Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వర్షంతో సీఎం కేసీఆర్‌ సభ రద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

వర్షంతో సీఎం కేసీఆర్‌ సభ రద్దు

- నిరాశతో వెనుదిరిగిన కార్యకర్తలు
నవతెలంగాణ- హుజూర్‌నగర్‌
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం జరగాల్సిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపును కోరుతూ సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు గురువారం సభ ఏర్పాటు చేశారు. ఇందుకు కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ప్రణాళిక వేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిషోరు, లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్‌తో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఏడు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించి ప్రభుత్వ పథకాలు, నియోజక వర్గంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టయితే పార్టీ అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకోవచ్చని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే వర్షం వల్ల కేసీఆర్‌ సభ రద్దు కావడంతో ఆ పార్టీ నాయకులకు నిరాశే మిగిలింది. నాలుగు రోజులు చేసిన ఏర్పాట్లు వృథా అయ్యాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెండేండ్ల వరకు..గుర్తింపు ఎన్నికలొద్దు
దిశ కేసుపై సిట్‌
అడుగుపెట్టాలంటే ఆధార్‌ కావాల్సిందే..
ధాన్యం కొనుగోళ్లలో కోత
ఉద్యోగుల సమస్యలపై సర్కారు తీరు ఆందోళనకరం
దుమ్ముగూడెం వద్ద మరో బ్యారేజీ
దిశకు న్యాయం జరగాలంటే ఉరేసరి
వీఎన్‌ జీవితం నేటితరానికి ఆదర్శం
కాళేశ్వరం ప్రాజెక్టుపై పుస్తకం
ఐఎంఎస్‌ స్కాంలో దేవికారాణి భర్త డాక్టర్‌ గురుమూర్తి అరెస్ట్‌
ఏకగ్రీవ సర్పంచ్‌ కులబహిష్కరణ
ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలి
ఎకరాకు రూ.6లక్షలు పరిహారమివ్వాలి
వెల్ఫేర్‌ కౌన్సిల్‌కు.. ఎన్నికలకు లింకేంటి
పేరుకే వీఐపీలు...
కేటాయింపులకనుగుణంగానే ఖర్చు చేయాలి
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
మద్యపానంపై నిషేధం విధించాలి
భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌కు భారీ బందోబస్తు
వారికి సీఎం హామీలిచ్చినప్పుడు...
దళితులకు మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు
నేటి రాజకీయాల్లో బానిసత్వం, దొరతనం
మద్యంపై యుద్ధం
అన్ని వసతులున్న పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు
'చేనేత'కు చేయూతనివ్వాలి..
గణాంకాల సేకరణ పక్కాగా ఉండాలి..
బీజేపీది.. కుల మతాల రాజకీయం
'దిశ'కు ఆటా నివాళి
టీఆర్టీ పీఈటీ ఫలితాలు విడుదల
ఇంటర్‌ ఫలితాల నిర్వహణ సీజీజీకి!

తాజా వార్తలు

08:54 AM

దిశకు న్యాయం జరిగింది: ఎన్టీఆర్‌

08:51 AM

ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమే: నారాయణ

08:48 AM

ఎన్‌కౌంట‌ర్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న దిశ త‌ల్లిదండ్రులు

08:19 AM

ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపాం: పోలీసులు

08:15 AM

ఇండియ‌న్ 2 పోస్ట‌ర్ ఫేక్: లైకా

08:10 AM

ఎన్‌కౌంటర్‌ ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్న సీపీ స‌జ్జ‌నార్

07:46 AM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

07:32 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

07:16 AM

శబరిమలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

07:05 AM

నేడు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయం ప్రారంభం

06:49 AM

రాష్ట్రంలో మళ్లీ స్వన్‌ప్లూ విజృంభణ: గాంధీలో ఇద్దరికి చికిత్స

06:39 AM

కడప రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

06:27 AM

నేటి నుంచి జేఈఈ మెయిన్‌ హాల్‌టికెట్లు

06:25 AM

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

06:19 AM

9న హస్టళ్లలో వసతులపై హైకోర్టులో విచారణ

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.