Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కొడుకును కిరాతకంగా చంపిన తండ్రి..!
  • ఇమ్రాన్ పార్టీతో జైషే కుమ్మక్కు...
  • అమరుల కుటుంబాలకు అండగా నిలిచిన ఇన్ఫోసిన్‌
  • స్పై ఆఫీసర్లతో రాజ్ నాథ్ సింగ్ రహస్య సమావేశం!
  • జార్ఖండ్ పర్యటనలో మోడీ..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రైతుల భూములు వేలం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 12,2019

రైతుల భూములు వేలం

- డీసీసీబీ నిర్వాకం
- 6,450 మందికి నోటీసులు
- 25 నుంచి అమ్మకానికి సిద్ధం
- రుణాల వసూళ్లకేనంటున్న అధికారులు
నవతెలంగాణ- జనగామ ప్రతినిధి
అప్పులు తీర్చలేదనే కారణంతో రైతుల భూములను వేలం వేసేందుకు సిద్ధమైంది వరంగల్‌ డీసీసీబీ. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మొదటి విడతలో 351మంది రైతుల భూములను వేలం వేయనున్నారు. ఈ నెల 25న జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం తిమ్మాపూర్‌ నుంచి వేలం మొదలు పెట్టను న్నారు. పంటల దిగుబడి లేక అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్న రైతుల భూములను వేల వేసేం దుకు నోటీసులివ్వడంతో కన్నీరు మున్నీరవు తున్నారు. వరంగల్‌ డీసీసీబీ పరిధిలో 69 ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 1999 నుంచి 2010 వరకు 8,459మంది రైతులు రూ.26కోట్ల 39లక్షల దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. తమ భూమి ని బ్యాంకుకు మార్టిగేజ్‌ చేసి రుణాలు పొందారు. ఈ రుణాలు ఐదేండ్ల కాలపరిమితిలో వడ్డీతో చెల్లించాలి. ప్రతి రైతు రూ.30వేల నుంచి మొదలుకొని రూ.10లక్షల వరకు రుణం పొందారు. కాలం కలిసిరాక పంటలు దిగు బడి లేకపోవడంతో 6,450మంది రైతులు పూర్తిస్థాయిలో అప్పులు చెల్లించలేదు. రెండు, మూడు కిస్తీలు చెల్లించినా రెండేండ్లుగా కరువుతో ప్రయివేటు అప్పులతోపాటు డీసీ సీబీ అప్పులు మీదపడ్డాయి. దీంతో
మొండి బకాయిలు వసూలు చేయడం కోసం డీసీసీబీలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మూడు నెలల నుంచి వసూళ్లు మొదలుపెట్టగా రూ.5.70కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.20.69కోట్లు వసూలు కావాల్సి ఉంది. వాటికి 6,450 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.
మొదటి విడతలో...
డీసీసీబీ పరిధిలో మొదటి విడతలో 351మంది రైతుల భూములను వేలం వేయాలని నిర్ణయించారు. 6,450మంది అప్పు చెల్లించాల్సి ఉంది. ములుగు డీసీసీబీ పరిధిలో 342మంది రూ.96.74లక్షలు చెల్లించాలి. ఈ ప్రాంతాల్లో భూములున్నా సాగు, దిగుబడి తక్కువ. నెక్కొండలో 1098మంది రైతులు రూ.4కోట్ల 20లక్షల 88వేలు చెల్లించాలి. తొర్రూర్‌లో 344మంది కోటీ 6లక్షల 37వేలు చెల్లించాలి. వర్ధన్నపేటలో 93లక్షల 98వేలు చెల్లించాలి. ఈనెల 25న జఫర్‌గడ్‌ మండలం తిమ్మాపూర్‌, 26న సూరారం, 27న స్టేషన్‌ఘనపూర్‌ మండలంలోని తాటికొండ గ్రామాల్లో భూముల వేలానికి బ్యాంకు వారు సిద్ధమయ్యారు. భూముల వేలం కోసం డీసీసీబీ అధికారులు ఇప్పటికే నాలుగు దఫాలుగా నోటీసులు జారీ చేశారు.గడువు పెంచాలి అప్పు చెల్లించాల్సిన గడువు ముగిసిందనే పేరుతో రైతుల భూములను వేలం వేయడం సరి కాదు. కార్పొరేట్‌ కంపెనీలకు మాఫీ చేయడం, గడువు పెంచినట్లే సహకార బ్యాంక్‌ పరిధిలో రుణాలు పొందిన రైతులకు గడువు పెంచాలి. రైతులు అప్పులు చెల్లించకపోవడానికి కరువు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడమే కారణం. రైతును ఆదుకోవాల్సింది పోయి భూములు వేలం వేయడం సరికాదు. వారికి చేయూతనివ్వాలి. వేలం వేస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళ నలు చేపడతాం.
పంటల దిగుబడి లేకనే..
నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షల 70వేల అప్పు తీసుకున్నా. పంటలు దిగుబడి లేకపోవడం వల్లే బ్యాంకు అప్పులు సకాలంలో చెల్లించలేదు. ఇప్పుడు నాకు నోటీసు జారీ చేశారు. నాతోపాటు మరికొందరు రైతులకు నోటీసులు వచ్చాయి.
ఉన్న భూమి పోతే ఎలా బతకాలి.
సముద్రాల సత్యనారాయణ- జఫర్‌గఢ్‌
రుణ వసూళ్లకు కఠిన నిర్ణయాలు తప్పవుబకాయిల వసూళ్ల కోసం కఠిన నిర్ణయాలు తప్పవు. 15 ఏండ్ల నుంచి భూములను తనఖా పెట్టి తీసుకున్న డబ్బులు చెల్లించడం లేదు. గడువు ముగిసిన రైతుల భూములను మాత్రమే వేలం వేస్తాం. వేలం వేయడానికి ముందు నోటీ సులు జారీ చేశాం. 2010వరకు అప్పు తీసుకున్న మొండి బకాయిలు వసూలు చేయడానికి వేలం వేస్తున్నాం. 2012 నుంచి అప్పులు తీసుకుని చెల్లించని వారిపైనా దృష్టి సారిస్తాం.
- డీసీసీబీ సీఈవో అంజయ్య

