రాంతాలు వేరైనా స్ఫూర్తి ఒక్కటే. చలికి తట్టుకుని, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెగించి పోరాటం చేస్తున్నారు. మాజీ సైనిక ఉద్యోగులు సైతం పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. ఎంత కాలామైనా పోరాటం కొనసాగిస్తాం. చట్టాలు రద్దు చేసేవరకు ఇక్కడే ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే వ్యవసాయానికి లాక్‌డౌన్‌ ప్రకటిస్తామని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ప్రకటనలు చేస్తున్నది? రైతుల పరిస్థితి ఏమిటి?
తొలుత ఈ చట్టాలను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. అందరూ సంతోషించారు. ఆ తర్వాత భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. పోరాటాల్లోనూ నాయకులు పాల్గొన్నారు. దేేశమంతా తిరిగి అన్ని పార్టీలను కూడగడతానని కేసీఆర్‌ అన్నారు. చట్టాలు దుర్మార్గమన్నారు. రెండు రోజులకే ఢిల్లీకి వెళ్లి, మోడీ, అమిత్‌షాను కలిసి వచ్చి చట్టాలకు అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదనీ, యాసంగి ధాన్యం కొనం, కొనుగోలు కేంద్రాలు ఉండవు అని ప్రకటించారు. ఈ నిర్ణయం రైతులకు అన్యాయం చేయడమే. కేసీఆర్‌కు ఏమాత్రం రైతుల యెడల సానుభూతి ఉన్నా...పునరాలోచించుకోవాలి. రెండు నాల్కల ధోరణి సరైందికాదు. రైతులకు ఈ చట్టాలతో నష్టం జరుగుతుంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసినట్టుగానే, తెలంగాణ అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలి.
ఒకవైపు సుప్రీం కోర్టు స్టేవిధించడం...మరోవైపు రైతాంగ ఉద్యమం కొనసాగడం, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం...ఇలాంటి పరిస్థితులు ఎక్కడికి దారి తీసే అవకాశముంది?
రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు చేయడం లేదు. మొక్కుబడిగా చేస్తున్నది. రైతుల డిమాండ్లపై మాట్లాడటం లేదు. కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నది. తాత్కాలికంగా స్టే ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినప్పుడు అవి రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించి తీర్పు ఇవ్వాలి. సుప్రీం కోర్టు బాధ్యత వహించడానికి పెద్ద మనుషులు కాదు కదా, ఏకపక్షంగా తీసుకొచ్చారనే కోర్టుకు పోయారు. వాటిని పరిశీలించి వాటిని రద్దు చేయాలి. కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కమిటీలోని ఆ నలుగురు చట్టాలను ఆమోదించిన వాళ్లే. అందులో ఒకాయన రాజీనామా చేశారు. చట్టాలు రద్దయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రాణాలు పోతే తమ బిడ్డలు, తమ వారసులు కొసాగిస్తారని ధైర్యం చెబుతున్నారు.
చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో కదలిక ఉందా?
ఈ చట్టాల ప్రమాదం కొన్ని రాష్ట్రాలల్లో తొందరగా అర్థమైంది. తెలంగాణ రైతాంగానికీ అర్థమై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే బలమైన ఉద్యమాలవైపు రావడానికి ఇంకా వెనకబడుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వందలాది ట్రాక్టర్లతో ప్రదర్శన జరిగింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనడంతో రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగుతున్నది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రైతు సంఘాలు కదిలాయి. రాజకీయ పార్టీలు కదలాల్సి ఉన్నది. వామపక్షాల పార్టీలు ఉద్యమం బాగా చేస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దోచిపెట్టడమే..
ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా ?
పొలాలు ఎండిపోతున్నాయ్..
పోటెత్తిన మిర్చి..
కీచక హెడ్‌మాస్టర్‌
సాగు చట్టాల రద్దు కోసం 6న మానవహారాలు
హాస్టల్‌ వర్కర్లందరిని పర్మినెంట్‌ చేయాలి
ఐసీడీఎస్‌లను యధావిధిగా కొనసాగించాలి
భూమే లేనప్పుడు మేమేందుకు..
ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌
పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు
కుబేరులకు తాకట్టు
పీఏసీఎస్‌ చైర్మెన్‌ను శిక్షించాలి
క్షణికావేశం.. రెండు ప్రాణాలు బలి
168 మందికి కరోనా
వైఎస్‌ కుటుంబంలో ఆస్తి తగాదాలు
మూడో రోజూ 20,251 మందికి వ్యాక్సిన్‌
సీఎం పీఆర్వో రాజీనామా
కాంగ్రెస్‌కు ఇందిరాశోభన్‌ రాజీనామా
పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.