Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు
  • ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు
  • జాతీయజెండాను కాళ్ళకిందేసి తొక్కిన యువకుడు
  • 10 నిమిషాల్లో రూ.17.5 లక్షల విరాళాల సేకరణ
  • పోలీసులకు చుక్కలు చూపించిన మందు బాబుపై కేసు నమోదు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మట్టి పొరల్లోని చరిత్రను ఆవిష్కరించిన హరగోపాల్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 08,2015

మట్టి పొరల్లోని చరిత్రను ఆవిష్కరించిన హరగోపాల్‌

-  'రెండు దోసిళ్ళ కాలం' ఆవిష్కరణ సభలో వక్తలు
నవ తెలంగాణ - సిటీబ్యూరో
     మట్టిపొరల్లోని చరిత్రను ఆవిష్కరించిన కవిత్వం శ్రీరామోజు హరగోపాల్‌ కవిత్వమని పలువురు వక్తలు అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హరగోపాల్‌ రాసిన 'రెండుదోసిళ్ళ కాలం' కవితా సంకలన ఆవిష్కరణ సభ జరిగింది. రచన సాహితీ కళావేదిక, ఆలేరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు సమన్వయకర్తగా కవి శివారెడ్డి వ్యవహరించారు. కవి, విరసం నేత వరవరరావు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ప్రధాన వక్తగా నందిని సిద్ధారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ.. భావాలకు భయపడే కాలం సాగుతోందన్నారు. చరిత్ర పరిశోధకునిగా ఉన్న హరగోపాల్‌ మట్టిపొరల్లోని చరిత్రను పునర్‌నిర్మాణం చేసే విధంగా కవిత్వం రాశారని అభినందించారు. ప్రాపంచిక దృక్పథంతో రెండు దోసిళ్ళకాలం కవిత్వాన్ని ఎంతో అద్భుతంగా ప్రజలతో మమేకమై రాశారన్నారు. నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. బతుకును అన్ని కోణాల్లో ఆవిష్కరించిన కవిత్వమని హరగోపాల్‌ను అభినందించారు. బాల్యం, జ్ఞాపకం లేకుండా కవిత్వం లేదన్నారు. చరిత్రను, వర్థమానాన్ని జోడించినదే రెండుదోసిళ్ళ కాలమన్నారు. ప్రధాన అతిథిగా డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ హాజరై మాట్లాడారు. బాల్య మిత్రుడైనందున తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. బాల్యం నుంచి హరగోపాల్‌ ఎదుర్కొన్న సంఘటనలు గుర్తుచేశారు. గౌరవ అతిథి కవి డాక్టర్‌ తిరునగరి మాట్లాడుతూ కవిత్వ ప్రాధాన్యతను వివరించారు. కవి, విమర్శకులు ఎన్‌. వేణుగోపాల్‌ మాట్లాడుతూ పదునున్న మట్టి మనుషుల్లా రెండుదోసిళ్ళకాలం కవిత్వం తట్టి లేపుతోందన్నారు. కవి వేముగంటి మురళీకృష్ణ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కవి శివకుమార్‌, కవి, నట్వా ప్రభాకర్‌, కవులు, రచయితలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏం చెప్పాలె...?
మూడేండ్లు... 37 కుల దురహంకార హత్యలు
అవయవదానానికి ముందుకు రండి
మొక్కుబడిగా..
దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకం
పోలీసు వ్యవస్థ పటిష్టం
కారు ఢీ కొని ఇద్దరు మహిళలు మృతి
రైతులకు నష్టం జరిగితే ఊరుకోం
వరి పంటకు నీరు వదలండి
ఈ నెలాఖరులో ఈఎన్‌టీ, దంత పరీక్షలు ?
ప్రేమజంట ఆత్మహత్య
మీకు దండం పెడతా.. నన్ను బదనాం చేయొద్దు
జవాన్ల కుటుంబాలకు కేటీఆర్‌ రూ.25 లక్షల విరాళం..
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కార్పొరేట్ల కోసం... బీఎస్‌ఎన్‌ఎల్‌కు తూట్లు
వీర జవాన్లకు టీఆర్‌ఎస్‌ కువైట్‌ శాఖ ఘన నివాళి
మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలి
టీడీసీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.లచ్చిరెడ్డి, రమేశ్‌ రాథోడ్‌
విశ్వకర్మ వృత్తిదారుల సమస్యలపై నేడు ధర్నా
నేడు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి
పోటీ పరీక్షలకు దినపత్రికలు ఉపయుక్తం
ఒకే సామాజిక తరగతికి పెద్దపీట..
మరో రెండు జిల్లాలు
రుణాలు సరే.. గుర్తింపేది?
పసుపు రైతు పోరు ఉధృతం
కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
అరకొర వేతనాలు.. అదనపు పనులు
విద్యార్థుల మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
రూ.6,700తో బతికేదెట్టా?
రైతులకు పరిహారమివ్వాలి
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

09:25 PM

పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు

09:23 PM

ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు

09:19 PM

జాతీయజెండాను కాళ్ళకిందేసి తొక్కిన యువకుడు

09:17 PM

10 నిమిషాల్లో రూ.17.5 లక్షల విరాళాల సేకరణ

09:13 PM

పోలీసులకు చుక్కలు చూపించిన మందు బాబుపై కేసు నమోదు

09:05 PM

యువత అసహనంలో కూరుకుపోయింది : మన్మోహన్‌ సింగ్‌

09:01 PM

లారీ ఢీకొని ముగ్గురు మృతి

09:00 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

08:58 PM

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

08:52 PM

పసికందు మృతి, హాస్పటిల్ సీజ్ చేయాలని ఆందోళన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.