Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యుత్‌ ఉద్యోగుల రివర్షన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 06,2021

విద్యుత్‌ ఉద్యోగుల రివర్షన్‌

- షాకిచ్చిన యాజమాన్యం
- కోర్టుధిక్కరణ పేరుతో ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
విద్యుత్‌ ఉద్యోగులకు యాజమాన్యం షాకిచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం స్థానికత పేరుతో వారికి ఇచ్చిన ప్రమోషన్లంటినీ రద్దు చేయనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున,
అవి పూర్తయ్యాక పూర్తిస్థాయిలో ప్రమోషన్లంటినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. తొలి విడతలో టీఎస్‌ జెన్‌కోలో చీఫ్‌ ఇంజినీర్లు (సిఈ)గా ప్రమోషన్లు పొందిన తొమ్మిది మందిని, తిరిగి సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు (ఎస్‌ఈ)గా రివర్షన్‌ చేస్తూ, పాత తేదీతో ఉత్తర్వులు జారీ చేశారు. 2015 అక్టోబర్‌ 17, 2017 జూన్‌ 12 తేదీల్లో ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతులన్నింటినీ విద్యుత్‌ సంస్థలు రద్దు చేయనున్నాయి. దానిలో భాగంగానే శుక్రవారంనాడు పాత తేదీలతో టీఎస్‌ జెన్‌కోలో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పదోన్నతులు పొందిన ఇతరులకు రివర్షన్‌ ఇస్తారని విద్యుత్‌ సంస్థల్లో ప్రచారం జరుగుతున్నది. దాదాపు 1,150 మంది ఇంజినీర్లు, అధికారులకు రివర్షన్లు ఇస్తూ జస్టిస్‌ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. దాన్ని అమలు చేయాలని 'సుప్రీం' అదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో రివర్షన్లు ఇవ్వాల్సి వచ్చిందని జెన్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఉద్యోగుల సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకొని స్థానిక ఉద్యోగులతో కలిపి, కొత్త సీనియారిటీ జాబితాలు తయారు చేసి మళ్లీ పదోన్నతులు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని తెలంగాణ విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు

తాజా వార్తలు

03:49 PM

సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్

03:18 PM

నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ

03:16 PM

దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు

03:13 PM

కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరు

03:11 PM

సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు

03:02 PM

మే15 వ‌ర‌కు స్కూల్స్ బంద్

02:50 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

02:46 PM

ప్రత్యేక గదిలో బండ్ల గణేష్‌కు చికిత్స..

02:31 PM

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

02:22 PM

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా ఇంజక్షన్‌ ఇచ్చి చంపేయండి‌

02:01 PM

కొవిడ్ టీకా తీసుకున్న సీఎం

01:52 PM

కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంచండి

01:42 PM

కరోనా ఎఫెక్ట్.. వీకెండ్ కర్ఫ్యూ విధింపు

01:28 PM

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిలకు నోటిఫికేషన్

01:11 PM

వ్యాక్సిన్ తీసుకున్న హోంమంత్రి

01:04 PM

ఆత్మహత్య చేసుకుందామని డ్రామా.. యువతి మృతి

12:52 PM

రూ.150కోట్ల డ్రగ్స్ పట్టివేత..

12:30 PM

ఉమ్మడి వరంగల్ లో కరోనా తీవ్రత..

12:20 PM

ఖమ్మం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

12:13 PM

సెల‌వుల కోసం..ఒకే మహిళను నాలుగు సార్లు

12:12 PM

కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి

11:59 AM

వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

11:55 AM

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. సొంత తమ్ముడినే..

11:40 AM

మొదటిసారి కొవాగ్జిన్ వేశారు.. రెండో సారి కొవీషీల్డ్.. మహా నిర్లక్ష్యం

11:27 AM

విశాఖ‌లో అసలేం జరుగుతోంది..? ఒకే రోజు 10 మంది

11:22 AM

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై నేడు సమీక్ష..

11:11 AM

యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఐ ఫోన్ డెలివరీ వచ్చింది

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

10:41 AM

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. 3,037కేసులు

10:36 AM

కుర్చీని బ్యాట్ తో కొట్టిన కోహ్లీ.. మందలించిన రిఫరీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.