Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కుబేరులకు తాకట్టు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

కుబేరులకు తాకట్టు

- దేశాన్ని దోచిపెడుతున్న మోడీ సర్కార్‌ : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు పెరిగి సమా జానికి మరింత చేటు జరిగే పరిస్థితి దాపురించిం దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శిం చారు. ప్రస్తుతం దేశంలో 209 మంది ధనవం తులు తమ ఆస్తులను పెంచుకు న్నారని వ్యాఖ్యానించారు. అదాని, అంబానీల ఆదాయం ఈ కొద్ది కాలంలో భారీగా పెంచుకోవడానికి నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలు తోడ్పడ్డాయని గుర్తు చేశారు. గౌతం అదాని లాంటి కుబేరులు ఏడాదిలోనే తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి కేంద్రం సాయం చేసిందని చెప్పారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. హురున్‌ అంతర్జాతీయ ధనవంతుల జాబితా ప్రకారం సంపదంతా ధనికుల చేతుల్లోకి పోయే విధానాన్ని మోడీ అమలు చేశారనే సంగతి బట్టబయలైందని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద కార్పొరేట్లు లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొట్టి బ్యాంకులను దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. వారిని మోడీ ప్రభుత్వం రక్షించడాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించి, వాటిని కారుచౌకగా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రాల పరిధిలోని విద్యుత్‌ రంగాన్ని కేంద్రం ఏకపక్షంగా చట్టం చేసి, కేంద్రం స్థాయిలో రెగ్యులేటరీ ఆథారిటీని నియమించి రాష్ట్ర అధికారులను కుదించి ఫెడరల్‌ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద టారీఫ్‌ వినియోగదారులను ప్రయివేటు వారు ఆకర్షిస్తారన్నారు. తక్కువ టారీఫ్‌ విద్యుత్‌ వినియోగదారులు ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల జాబితాలో చేరడంతో ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థలు దివాళా తీస్తాయని అభిప్రాయ పడ్డారు. కార్పొరేట్లు ఇప్పటికే ఉన్న డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను వాడుకుని కేవలం వీలింగ్‌ ఛార్జీలను మాత్రమే చెల్లించి, ఉద్యోగుల కుదింపు, వేతనాలు తగ్గింపుతో పాటు, రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి లాభాలను మూటగట్టుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేయడంతో, రాష్ట్రాలు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్‌ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశంలోని పేద, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలకు కారణమవుతున్న మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాల్లోకి రావాలనీ, ప్రభుత్వరంగాన్నీ, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కోరుతున్నదని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.