Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టీకాల రాజధానిగా హైదరాబాద్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

టీకాల రాజధానిగా హైదరాబాద్‌

- మంత్రి కేటీఆర్‌
- బయోఏషియా-2021 సదస్సు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ అని చెప్పుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్‌ బయోటెక్‌ కషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఎదురులేదన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూస్తున్నదన్నారు. సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఫార్మా సెక్టార్‌ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జినోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌, బీ హబ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా -2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఫార్మా రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవ శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు వర్చువల్‌ విధానంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచం నలు మూలల
నుంచి 30 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ సీఎండీ కష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను మంత్రి కేటీఆర్‌ ప్రదానం చేశారు.
హైదరాబాద్‌ నుంచే 65 శాతం వ్యాక్సిన్లు : కృష్ణ ఎల్ల
ఈ అవార్డు తన ఒక్కనిది కాదు అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్‌ నుంచే టీకాలు రావాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాడే వారినే..ఎన్నుకుందాం
ఓవర్‌ బాదుడు
మాన్యువల్‌ సర్వేనే బెటర్‌
రేపు కిసాన్‌ మజ్దూర్‌ ఏక్తాదివస్‌
సమ్మె సక్సెస్‌....
ఉద్యోగాల హామీ ఏమైంది...?
ధరణిపై 27న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌
పౌల్ట్రీరంగ నిపుణులు ఎంపీ.శేషయ్య సంతాప సభ
ఫీల్డ్‌ అసిస్టెంట్లను కొనసాగించాలి
ఫీజుల కట్టడి ఎలా?
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనాలేవి? : హైకోర్టు
ఖర్చుచేసిన డబ్బులను జమ చేయండి
వేధింపులు ఆపాలంటూ..
సామాన్యులకు సత్వరమే న్యాయసేవలు
పీవీని ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్సే
22,307 మందికి వ్యాక్సిన్‌
స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో..కార్పొరేట్‌ కంపెనీలకు తాకట్టు
భారత ఆయుర్వేద ప్రతిష్టను దిగజార్చారు
నేటి భారత్‌ బంద్‌కు సీపీఐ(ఎం), సీపీఐ మద్దతు
ఆరేండ్లుగా ఎందుకు చేయలేదు?
కేసులు పెరుగుతుంటే ఆపేస్తారా?
మార్చి ఒకటిన పీఈసెట్‌ నోటిఫికేషన్‌
బావి 'మింగేసింది'
68 కాలేజీలకు నోటీసులిస్తే 40 మూసివేత
ఎస్‌సీకేఎస్‌ నుంచి బుర్ర తిరుపతి తొలగింపు
ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు కేటీఆర్‌ బహిరంగ లేఖ
ఎస్‌ఆర్‌ఎంలో అడ్మిషన్లు
కోవిడ్‌ మార్గదర్శకాలకు తూట్లు!
పెట్రో, గ్యాస్‌ ధరలను నిరసిస్తూ...కాంగ్రెస్‌ వినూత్న నిరసన
మార్చి నుంచి వ్యాక్సినేషన్‌

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.