Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
178 మందికి కరోనా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

178 మందికి కరోనా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో చేసిన కరోనా టెస్టులకుగాను 0.43 శాతం మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్టు బయటపడింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 40,821 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 178 మంది కోవిడ్‌-19 బారిన పడ్డట్టు వెల్లడైంది. తాజాగా ఒకరు మరణించడంతో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,633కు చేరింది. ప్రస్తుతం 1939 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 684 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
ఐదు జిల్లాల్లో జీరో.....
తాజాగా జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ , నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా జీహెచ్‌ఎంసీలో 30, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 20, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా జయశంకర్‌ భూపాలపల్లి,మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వ్యాధి బారిన పడ్డారు.
4.14 శాతమే ఆక్యుపెన్సీ
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62 కోవిడ్‌-19 ప్రత్యేక ప్రభుత్వాస్పత్రుల్లో 8,577 బెడ్లకు గాను 363 (4.14 శాతం) మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 216 ప్రయివేటు ఆస్పత్రుల్లో 7,633 బెడ్లు ఉండగా అందులో 726 మంది ఉన్నారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 1,939 ఉండగా ఆస్పత్రుల్లో 1089 మంది రోగులు ఉన్నారు. అలాగే 850 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.
అదుపులో కరోనా- కేంద్రానికి తెలిపిన రాష్ట్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో కరోనా అదుపులోకి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి నివేదించింది. శనివారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌ గౌబా, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పాజిటీవ్‌ రేటు 0.43 శాతం ఉందనీ, ప్రతి రోజూ 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయనీ, ఇది చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో 1100 ప్రాంతాల్లో ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ పరీక్షలు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్యను, కరోనాని నియంత్రించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎవరికైన పాజిటీవ్‌ వస్తే వెంటనే మెడికల్‌ కిట్‌ ను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 75 శాతం మంది హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ ఇచ్చామనీ, మార్చి ఒకటో తేది న ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజీవ్‌ గౌబ మాట్లాడుతూ కోవిడ్‌ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్‌, సర్వైలెన్స్‌, భారీ స్ధాయిలో వ్యాక్సినేషన్‌ తదితర చర్యలు చేపట్టాలని సూచిం చారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం రిజ్వీ తదితర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపెవరిది..?
కేసీఆర్‌ పునాదులు కదిలేలా ప్రజా ఉద్యమాలు
యమ డేంజర్‌...
టెస్టులకు తంటా...
సీఐటీయూ మాజీ నేత శ్రీహరి కుమార్తె ప్రసూన మృతి : తమ్మినేని సంతాపం
ఆర్థిక సహాయం రూ.5 వేలకు పెంచండి
బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే.?
కొత్త రేషన్‌ కార్డులు వెంటనే మంజూరు చేయాలి
ట్యాంకు ఎక్కి మిషన్‌ భగీరథ కార్మికుడి నిరసన
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
గ్రామ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
హిమోఫీలియా బాధితులకు ఉచిత వైద్యం అందించాలి
మున్సిపల్‌ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేయాలి
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
అసైన్‌మెంట్ల సమర్పణ గడువు 30
తడిసిన, రంగు మారిన ధాన్యం కొంటాం
ఎయిర్‌పోర్టులో లగ్జరీ అద్దె కార్లు : జీఎంఆర్‌ వెల్లడి
ఎస్పీఎం గేటు ముందు నిరసన
నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు !
కరోనా సమయంలో...
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
ప్రాణనష్టం జరగకుండా చూడాలి
ప్రభుత్వాస్పత్రుల్లో నేడు వ్యాక్సిన్‌ బంద్‌
మాస్క్‌లు లేని వారిపై 66వేల కేసులు నమోదు
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకం: గవర్నర్‌
హాస్య నటుడు వివేక్‌ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ సంతోష్‌
రాజకీయ దురుద్దేశంతోనే మున్సిపల్‌ ఎన్నికలు
డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్‌ సరఫరా లేదు

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.