రైతుల భూములు వేలం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరో రెండు జిల్లాలు
రుణాలు సరే.. గుర్తింపేది?
పసుపు రైతు పోరు ఉధృతం
కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
అరకొర వేతనాలు.. అదనపు పనులు
విద్యార్థుల మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
రూ.6,700తో బతికేదెట్టా?
రైతులకు పరిహారమివ్వాలి
ఓయూ ప్రగతి కలేనా?
అనుభవముంది...ఆసక్తుంది..
విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సమర్థవంతంగా నిర్వహిస్తాం
సాంకేతిక సమస్యతో పరీక్షకు నిరాకరణ
కాంగ్రెస్‌లో సీట్ల కుస్తీ
పాపవ్వకు కేసీఆర్‌ నివాళి
పని చేయించుకుని వేతనాలివ్వరా?
నిఘా వర్గాల వైఫల్యంతోనే పుల్వామా ఘటన
ప్రాణహితలో పడి ఇద్దరు మృతి
అనారోగ్యంతో తండ్రి.. తట్టుకోలేక కొడుకు మృతి
6,945 పోస్టులు ఉన్నతీకరణ
ఉద్యమ కేసుల ఉపసంహరణ
ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్‌
ఉద్యోగులు నిజాయితీగా పని చేయాలి
ఊరంతా కరెంట్‌ షాక్‌
ఉచిత బస్‌ పాస్‌లపై హర్షం: ఎన్‌పీఆర్‌డీ
స్కూళ్లకు గ్రాంట్లు విడుదల చేయండి
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతు : ఏఐటీయూసీ
ఉత్కంఠకు తెర
అటవీ సంరక్షణ పేరుతో..అడవి బిడ్డల తరలింపు?
జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
పాత ఊరు పేరిటే రిజిస్ట్రేషన్‌..
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

12:21 PM

కొడుకును కిరాతకంగా చంపిన తండ్రి..!

12:16 PM

ఇమ్రాన్ పార్టీతో జైషే కుమ్మక్కు...

12:08 PM

అమరుల కుటుంబాలకు అండగా నిలిచిన ఇన్ఫోసిన్‌

12:00 PM

స్పై ఆఫీసర్లతో రాజ్ నాథ్ సింగ్ రహస్య సమావేశం!

11:58 AM

జార్ఖండ్ పర్యటనలో మోడీ..

11:55 AM

మహారాష్ట్ర పాఠశాలల్లో ఆత్మ రక్షణ విద్య తప్పనిసరి..!

11:46 AM

పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు : ఒకరి అరెస్టు

11:23 AM

అమర జవాన్లకు కేటీఆర్‌ విరాళం

11:14 AM

ఎన్నికల ముందు షాకిచ్చిన రజనీకాంత్‌ ..

11:08 AM

లండన్‌లో పాక్ హైకమిషనర్‌ ఆఫీసు వద్ద భారతీయుల నిరసన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.