Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

- ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
మహిళా వికలాంగుల స్థితిగతులు, విద్య, ఉపాధిపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, మార్చి 18,19 తేదీల్లో ఎన్‌పీఆర్‌డీ జాతీయ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992 తర్వాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలో కేవలం 0.03 శాతం మాత్రమే వికలాంగులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగంలో వికలాంగులకు నాలుగు శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌, రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు రంగారెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపెవరిది..?
కేసీఆర్‌ పునాదులు కదిలేలా ప్రజా ఉద్యమాలు
యమ డేంజర్‌...
టెస్టులకు తంటా...
సీఐటీయూ మాజీ నేత శ్రీహరి కుమార్తె ప్రసూన మృతి : తమ్మినేని సంతాపం
ఆర్థిక సహాయం రూ.5 వేలకు పెంచండి
బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే.?
కొత్త రేషన్‌ కార్డులు వెంటనే మంజూరు చేయాలి
ట్యాంకు ఎక్కి మిషన్‌ భగీరథ కార్మికుడి నిరసన
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
గ్రామ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
హిమోఫీలియా బాధితులకు ఉచిత వైద్యం అందించాలి
మున్సిపల్‌ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేయాలి
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
అసైన్‌మెంట్ల సమర్పణ గడువు 30
తడిసిన, రంగు మారిన ధాన్యం కొంటాం
ఎయిర్‌పోర్టులో లగ్జరీ అద్దె కార్లు : జీఎంఆర్‌ వెల్లడి
ఎస్పీఎం గేటు ముందు నిరసన
నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు !
కరోనా సమయంలో...
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
ప్రాణనష్టం జరగకుండా చూడాలి
ప్రభుత్వాస్పత్రుల్లో నేడు వ్యాక్సిన్‌ బంద్‌
మాస్క్‌లు లేని వారిపై 66వేల కేసులు నమోదు
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకం: గవర్నర్‌
హాస్య నటుడు వివేక్‌ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ సంతోష్‌
రాజకీయ దురుద్దేశంతోనే మున్సిపల్‌ ఎన్నికలు
డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్‌ సరఫరా లేదు

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.