Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి

- ఆరునెలల్లో డిండి
- నీటిపారుదల శాఖలో మస్కూరీల విలీనం ొ స్థానిక అధికారులకు ఆర్థికాధికారాలు ొ2 లక్షల నుంచి 25 కోట్ల వరకు : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లా కు సాగునీరు అందించే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఈఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్న తాధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్‌, వర్షాభావపరిస్థితులు నెల కొన్న నల్లగొండజిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండిప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దనీ, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు
కేటాయిస్తామని సీఎం తెలిపారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, ఆయా స్థాయిల్లోని అధికారులే మంజూరు చేసి, పనులు చేసే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్టు ప్రకటించారు.
పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు, సీఈలు మోహన్‌ కుమార్‌, రమేశ్‌, రఘునాథరావు, ఎస్‌ఈలు ఆనంద్‌, విజయభాస్కర్‌ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా ఉద్దండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
అధికారాల బదలాయింపు:సీఎం
''తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతోపాటు మిషన్‌ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారుదల శాఖకే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. డీఈఈ స్థాయి నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా, సంవత్సరానికి రూ. 25 కోట్లు, చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 5 కోట్లు, పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ )కు ఒక్కొక్క పనికి రూ. 25 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 2 కోట్లు, కార్యనిర్వాహక ఇంజనీర్‌(ఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 25 లక్షలు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌(డీఈఈ)కు ఒక్కొక్క పనికి రూ. 2 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి'' అని జీఎం కేసీఆర్‌ కోరారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేటి నుంచే ప్రజలకు వ్యాక్సిన్‌
ఐటీఐఆర్‌ లేదా సమాన హోదా కల్పించండి
మిషన్‌ భగీరథ పైపు లీకై..తడిసిన మిర్చి
'గాంధీ'కి సుస్తీ..!
ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే
నేటి నుంచి లాక్‌డౌన్‌
ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు పరం చేస్తున్న బీజేపీ
దేశంలో బీజేపీ హవా తగ్గింది
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
భూముల సర్వే అడ్డగింత
రైల్వే ట్రాక్‌ పై రైతు ఆత్మహత్య
ఉద్యోగుల సమస్యలపై పార్టీల వైఖరి ప్రకటించాలి
ఆస్పత్రిలో మరణిస్తే రైతు బీమా లేనట్టేనా..?
సీఎం కేసీఆర్‌ అభినందనలు
బడుల్లో పారిశుధ్యం పరేషాన్‌
పట్టభద్రుల చక్రబంధంలో 'పార్టీలు'
శనగ పంటను కొనండి
కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి
ప్రజలే బీజేపీకి మొలలు కొడ్తరు
కార్పొరేట్‌ విద్యాసంస్థలతో సీఎం లాలూచీ : బండి
రాష్ట్రంలో తగ్గుతున్న రికవరీలు
సత్యాన్వేషణే సైన్స్‌
నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

తాజా వార్తలు

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

01:35 PM

ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.