Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పింఛన్‌ ఎప్పుడిస్తరు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

పింఛన్‌ ఎప్పుడిస్తరు?

- 1.20 లక్షల మందికిపైగా ఎదురుచూపులు
- 57 ఏండ్ల హామీని విస్మరించిన సర్కారు
- 65 ఏండ్లు దాటినోళ్లకూ రాని వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం ముద్విన్‌ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు(80) పింఛన్‌ కోసం 2019 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకున్నది. కలెక్టర్‌ వద్ద అప్రూవల్‌ కూడా అయింది. కానీ, నేటి వరకు పింఛన్‌ రాలేదు. రాష్ట్రంలో ఇలా 65 ఏండ్లకు పైబడినవారు లక్షా 20 వేల మందికిపైగా అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో ఒక్కరికంటే ఒక్కరికీ రాలేదు. 57 ఏండ్ల దాటిన వారి దరఖాస్తులను ఇంకా పూర్తిస్థాయిలో తీసుకోనేలేదు. ఇదేంటని ఉన్నతాధికారులను అడిగితే..'రాష్ట్ర సర్కారు ఆదేశాలు రాలేదు..మేమేం చేయలేం' అంటూ చెబుతున్న పరిస్థితి. 57 ఏండ్లకే పింఛన్‌ ఇస్తామన్న హామీ ఏమోగానీ 65 ఏండ్లు దాటినోళ్లకూ రాని దుస్థితి.
రాష్ట్రంలో 2019 ముందస్తు ఎన్నికల తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ఆగిపోయింది. ఆ ఎన్నికల సమయంలో 57 ఏండ్లు దాటిన వారికల్లా ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల తర్వాత అప్పటి నుంచి నేటిదాకా చాలా మంది పేదల వయసు 65 ఏండ్లు దాటింది. చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వితంతువుల కేటగిరీల్లోనూ చాలా మంది ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్లు వచ్చాయి. అందులో లక్షా 20 వేల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ, కొత్తగా పింఛన్లు మాత్రం రావట్లేదు. 57 ఏండ్లు దాటిన వారికి కూడా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో కొత్తగా ప్రతి గ్రామంలోనూ సగటున 20 నుంచి 30 మంది దాకా తమ ఆధార్‌కార్డు, చిరునామా, ఆదాయ ధ్రువీకరణపత్రం, వయస్సు నిర్ధారణ పత్రం, బ్యాంకు అకౌంట్‌ వివరాలు, వితంతువులైతే తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులు సదరం సర్టిఫికెట్లను ి పింఛన్‌ దరఖాస్తుఫారాలకు జతచేసి కార్యదర్శులకు ఇచ్చారు. కానీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంట్రీలు మాత్రం చేయలేదు. దీంతో గ్రామాల్లో కొత్త దరఖాస్తులను కూడా తీసుకోవట్లేదు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీతకార్మికులు పింఛన్ల కోసం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, ఎప్పుడిస్తారో తెలియకపోవడంతో దరఖాస్తుదారులకు సమాధానాలు చెప్పలేక, మొహం చూపించుకోలేక తప్పించుకుతిరుగుతున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.
తీసేసిస వారిస్థానంలో కొత్తవారికీ ఇవ్వని వైనం
రాష్ట్రంలో 2019 డిసెంబర్‌ నాటికి ఆసరా, ఒంటరి మహిళలు, తదితర పింఛన్లు లబ్దిదారుల సంఖ్య 39,14,194 ఉండగా, 2020 డిసెంబర్‌ నాటికి ఆ సంఖ్య 37,97,660కు చేరింది. పింఛన్‌ తీసుకుంటూ అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలల పాటు పింఛన్‌ తీసుకోని వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్‌లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ ద్వారానే 52,082 మంది పేర్లను తీసేసింది. అలా తొలగించిన వారి స్థానంలో కొత్తగా లబ్దిదారులను ఎంపికచేయలేదు. దీంతో ప్రతి నెలా సుమారు రూ.30 కోట్ల ఆసరా నిధులు మిగిలిపోతున్నాయి. బడ్జెట్‌ మిగిలినా కూడా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన సుమారు లక్షా 20 వేల మందికి పెన్షన్‌ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 57 ఏండ్లకే ఫించన్‌ మాట ఏమోగానీ 65 ఏండ్లు దాటినా పింఛన్‌ ఎప్పుడొస్తుందా? అని దరఖాస్తుదారులు కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే సాధ్యమైనంత మేరకు తీసేసుకుంటూ పోవడమే తప్ప కొత్తగా ఇచ్చుడదనేది స్పష్టమవుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్చి నుంచి వ్యాక్సినేషన్‌
బడులు షురూ
అసత్యాల పునాదులపై గద్దెనెక్కిన బీజేపీ
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నాగేశ్వర్‌ కు సంపూర్ణ మద్దతు
టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లో ఐటీ సోదాలు
అమ్మేదెట్టా..
వేతన సవరణపై కేంద్రంచొరవ చూపాల్సిందే
హెచ్‌సీయూ భూమిపై అధికారం ఎక్కడిది?
మంత్రి తండ్రికి సీఎం కేసీఆర్‌ నివాళి
'సోలార్‌' వేగవంతం చేయండి
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు కేటాయించండి
కేసీఆర్‌, విజయశాంతి స్థానికత ఏమిటి..?
బంగారాన్ని అంబులెన్స్‌ సిబ్బందే దొంగిలించారు
27న ఆర్టీసీలో కార్మిక బ్యాలెట్‌
మార్చి 24న లాసెట్‌ నోటిఫికేషన్‌
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
రైతులను మోసం చేస్తున్న విత్తన కంపెనీలు
కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఇచ్చేదాక నిద్రపోలే
మొక్కల రక్షణకు చర్యలు : శాంతి కుమారి
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై నేతలతో రమణ భేటీ
గుణపాఠం చెప్పాలి..
తరగతి గదులు సరిపోయేనా?
బతుకమ్మ చీరల కూలి పెంచాలి
నాయీబ్రాహ్మణుల మెడపై కార్పొరేట్‌ కత్తి
అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి
పెచ్చులూడిన అసెంబ్లీ భవనం
గ్రామపంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి
అదుపుతప్పి సెల్లార్‌ లో పడిన లారీ కంటైనర్‌

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.