Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం

- తెలంగాణ మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌ గెలుపు సమాజ అవసరమని తెలంగాణ మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్‌, కమర్‌ అలీ, చాగంటి వెంకటయ్య (సీఐటీయూ), జె వెంకటేశ్‌, వివి మంగపతి, అంజయ్య (జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌), కె ఏసురత్నం, మందా వెంకటేశ్వర్లు, రవిచంద్ర, జయచంద్ర (ఏఐటీయూసీ), పి అరుణ్‌కుమార్‌, ప్రవీణ్‌ (ఐఎఫ్‌టీయూ), రెబ్బా రామారావు (హెచ్‌ఎంఎస్‌), అనూరాధ, యాదయ్య (ఐఎఫ్‌టీయూ), బాబూరావు (ఏఐయూటీయూసీ) తదితరులు మాట్లాడారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ గెలుపు కార్మికలోకానికి ఆవశ్యకమనీ, దాని కోసం అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారని గుర్తుచేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నాలుగురోజుల మెటర్నిటీ సెలవుల ఉత్తర్వుల సాధనలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పాత్ర ఉన్నదని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ, ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా, నిస్వార్థంగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్న ఆయన గెలుపు సమాజ అవసరమని అభిప్రాయపడ్డారు. పట్టభద్రులు ఆయనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌: ట్రాన్స్‌పోర్ట్‌ జేఏసీ మద్దతు
ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌ను గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌) ఉప ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య, పి శ్రీకాంత్‌ (సీఐటీయూ), క్యాబ్‌ జేఏసీ చైర్మెన్‌ షేక్‌ సలాఉద్దీన్‌, బి వెంకటేష్‌ (ఏఐటీయూసీ), కిరణ్‌ (ఐఎఫ్‌టీయూ), సతీష్‌ (టీఆర్‌సీపీటీయూ) మాట్లాడారు. గతంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు రోడ్డురవాణారంగ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని శాసనమండలిలో కార్మికవర్గం తరఫున మాట్లాడారని గుర్తుచేశారు. శ్రామికవర్గం తరఫున చట్టసభలు, ప్రభుత్వ వేదికలపై వాదన వినిపించడంలో ఆయన పాత్ర ఉన్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం-2019ను ఆయన వ్యతిరేకించారని చెప్పారు. కార్మికవర్గానికి అండగా నిలుస్తున్న నాగేశ్వర్‌ గెలుపు ప్రజాస్వామ్య, లౌకికవాదులకు అవసరమని స్పష్టం చేశారు.
సింగరేణి ఉద్యోగుల సంఘం మద్దతు
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను గెలిపించాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎస్‌సీఈయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్టు అధ్యక్షులు దొండేటి కొమరయ్య తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలుపెవరిది..?
కేసీఆర్‌ పునాదులు కదిలేలా ప్రజా ఉద్యమాలు
యమ డేంజర్‌...
టెస్టులకు తంటా...
సీఐటీయూ మాజీ నేత శ్రీహరి కుమార్తె ప్రసూన మృతి : తమ్మినేని సంతాపం
ఆర్థిక సహాయం రూ.5 వేలకు పెంచండి
బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే.?
కొత్త రేషన్‌ కార్డులు వెంటనే మంజూరు చేయాలి
ట్యాంకు ఎక్కి మిషన్‌ భగీరథ కార్మికుడి నిరసన
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
గ్రామ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
హిమోఫీలియా బాధితులకు ఉచిత వైద్యం అందించాలి
మున్సిపల్‌ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేయాలి
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
అసైన్‌మెంట్ల సమర్పణ గడువు 30
తడిసిన, రంగు మారిన ధాన్యం కొంటాం
ఎయిర్‌పోర్టులో లగ్జరీ అద్దె కార్లు : జీఎంఆర్‌ వెల్లడి
ఎస్పీఎం గేటు ముందు నిరసన
నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు !
కరోనా సమయంలో...
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు
ప్రాణనష్టం జరగకుండా చూడాలి
ప్రభుత్వాస్పత్రుల్లో నేడు వ్యాక్సిన్‌ బంద్‌
మాస్క్‌లు లేని వారిపై 66వేల కేసులు నమోదు
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకం: గవర్నర్‌
హాస్య నటుడు వివేక్‌ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ సంతోష్‌
రాజకీయ దురుద్దేశంతోనే మున్సిపల్‌ ఎన్నికలు
డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్‌ సరఫరా లేదు

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.