Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దోచిపెట్టడమే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

దోచిపెట్టడమే..

- మోడీ సర్కార్‌ విధానాలపై ఎల్‌ఐసీ ఉద్యోగులు పోరాడాలి
- కార్పొరేట్లతో ధర్మయుద్ధంలో ప్రజలదే గెలుపు : ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సదస్సులో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజల ఆస్తులను అప్పనంగా కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనిచేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తం గానూ, భారత్‌లోనూ కార్పొరేట్లు వర్సెస్‌ ప్రజల మధ్య పోరు జరుగబోతు న్నదనీ, ఆ ధర్మయుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసీ ఉద్యోగ, ఏజెంట్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలోని గనులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి సంస్థల లక్షల కోట్ల ఆస్తులను పాలకులు ఉదారంగా కట్టబెట్టడుతుండటం వల్లే కార్పోరేట్ల ఆస్తులు పెరిగాయి తప్ప వారి కష్టారితం వల్ల కాదన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రపంచంలోని ప్రధాన కార్పోరేట్ల ఆస్తులు 13 నుంచి 15 శాతం పెరిగాయని వివరించారు. ప్రపంచంలోని అన్ని బీమా సంస్థల్లోకెల్లా ఎల్‌ఐసీ గొప్పదన్నారు. అలాంటి సంస్థను పాలకులు నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని విమర్శించారు. ఈ క్లిష్ట సమయంలో ఎల్‌ఐసీ
ఉద్యోగులు బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని ఫాసిస్టు ఆలోచనా ధోరణితో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక సంస్కరణల వేగం పెరిగిందన్నారు. మోడీ సర్కారు నిరంకుశ వైఖరితో ముందుకు సాగుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిసిగ్గుగా అమ్మేస్తున్నా రని విమర్శించారు. పైగా, ఐఏఎస్‌లు ఉన్నది వ్యాపారం చేయడానికా? పాలిం చడానికా? ప్రభుత్వ రంగ సంస్థలెందుకు? అని బాహాటంగా ప్రధాని మాట్లాడ టం దుర్మార్గమన్నారు. ఇది ఆత్మనిర్భర భారతం పేరుతో దేశాన్నే తాకట్టు పెడు తున్నారనీ, దీనిని ఎవ్వరూ ప్రశ్నించకుండా దేశం కోసం త్యాగాలు చేస్తున్నామం టూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సమాజహి తం కోసం పాటుపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం అన్యా యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్‌ రంగం సీనియర్‌ నాయకులు, ఏఐఐఈఏ మాజీ కార్యదర్శి వేణు గోపాల్‌, ఏఐఐఈఏ సంయుక్త కార్యదర్శి క్లెమెంట్‌దాస్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్‌ఐసీ క్లాస్‌ వన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జోనల్‌ కార్యదర్శి నట్ట జ్వెన్స్‌, ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌ డబ్ల్యూఐ నాయకులు రామ్‌కుమార్‌, ఆల్‌ ఇండియా ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సం యుక్త కార్యదర్శి పి.మహేశ్‌, ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు పద్మా రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఏఐఐఈఏ హైదరాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతి, సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు
కన్నీటి వీడ్కోలు
మోస్తరు వర్షం..
నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి
వేతనం రాక.. పూట గడవక

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.