Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి - ఐద్వా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Sep 13,2018

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి - ఐద్వా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐద్వా రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రమాద ఘటనపై కమిటీ నాయకులు మల్లు స్వరాజ్యం, బి.సరళ, మల్లు లక్ష్మీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 55 మంది ప్రాణాలు కోల్పోడానికి ప్రభుత్వమే నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఘాట్‌రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లకూడదని నిబంధనలు ఉన్నా ఆదాయం పెంచుకునేందుకు డిపో మేనేజర్‌ బస్సు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్నారు. కాలం చెల్లిన బస్సుల్లో మోతాదుకు మంచి ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. అంతేకాకుండా డ్రైవర్లకు అదనపు డ్యూటీలు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియోతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి - ఐద్వా
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆదాయం మిగులును కాగ్‌ ప్రశ్నించింది..
ఎలాంటి అసంతృప్తి లేదు : హరీశ్‌రావు
క్యాబినెట్‌ 12
'భగీరథ'కు యూజర్‌ చార్జీలు
అగ్నినివారణ చర్యల్లేనప్పుడు ఎగ్జిబిషన్‌ ఎందుకు ?
దళిత సర్పంచ్‌కు అవమానం
ఆ 50 లక్షలు ఎక్కడివి ?
100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
రెండో రోజు సమ్మె విజయవంతం
కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారు: ఎర్రబెల్లి
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
దళితులవి సమస్యలు కావా?
శ్రీరామగిరి స్పిన్నింగ్‌మిల్లులో అగ్ని ప్రమాదం
మాకెందుకు పరిహారమివ్వరు?
సీపీఐ(ఎం)తో కలిసి పోటీకి సిద్ధం
యూనిట్లు పెంచాలని లబ్దిదారుల ఆందోళన
ఉగ్ర ఎత్తుగడలపై 'ఆక్టోపస్‌'కు పాఠాలు
ఆర్టీవో కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం
స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి
3 కోట్ల భూమికి 36 లక్షలు!
జోగుకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసన
జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా
ఎస్‌ఐ వేధింపులతోనే దళితుడి మృతి
మూతపడిన కందుల కొనుగోలు కేంద్రం
వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌
చిన్నారులను చిదిమేస్తున్న నులిపురుగులు
ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపక దినోత్సవం
మహిళలకు, ఎస్టీలకు చోటేది : దత్తాత్రేయ
26న ఆర్‌ఎమ్‌ ఆఫీసుల ఎదుట దీక్షలు
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:36 PM

టాటూలతో జవాన్లకు నివాళి

09:35 PM

పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్

09:27 PM

రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

09:25 PM

నర్సు సహకారంతోనే శిశువు అపహరణ

09:09 PM

లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌

09:06 PM

రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

08:55 PM

పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం..పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

08:45 PM

రూ.298 ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్

08:41 PM

64 జిలెటిన్ స్టిక్స్,49 డిటోనేటర్ లు స్వాధీనం

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.