Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2021

ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల

- నిర్వహణకు టీ.సాట్‌ సన్నాహాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ యేడాది ఏప్రిల్‌ నెలలో జరిగే స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు పాఠ్యాంశాల ప్రసారాలు చేయనున్నట్లు సీఈవో ఆర్‌.శైలేష్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్‌ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌స్సీ) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉద్యోగాల నియామకం కోసం సుమారు 12,328 నోటిఫికేషన్లు విడుదల చేసిందన్నారు. పరీక్షలు ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నట్టు బోర్డు ప్రకటించిందన్నారు. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ 6,506, హయ్యర్‌ సెంకడరీ లెవెల్‌ 5,522 ఉద్యోగాలకు సంబంధించి గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు తాము అందించే పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని వివరించారు.
25న ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసారాలు
పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అనుభవం కలిగిన సబ్జెక్టు నిపుణులచే ఈ నెల 25వ తేదీ సోమవారం రోజున ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసారాలు చేయనున్నట్టు సీఈవో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు లైవ్‌ ఉంటుందన్నారు. సబ్జెక్టు నిపుణులతో పాటు సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారనీ, పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్‌ ద్వారా 040-23540326, 23540726 టోల్‌ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేటి నుంచే ప్రజలకు వ్యాక్సిన్‌
ఐటీఐఆర్‌ లేదా సమాన హోదా కల్పించండి
మిషన్‌ భగీరథ పైపు లీకై..తడిసిన మిర్చి
'గాంధీ'కి సుస్తీ..!
ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే
నేటి నుంచి లాక్‌డౌన్‌
ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు పరం చేస్తున్న బీజేపీ
దేశంలో బీజేపీ హవా తగ్గింది
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
భూముల సర్వే అడ్డగింత
రైల్వే ట్రాక్‌ పై రైతు ఆత్మహత్య
ఉద్యోగుల సమస్యలపై పార్టీల వైఖరి ప్రకటించాలి
ఆస్పత్రిలో మరణిస్తే రైతు బీమా లేనట్టేనా..?
సీఎం కేసీఆర్‌ అభినందనలు
బడుల్లో పారిశుధ్యం పరేషాన్‌
పట్టభద్రుల చక్రబంధంలో 'పార్టీలు'
శనగ పంటను కొనండి
కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి
ప్రజలే బీజేపీకి మొలలు కొడ్తరు
కార్పొరేట్‌ విద్యాసంస్థలతో సీఎం లాలూచీ : బండి
రాష్ట్రంలో తగ్గుతున్న రికవరీలు
సత్యాన్వేషణే సైన్స్‌
నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

తాజా వార్తలు

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

01:35 PM

ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.