Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 05,2021

యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం

- రానున్న మేలో ఆలయ పున:ప్రారంభానికి అవకాశం : సీఎం కేసీఆర్‌
- ఆరు గంటలపాటు సాగిన యాదాద్రి ఆలయ పరిశీలన
- నిర్వాసితులతో గంటపాటు సమావేశం
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయం దేశంలోని ఇతర ఆలయాలకు ఆదర్శంగా ఉండాలని, సందర్శకులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతోపాటు కొండ చుట్టూ నిర్మిస్తున్న రహదారి, అద్దాల మండపాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని.. సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే రానున్న మే నెలలో పున్ణప్రారంభం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్‌ టెంపుల్లో ఘట్టాలను చూసి అధికారులను అభినందించారు. కొండ చుట్టూ రోడ్లు, లకీë పుష్కరిణి పనులను సీఎం పరిశీలించారు. ఆలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభ వచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా బ్రాస్‌ మెటల్‌తో సుందరంగా తయారు చేయాలన్నారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో, దేశంలోని వివిధ ఆలయాల్లోని శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు.
మూలవిరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావిడి పడకూడదన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలను అధికారులతో చెప్పారు. యాదాద్రిలో గెస్ట్‌హౌస్‌ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేద బ్రాహ్మణ పెద్దలకు మండప నిర్మాణం..
ఉద్యోగ విరమణ పొందిన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తినీ వెల్లదీసుకునేలా, వారి జీవన భృతిని కొనసాగించేలా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించి రావాలన్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.
నిర్వాసితులతో సమావేశం
3.57 గంటలకు సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కావడానికి యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి నేతృత్వంలో 25మంది నిర్వాసితులను కొండపైకి తీసుకొచ్చారు. కానీ, ఈలోపు కొండ కిందకు వచ్చిన కేసీఆర్‌ నూతనంగా నిర్మించబోయే బస్టాండ్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడే నిర్వాసితులతో గంటపాటు సమావేశం నిర్వహించారు. మెయిన్‌ రోడ్డు (వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు) వెంట ఉన్న ఇండ్లను కూల్చివేత అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ప్రతి దుకాణదారునికీ వెయ్యి అడుగులతో (స్లాబ్‌ ఏరియా) షాపు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అది కూడా కొత్తగా నిర్మించనున్న బస్టాండ్‌ ఆవరణలోనే అని సీఎం ప్రకటించారు. మొదటగా కొండపైన దుకాణదారులకు కొత్త బస్టాండ్‌ ఆవరణలోనే కింద నిర్మాణం చేసి లీజు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇండ్లను కోల్పోతున్న నిర్వాసితులకు సైదాపురం రెవెన్యూ పరిధిలో ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు

తాజా వార్తలు

04:12 PM

కరోనా మృతులపై మంత్రి షాకింగ్ కామెంట్స్..!

04:04 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

03:49 PM

సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్

03:18 PM

నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ

03:16 PM

దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు

03:13 PM

కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరు

03:11 PM

సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు

03:02 PM

మే15 వ‌ర‌కు స్కూల్స్ బంద్

02:50 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

02:46 PM

ప్రత్యేక గదిలో బండ్ల గణేష్‌కు చికిత్స..

02:31 PM

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

02:22 PM

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా ఇంజక్షన్‌ ఇచ్చి చంపేయండి‌

02:01 PM

కొవిడ్ టీకా తీసుకున్న సీఎం

01:52 PM

కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంచండి

01:42 PM

కరోనా ఎఫెక్ట్.. వీకెండ్ కర్ఫ్యూ విధింపు

01:28 PM

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిలకు నోటిఫికేషన్

01:11 PM

వ్యాక్సిన్ తీసుకున్న హోంమంత్రి

01:04 PM

ఆత్మహత్య చేసుకుందామని డ్రామా.. యువతి మృతి

12:52 PM

రూ.150కోట్ల డ్రగ్స్ పట్టివేత..

12:30 PM

ఉమ్మడి వరంగల్ లో కరోనా తీవ్రత..

12:20 PM

ఖమ్మం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

12:13 PM

సెల‌వుల కోసం..ఒకే మహిళను నాలుగు సార్లు

12:12 PM

కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి

11:59 AM

వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

11:55 AM

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. సొంత తమ్ముడినే..

11:40 AM

మొదటిసారి కొవాగ్జిన్ వేశారు.. రెండో సారి కొవీషీల్డ్.. మహా నిర్లక్ష్యం

11:27 AM

విశాఖ‌లో అసలేం జరుగుతోంది..? ఒకే రోజు 10 మంది

11:22 AM

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై నేడు సమీక్ష..

11:11 AM

యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఐ ఫోన్ డెలివరీ వచ్చింది

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.