Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆటోడ్రైవర్‌ దారుణహత్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 21,2019

ఆటోడ్రైవర్‌ దారుణహత్య

- నిందితులను పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం ఆటో డ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు చాంద్రాయణగుట్టలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వివరించారు.
పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత జూన్‌లో ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ అన్వర్‌ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రస్తుతం మరో ఆటో డ్రైవర్‌ రియాసత్‌అలీ ప్రధాన నిందితుడు. అతను జైలు నుంచి తొమ్మిది రోజుల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో మహ్మద్‌ అన్వర్‌ స్నేహితులు ఐదుగురు పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్‌లో ఆదివారం ఉదయం నడిరోడ్డుపై రియాసత్‌ అలీని కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పంజాగుట్ట ఏసీపీ తిరుపతయ్య, డీఐ నాగయ్య, ఎస్‌ఐ.నాగరాజు నిందితుల కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను కొన్ని గంటల్లోనే చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అబ్దుల్‌ రహమాన్‌తో పాటు అతని స్నేహితులు మహమ్మద్‌ అజహర్‌, అబ్దుల్‌ అలీంను అరెస్టు చేశారు. అజ్మద్‌, హసన్‌ పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన 5 కొబ్బరి బొండాల కత్తులు, మారుతి ఓమ్నీ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌ నగరంలో 3.20 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, జరగబోయే నేరాలను ముందుగానే పసిగట్టేలా సాంకేతికతను అభివద్ధి చేస్తున్నామని సీపీ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాస్తవాలు చెప్పండి
యూనియన్లు వద్దనడం చట్టవిరుద్ధం
షీ టీమ్స్‌ ఉన్నా.. ఆగడాలు
అంతా గోప్యమే..
బృందాకరత్‌ పేరుతో అసభ్య పోస్టులు
మద్యం..మాంద్యంతోనే అనర్ధాలు
2020 నర్సింగ్‌ ఇయర్‌ : ఈటల
ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ మేలు : ఈటల రాజేందర్‌
పోలీసులపై కేసులు
సైనిక కుటుంబాల సంక్షేమానికి సాయుధ దళాల పతాక నిధి : కల్నల్‌ రమేశ్‌ కుమార్‌
మద్యం అమ్మకాలను నియంత్రించాలి
పామాయిల్‌ సాగు తక్కువే
మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌..
రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌
11న రాష్ట్ర మంత్రివర్గం
రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలి
'ఉపాధి హామీ' కింద వైకుంఠధామాలు,
ఎక్స్‌గ్రేషియాను సులభతరం చేయాలి
స్కూల్‌ బస్సు కింద నలిగిన చిన్నారి
సమ్మె విజయం
వరంగల్‌ ఆర్జేడీ రాజీవ్‌ బదిలీ
గిరిజన ప్రాంతాల్లో.. భూబదలాయింపుపై కోర్టు
ఉపాధి హామీ కూలీల పని దినాలు 250కి పెంచాలి
గొర్రెల కాపర్లపై అటవీ అధికారులు దాడులు అరికట్టాలి: జీఎంపీఎస్‌
మృతుల కుటుంబీకుల ఆందోళన
సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలి
జనవరి నాటికి భగీరథ ఇంట్రా పూర్తి
డిస్కమ్‌లకు పలు అవార్డులు
వెల్ఫేర్‌ బోర్డుల వేగం పెంచండి
కార్యదర్శి పోస్టుల భర్తీ తీరును తప్పు పట్టిన హైకోర్టు

తాజా వార్తలు

10:01 PM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

09:57 PM

నేను చచ్చిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త

09:51 PM

ఇంటికి చేరిన గాయని లతామంగేష్కర్

09:47 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

09:42 PM

ఒళ్లు గగుర్పొడిచే దారుణం..

09:31 PM

టీ20ల్లో విరాట్‌ కోహ్లీ మరో రికార్డు

09:06 PM

టీడీపీని నేను ఫినిష్ చేస్తానంటే జగన్ నవ్వుకుంటారు: కొడాలి నాని

08:59 PM

శ్రీనివాస్‌ రెడ్డిని కఠినంగా శిక్షించండి

08:51 PM

మనిషి ఆకృతిలో ఆకుపచ్చ పురుగు

08:50 PM

ముగిసిన భారత్‌ బ్యాటింగ్‌.. విండీస్‌ లక్ష్యం 171

08:32 PM

శాంసంగ్ నుంచి మరో రెండు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్

08:32 PM

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

08:18 PM

కోహ్లీ అవుట్...15 ఓవర్లకు భారత్‌ 132/4

08:07 PM

రికార్డు స్థాయిలో మారుతీసుజుకీ వాహనాల అమ్మకాలు

07:56 PM

శివం దూబే అర్ద సెంచరీ.. అవుట్‌

07:48 PM

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌

07:44 PM

అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని మోడీ

07:40 PM

రోహిత్‌ శర్మ అవుట్..

07:38 PM

నెహ్రూ పెద్ద రేపిస్ట్.. సాధ్వీ ప్రాచి వివాదాస్పద కామెంట్లు

07:32 PM

ఎన్ కౌంటర్ ను సమర్ధించి తప్పు చేశా : సీపీఐ నారాయణ

07:20 PM

పదకొండున మంత్రివర్గ సమావేశం

07:19 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

07:15 PM

భారీ భద్రత మధ్య ముగిసిన ఉన్నవో అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు

07:12 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : కమల్‌

07:02 PM

కుప్పంలో గజరాజులు బీభత్సం

07:00 PM

నదిలోకి దూకి యువతిని కాపాడిన పోలీసులు

06:57 PM

100కు కాల్‌ చేసిన యువతి.. వెంటనే స్పందించిన పోలీసులు

06:42 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

06:33 PM

బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు

06:31 PM

నలుగురిని చంపినోడిని జైల్లోనే బతకనిస్తారా?: మందకృష్ణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.