Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త పింఛన్లు వస్తయా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

కొత్త పింఛన్లు వస్తయా?

- పంచాయతీ కార్యాలయాల్లో దుమ్మెక్కుతున్న దరఖాస్తులు
- ఆసరా, బీడీ పింఛన్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు
- పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ సవరిస్తామని సీఎం హామీ..
- వయసు తగ్గిస్తామనే వాగ్దాన అమలుకు మీనమేషాలు
- అధికారుల చుట్టూ లబ్దిదారుల ప్రదక్షిణలు
'అయ్యా.. కొత్త పింఛన్లు ఎప్పుడొస్తయి?. 'అన్నా.. బీడీ కార్మికుల కొత్త పింఛన్లు మంజూరు చేస్తరా..?' ఇవీ ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా లబ్దిదారుల నుంచి వస్తున్న ప్రశ్నలు! పింఛన్ల వయస్సు తగ్గించినా.. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ సవరించినా అవి అమలుకు నోచడం లేదు. ఇప్పటికే ప్రతి ఊళ్లో కనీసం 150 నుంచి 200 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పంచాయతీ కార్యాలయంలో పత్రాలు సమర్పించగా.. ఏడు నెలలు కావొస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. పెట్టుకున్న అర్జీ పత్రాలు కార్యాలయాల్లోనే దుమ్మెక్కుతున్నాయి. లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. దరఖాస్తులు తీసుకున్నాంగానీ ఏం చేయాలో అర్థం కావడం లేదనే సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తోంది.
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను 2014 నుంచి, బీడీ కార్మికులకు జీవనభృతి 2015 నుంచి అమలు చేస్తున్నది. 65ఏండ్ల వయసుకుపైబడిన వారికి ప్రతి నెలా రూ.1000 ఇస్తున్నది. ఇటీవల దాన్ని రూ.2016కు పెంచింది. 2014 ఫిబ్రవరి 28లోపు పీఎఫ్‌ ఖాతాలున్న బీడీ కార్మికులకు జీవన భృతి కింద మొదట్లో రూ.వెయ్యి ఇవ్వగా.. దాన్నీ రూ.20 16కు పెంచింది. నిజామాబాద్‌ జిల్లాలో ఆసరా పింఛన ్‌దారులు 60వేలా 297, జీవనభృతి తీసుకుంటున్న బీడీ కార్మికులు 96వేలా 585 మంది ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌తో పాటు పలు బహిరం గ సభల్లో కేసీఆర్‌ ప్రసంగిస్తూ ఆసరా అర్హుల వయస్సును తగ్గిస్తామనీ, పీఎఫ్‌ కటాఫ్‌ తేదీనీ సవరిస్తామనీ హామీని చ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 57 ఏం డ్లు నిండిన వారికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధాప్య పింఛన్లను అందజేస్తామని చెప్పారు. అందుకు సంబం ధించిన మార్గదర్శకాలూ సర్కారు విడుదల చేసింది. గత నవంబర్‌ 11న జారీ చేసిన తుది ఓటరు జాబితా ఆధారంగా 57-64 ఏండ్ల మధ్య వారిని జిల్లాలోని వీఆర్‌ఓ లు గుర్తించనున్నారు. చాలామంది లబ్దిదారులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేశారు. ఒక్కో వ్యక్తి జిరాక్స్‌ల కని, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకని రూ.వందల్లో ఖర్చు చేసి అర్జీ పెట్టుకున్నారు. బీడీ కార్మికులకు గతంలో 2014 ఫిబ్రవరి 28 లోపు పీఎఫ్‌ తేదీ కటాఫ్‌గా ఉండగా.. ప్రస్తు తం 2019 ఆగస్టు వరకు కటాఫ్‌ తేదీ పొడిగించారు. లబ్దిదారులు ఎన్నో ఆశలతో దరఖాస్తులు చేశారు. అయి నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్జీలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పంచాయతీల్లో ఈ దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్న కంజర్‌ గ్రామంలో మార్చి నెలలోనే 200 మంది వరకు లబ్దిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దరఖాస్తులను ఏం చేయాలో చెప్పే నాథుడు కరువయ్యాడు. పైనుంచి తమకేలాంటి ఆదేశాలూ రాలేదని అధికారులు అంటున్నారు. లబ్దిదారులు మాత్రం నిత్యం స్థానికంగా ఉండే సర్పంచ్‌ను, కార్యదర్శిని ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో దరఖాస్తులు తీసుకునేందుకు పంచాయతీ సిబ్బంది నిరాకరిస్తున్నారు. తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలూ లేవనీ, అలాంటి సమయంలో ఎలా తీసుకుంటామనీ బోధన్‌ మండలంలోని ఖండ్గం గ్రామ పంచాయతీలో నిరాకరిస్తున్నారు.
పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న
నా వయస్సు 59 ఏండ్లు. ఆసరా పింఛన్‌ కోసం ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న. ఇప్పటివరకు రాలేదు. నా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. కనీసం గీ పింఛన్‌ వస్తే మందుల ఖర్చు బాధ తీరుతదని అనుకున్న. ఇంకా ఏం చెప్పలేదు. పంచాయతీల అడిగితే మా చేతుల్లో లేదంటున్నరు.
- రామర్తి పెద్దనర్సయ్య, కంజర్‌, మోపాల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీల ముచ్చటేది?
ఎనుమాముల మార్కెట్‌లో.. మద్దతు ధర బోర్డు ఏర్పాటు
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం
22 ఏండ్లకు కోర్టుతీర్పు!
ఘర్షణకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్ట్‌
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
టీఆర్టీ వికలాంగుల ఫలితాలు ప్రకటించాలి
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
నేడు గజ్వేల్‌కు సీఎం కేసీఆర్‌
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి
ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
ముచ్చర్ల ఫార్మాతో కాలుష్య ముప్పు
సీజీజీకి పరీక్షల నిర్వహణ బాధ్యత
ఆ వైఫల్యాల వల్లే అఘాయిత్యాలు
ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడికి యత్నం
యూనియన్లతోనే కార్మికులకు రక్షణ : ఆర్‌.సుధాభాస్కర్‌
ఆర్టీసీ చార్జీలను తగ్గించండి: ఎల్‌రమణ
ఇంటర్‌ పరీక్షలపై విశ్వాసంతో ఉండాలి
పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
మహిళా సమస్యలు పరిష్కరించాలి...
శరవేగంగా సీఎం కొత్త ఇంటి పనులు
ఏసీబీకి చిక్కిన కోర్టు క్లర్కు
ఉపాధిలేక.. వలస బాట
గురుకులంలో ర్యాగింగ్‌
పత్తి మార్కెట్‌లో దళారుల దోపిడీ
ఆ భౌతికకాయాలను 13 వరకూ భద్రపరచండి..
బాలాలయం మెట్లపై పాదరక్షలు

