Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పథకాల అమలుతోనే సామాజిక మార్పు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

పథకాల అమలుతోనే సామాజిక మార్పు

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సంక్షేమ పథకాల అమలుతోనే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సాధ్యమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. గురువారం సంక్షేమ భవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, అభివద్ధి పనులపై ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ మైనార్టీ, దళితుల సాధికారత, వారి పురోగతికి ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు నూతన నైపుణ్యాలతో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలను ప్రభుత్వ గ్యారంటీతో వేలాది మంది దళితులకు మోటారు కార్లను అందించి స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ విధంగా రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లోనూ విద్యార్దులు, ఉపాధ్యాయులకు సంబంధించి బయోమెట్రిక్‌ విధానాన్ని పూర్తిచేయాలని సూచించారు. ఎస్సీలు చిన్న , మధ్య తరహా పరిశ్రమల స్ధాపన కోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే ఆయా సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు మిశ్రా, ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీల ముచ్చటేది?
ఎనుమాముల మార్కెట్‌లో.. మద్దతు ధర బోర్డు ఏర్పాటు
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం
22 ఏండ్లకు కోర్టుతీర్పు!
ఘర్షణకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్ట్‌
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
టీఆర్టీ వికలాంగుల ఫలితాలు ప్రకటించాలి
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
నేడు గజ్వేల్‌కు సీఎం కేసీఆర్‌
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి
ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
ముచ్చర్ల ఫార్మాతో కాలుష్య ముప్పు
సీజీజీకి పరీక్షల నిర్వహణ బాధ్యత
ఆ వైఫల్యాల వల్లే అఘాయిత్యాలు
ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడికి యత్నం
యూనియన్లతోనే కార్మికులకు రక్షణ : ఆర్‌.సుధాభాస్కర్‌
ఆర్టీసీ చార్జీలను తగ్గించండి: ఎల్‌రమణ
ఇంటర్‌ పరీక్షలపై విశ్వాసంతో ఉండాలి
పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
మహిళా సమస్యలు పరిష్కరించాలి...
శరవేగంగా సీఎం కొత్త ఇంటి పనులు
ఏసీబీకి చిక్కిన కోర్టు క్లర్కు
ఉపాధిలేక.. వలస బాట
గురుకులంలో ర్యాగింగ్‌
పత్తి మార్కెట్‌లో దళారుల దోపిడీ
ఆ భౌతికకాయాలను 13 వరకూ భద్రపరచండి..
బాలాలయం మెట్లపై పాదరక్షలు

తాజా వార్తలు

07:32 PM

మహేశ్ రికార్డును బీట్ చేసిన బన్నీ

07:27 PM

దూకూడుగా ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్లకు భారత్‌ 58/0

07:22 PM

రూ 93,900 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్‌ చేస్తే.. నకిలీ ఐఫోన్‌

07:19 PM

దిశ ఘటనలు ఏపీలో జరగకూడదనే ఈ యాక్టు : ఏపీ హోం మంత్రి

07:15 PM

మగాళ్లు, జోకర్లు ఇప్పుడు రండి..సవాల్ విసిరిన వర్మ

07:08 PM

వాహనాల రేట్లను పెంచిన నిస్సాన్

07:01 PM

కాళేశ్వరం అద్భుత నిర్మాణం : గవర్నర్‌

06:41 PM

సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

06:39 PM

ఎన్‌కౌంటర్ కేసు.. ముగిసిన కమిషన్ పర్యటన

06:37 PM

టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌

06:27 PM

వాచ్ మెన్ పై దాడి ఘటనలో నాకు సంబంధం లేదు : మంత్రి మల్లారెడ్డి

06:20 PM

విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్

06:16 PM

అస్సాంలో బ‌స్సుకు నిప్పు.. ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

06:08 PM

31 లోగా తప్పనిసరిగా 'పాన్-ఆధార్' లింక్ చేయాల్సిందే

06:05 PM

న్యూయార్క్ తో పోల్చుకుంటే మన హైదరాబాద్ బెటర్: సీపీ

06:03 PM

బ్యాగులో రష్యన్ కుక్కపిల్లల రవాణా..

06:01 PM

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు హైకోర్టు మళ్లీ బ్రేక్

05:59 PM

టెర్ర‌ర్ ఫండింగ్ కేసు.. దోషిగా హ‌ఫీజ్ స‌యీద్

05:32 PM

బాలయ్య సినిమా కోసం బోయపాటి పారితోషికం 15 కోట్లు..!

05:26 PM

కమల్ హాసన్‌కు టీషర్ట్ బహుకరించిన డ్వేన్ బ్రావో

05:23 PM

సంజు శాంసన్‌కు మరోసారి మొండిచేయి..!

05:22 PM

శంషాబాద్‌లో దారుణం.. కర్రతో కొట్టి భార్యను చంపేశాడు

05:20 PM

కేటీఆర్ పీఏ నంటూ మోసం.. ఇద్దరు అరెస్ట్

05:16 PM

ప్రగతి భవన్‌లో మంత్రివర్గ భేటీ ప్రారంభం

05:16 PM

కోహ్లీ మరో కొత్త రికార్డు ఆరు పరుగులు చేస్తే..

05:12 PM

మహిళా భద్రత బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం

04:38 PM

లంచం కేసులో బీజేపీ కార్పొరేటర్‌కు జైలుశిక్ష

04:36 PM

ఇండియా - వెస్టిండీస్‌‌ అమీతుమీ.. ట్రోఫీ ఎవరిది?

04:31 PM

సెన్సార్ బోర్డు వద్ద 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' యూనిట్ ఆందోళన

04:26 PM

స‌మ‌త‌ కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.