Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉంది : అక్తర్‌
  • అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట
  • పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. భారీగా నీరు వృధాగా..
  • దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి
  • వినూత్నంగా 'తుంబా' టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
భూమి లేకే పేదలు సంపదకు దూరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2018

భూమి లేకే పేదలు సంపదకు దూరం

- బతుకుదారి చూపేది బీఎల్‌ఎఫ్‌
- మా ఎజెండాపై మాట్లాడే దమ్ము ఆ పార్టీలకు లేదు:
- జనగామ ఎన్నికల సభలో తమ్మినేని
- కదిలొచ్చిన ఎర్రదండు
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడే ముత్తిరెడ్డి లాంటి
కమ్యూనిస్టు కాలంలోనే అభివృద్ధి.. : సారంపల్లి మల్లారెడ్డి
జనగామ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో జరిగిందేనని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఏసిరెడ్డి నర్సింహారెడ్డి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించారన్నారు. అప్పటి ట్యాంకులకే ఇప్పుడు నీలిరంగు సున్నం వేసి మిషన్‌ భగీరథ ట్యాంకులుగా చెబుతున్నారన్నారు. ఆస్పత్రితోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీపీఐ(ఎం) కాలంలోనే జరిగాయన్నారు.కబ్జాకోరులను ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. ఇప్పటికీ వలసలు తగ్గడం లేదన్నారు. జనగామ నుంచి నిరుద్యోగులు పట్టణాల్లో గోడలకు రంగులు వేయడానికి వెళ్తున్నారన్నారు. బీఎల్‌ఎఫ్‌ను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంటుందన్నారు.
''పేదలకు భూమి లేకనే సంపదకు దూరమవుతున్నారు. అందుకే బతుకుదారి చూపే బహుజన ఫ్రంట్‌ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించండి. జనగామలో బీఎల్‌ఎఫ్‌ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి ఉడుత రవిని అత్యధిక ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి'' అని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జనగామ అభ్యర్థి ఉడుత రవి శనివారం నామినేషన్‌ వేశారు. జనగామ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్య, వైద్యం పేదలకు అందకుండా పోయాయన్నారు. రాజకీయ పదవులు, ఆస్తి, పెత్తనం అగ్రవర్ణ ధనవంతుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. భూములు పంచుతామని చెప్పిన కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు లాక్కున్నారన్నారు. పోడు భూముల్ని సైతం గుంజుకున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోనూ భూ పంపిణీ జరిగిందన్నారు. రైతు కష్టాలు తీరాలంటే గిట్టుబాటు ధర కల్పించి అమలు చేస్తామని ప్రకటించే దమ్ము టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు ఉందా అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని గొప్పలు చెప్పిన కేసీఆర్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న ఉత్త్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా పోస్టులపై మాట్లాడటం లేదన్నారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించే పారిశ్రామిక విధానం రావాలన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకొస్తే చదువుల సావిత్రి ద్వారా ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివే వరకు ప్రభుత్వమే ఆర్థికసాయం అందిస్తుందన్నారు. రైతు బంధుతోపాటు కూలీబంధు పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. తాము చెప్పినవి చేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు ఉందా అని ప్రశ్నిం చారు. సామాజిక, బతుకు తెలంగాణ చూపిస్తామన్నారు. అందరూ ఆత్మగౌ రవంతో బతకాలంటే సామాజిక వివక్షను రూపుమాపాలన్నారు. ఇది కేవలం బహుజనుల్ని గెలిపించుకోవడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బీఎల్‌ఎఫ్‌ 102 సీట్లు ప్రకటించగా అందులో 51 టిక్కెట్లు బీసీలకు ఇచ్చినట్టు చెప్పారు. అందులో 22మంది ఎంబీసీలు ఉన్నారన్నారు. మార్క్స్‌, అంబేద్కర్‌, పూలే ఆశ యాల నుంచి పుట్టిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ప్రజల ఆదరణ ఉందని చెప్పారు.
నర్సంపేట, ములుగు బీఎల్‌పీ అభ్యర్థుల నామినేషన్‌
నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో బీఎల్పీ అభ్యర్థులు మద్దికాయల అశోక్‌, తవిటి నారాయణ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం బీఎల్పీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలు రైతు నాగలి గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఉడుత రవి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూమి లేకే పేదలు సంపదకు దూరం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనపద్దు @ 2లక్షల కోట్లు?
ఎన్నికల తర్వాతే.. ప్రత్యామ్నాయ కూటమి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
యాదగిరిగుట్ట సాక్షిగా కలెక్టర్‌కు అవమానం!
కూలీ డబ్బుల కోసం సెల్‌టవరెక్కిన మహిళలు
అమెరికాలో కాల్పులు
ఉద్యోగాల పేరుతో మోసం
బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక శాతం నిధులు కేటాయించాలి
మార్చి 6న ప్రధాని కార్యాలయ ముట్టడి..
ఇసుకలో టేకు దుంగలు
ఆ మూడు ఎమ్మెల్సీలకు నోటీసులివ్వం
విద్యాశాఖ మంత్రిని కలిసిన పీఆర్‌టీయు ఎమ్మెల్సీలు
'గౌరవెల్లి' యువకుల అరెస్ట్‌
కేసీఆర్‌పై షీటీమ్‌ కేసు పెట్టాలి
రైతులకు మద్దతు ధర చెల్లించాలి
'పుల్వామా'పై ఫేక్‌ షేరింగ్‌
రైతులపై కేసులు పెట్టించడం దారుణం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వ్యకాస నేతలు
ఎర్రబెల్లిని కలిసిన సెర్ప్‌ ఉద్యోగులు
నంద్యాల శ్రీనివాసరెడ్డి కన్నుమూత
'మహిళా వ్యతిరేకి సీఎం కేసీఆర్‌'
ఆలయంలోకి రావొద్దంటూ దళిత సర్పంచ్‌కు అవమానం
ఉన్నతీకరించిన పండితులు, పీఈటీలకు ఎస్‌ఏ వేతనాలు
చెన్నకేశవస్వామి జాతరలో అపశృతి
కిక్‌ బాక్సింగ్‌లో గీతం విద్యార్థిని ప్రతిభ
గిరిజనుడికే గిరిజన మంత్రి పదవి కేటాయించాలి
సీబీటీ నిర్ణయాల కోసం పెన్షన్‌దారుల ఎదురు చూపులు
ఆర్టీసీ డిపోల ఎదుట రేపు ధర్నాలు
సీపీఐతో కలిసి పోటీ
ముందు తరాలకు ఆదర్శం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:48 PM

పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉంది : అక్తర్‌

09:39 PM

అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట

09:37 PM

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. భారీగా నీరు వృధాగా..

09:26 PM

దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి

09:18 PM

వినూత్నంగా 'తుంబా' టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియో

09:11 PM

24 నుంచి పెద్దగట్టు జాతర..

08:47 PM

అమిత్ షాపై మండిపడ్డ మంత్రి కాల్వ

08:44 PM

ప‌దోవ రోజుకి చేరిన పోలీస్ ఫిజిక‌ల్ ప‌రీక్ష‌లు..

08:38 PM

విష గుళికలు తిని యువతి మృతి

08:37 PM

రేపు కాంగ్రెస్ పార్టీకి కోట్ల రాజీనామా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.