తాజా వార్తలు

07:32 PM

మహేశ్ రికార్డును బీట్ చేసిన బన్నీ

07:27 PM

దూకూడుగా ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్లకు భారత్‌ 58/0

07:22 PM

రూ 93,900 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్‌ చేస్తే.. నకిలీ ఐఫోన్‌

07:19 PM

దిశ ఘటనలు ఏపీలో జరగకూడదనే ఈ యాక్టు : ఏపీ హోం మంత్రి

07:15 PM

మగాళ్లు, జోకర్లు ఇప్పుడు రండి..సవాల్ విసిరిన వర్మ

07:08 PM

వాహనాల రేట్లను పెంచిన నిస్సాన్

07:01 PM

కాళేశ్వరం అద్భుత నిర్మాణం : గవర్నర్‌

06:41 PM

సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

06:39 PM

ఎన్‌కౌంటర్ కేసు.. ముగిసిన కమిషన్ పర్యటన

06:37 PM

టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌

06:27 PM

వాచ్ మెన్ పై దాడి ఘటనలో నాకు సంబంధం లేదు : మంత్రి మల్లారెడ్డి

06:20 PM

విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్

06:16 PM

అస్సాంలో బ‌స్సుకు నిప్పు.. ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

06:08 PM

31 లోగా తప్పనిసరిగా 'పాన్-ఆధార్' లింక్ చేయాల్సిందే

06:05 PM

న్యూయార్క్ తో పోల్చుకుంటే మన హైదరాబాద్ బెటర్: సీపీ

06:03 PM

బ్యాగులో రష్యన్ కుక్కపిల్లల రవాణా..

06:01 PM

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు హైకోర్టు మళ్లీ బ్రేక్

05:59 PM

టెర్ర‌ర్ ఫండింగ్ కేసు.. దోషిగా హ‌ఫీజ్ స‌యీద్

05:32 PM

బాలయ్య సినిమా కోసం బోయపాటి పారితోషికం 15 కోట్లు..!

05:26 PM

కమల్ హాసన్‌కు టీషర్ట్ బహుకరించిన డ్వేన్ బ్రావో

05:23 PM

సంజు శాంసన్‌కు మరోసారి మొండిచేయి..!

05:22 PM

శంషాబాద్‌లో దారుణం.. కర్రతో కొట్టి భార్యను చంపేశాడు

05:20 PM

కేటీఆర్ పీఏ నంటూ మోసం.. ఇద్దరు అరెస్ట్

05:16 PM

ప్రగతి భవన్‌లో మంత్రివర్గ భేటీ ప్రారంభం

05:16 PM

కోహ్లీ మరో కొత్త రికార్డు ఆరు పరుగులు చేస్తే..

05:12 PM

మహిళా భద్రత బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం

04:38 PM

లంచం కేసులో బీజేపీ కార్పొరేటర్‌కు జైలుశిక్ష

04:36 PM

ఇండియా - వెస్టిండీస్‌‌ అమీతుమీ.. ట్రోఫీ ఎవరిది?

04:31 PM

సెన్సార్ బోర్డు వద్ద 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' యూనిట్ ఆందోళన

04:26 PM

స‌మ‌త‌ కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.