Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!
  • ఈ యాప్ వాడితే మీ డబ్బులు మటాష్: ఆర్బీఐ హెచ్చరిక
  • సరిహద్దుల్లో 140 ఐఏఎఫ్ విమానాలు...
  • విషమంగానే మధులిక ఆరోగ్యం
  • తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీల ప్రకటన!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఉన్నోళ్లకు, లేనోళ్లకు ఒకే బడి... ఒకే చదువు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Sep 13,2018

ఉన్నోళ్లకు, లేనోళ్లకు ఒకే బడి... ఒకే చదువు

-  వంద రోజుల విద్యా పోరాటయాత్ర
-  రేపటినుంచి డిసెంబర్‌ 6 వరకు నిర్వహణ
-  విద్యాపరిరక్షణ కమిటీ నేతల పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఉన్నోళ్లకు... లేనోళ్లకు ఒకే బడి... ఒకే చదువు కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పోరుబాటకు సన్నద్ధమవుతున్నది. వంద రోజులపాటు విద్యా పోరాట యాత్రను నిర్వహించనుంది. ఈనెల 14న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 6న ఖమ్మంలో ఈ యాత్ర ముగియనుంది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యా పోరాట యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మినారాయణ మాట్లాడుతూ అందరికీ సమానమైన నాణ్యమైన అందాలని డిమాండ్‌ చేస్తూ వంద రోజులపాటు విద్యా పోరాట యాత్ర చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో విద్యారంగం ప్రధాన ఎజెండా చేసేందుకు, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని చెప్పారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. టీడీపీ 17 శాతం, కాంగ్రెస్‌ 13 శాతం విద్యారంగానికి నిధులు కేటాయిస్తే, టీఆర్‌ఎస్‌ 8 శాతానికి పరిమితం చేసిందని ఎద్దేవా చేశారు. బడిబయట 4 లక్షల పిల్లలున్నారని అన్నారు. వారిని బడుల్లో చేర్పిస్తే మరో 4 వేల పాఠశాలలు అవసరమవుతాయని చెప్పారు. ఇవేవీ చేయకుండా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలోపేతం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని క్రమంగా బలహీనపరిచిందని, నిధులు తగ్గించడం, మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయులను నియమించకపోవడం ఇందులో భాగమేనని వివరించారు. విశ్వవిద్యాలయాల్లో సంఫ్‌ుపరివార్‌ శక్తులు సామాజిక శక్తులపై దాడిచేస్తున్నాయని విమర్శించారు. విద్యా కాషాయీకరణ, విద్యావ్యాపారీకరణ మోడీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. నూతన పద్ధతుల్లో మనుధర్మాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. పీడితులు, అణగారిన వర్గాలపై జరిగే దాడి జ్ఞానంపైనా జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన, సమానమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు చక్రధర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భగవంత్‌రెడ్డి, విమలక్క, రవిచంద్ర, ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రదీప్‌, రాము, పరశురాం, జి సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నోళ్లకు, లేనోళ్లకు ఒకే బడి... ఒకే చదువు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరో రెండు జిల్లాలు
రుణాలు సరే.. గుర్తింపేది?
పసుపు రైతు పోరు ఉధృతం
కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
అరకొర వేతనాలు.. అదనపు పనులు
విద్యార్థుల మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
రూ.6,700తో బతికేదెట్టా?
రైతులకు పరిహారమివ్వాలి
ఓయూ ప్రగతి కలేనా?
అనుభవముంది...ఆసక్తుంది..
విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సమర్థవంతంగా నిర్వహిస్తాం
సాంకేతిక సమస్యతో పరీక్షకు నిరాకరణ
కాంగ్రెస్‌లో సీట్ల కుస్తీ
పాపవ్వకు కేసీఆర్‌ నివాళి
పని చేయించుకుని వేతనాలివ్వరా?
నిఘా వర్గాల వైఫల్యంతోనే పుల్వామా ఘటన
ప్రాణహితలో పడి ఇద్దరు మృతి
అనారోగ్యంతో తండ్రి.. తట్టుకోలేక కొడుకు మృతి
6,945 పోస్టులు ఉన్నతీకరణ
ఉద్యమ కేసుల ఉపసంహరణ
ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్‌
ఉద్యోగులు నిజాయితీగా పని చేయాలి
ఊరంతా కరెంట్‌ షాక్‌
ఉచిత బస్‌ పాస్‌లపై హర్షం: ఎన్‌పీఆర్‌డీ
స్కూళ్లకు గ్రాంట్లు విడుదల చేయండి
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతు : ఏఐటీయూసీ
ఉత్కంఠకు తెర
అటవీ సంరక్షణ పేరుతో..అడవి బిడ్డల తరలింపు?
జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
పాత ఊరు పేరిటే రిజిస్ట్రేషన్‌..
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

10:00 AM

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!

09:55 AM

ఈ యాప్ వాడితే మీ డబ్బులు మటాష్: ఆర్బీఐ హెచ్చరిక

09:42 AM

సరిహద్దుల్లో 140 ఐఏఎఫ్ విమానాలు...

09:33 AM

విషమంగానే మధులిక ఆరోగ్యం

09:28 AM

తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీల ప్రకటన!

09:20 AM

బాబుతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అశోక్‌ గజపతి

09:12 AM

నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం

09:11 AM

జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు

08:36 AM

రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం

08:30 AM

ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.