Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2019

ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలి

- యూఎస్‌పీసీ- జాక్టో డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెంటనే చర్చలు జరిపి సమ్మెను విరమింపచేసేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు యూఎస్‌పీసీ, జాక్టో నాయకులు సిహెచ్‌ రాములు, చావ రవి, జి సదానందంగౌడ్‌, ఈ రఘునందన్‌, వై అశోక్‌కుమార్‌, ఎం రాధాకృష్ణ, యు పోచయ్య, జి సోమయ్య, సయ్యద్‌ షౌకత్‌అలీ, కె కృష్ణుడు, కొమ్ము రమేశ్‌, శ్రీనివాస్‌, జాడి రాజన్న, ఎ గంగాధర్‌, మసూద్‌ అహ్మద్‌, ఎస్‌ హరికృష్ణ, శాగ కైలాసం, బి కొండయ్య, కె రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 23న సాయంత్రం ఆర్టీసీ డిపోల వద్ద చనిపోయిన కార్మికులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని కోరారు.
ఈనెల 24న పట్టణ ప్రాంతాల్లో జరిగే మహిళా కార్మికుల దీక్షలలో పాల్గొని సంఘీభావం ప్రకటించాలని తెలిపారు. ఈనెల 25న సాయంత్రం తాలుకా/డివిజన్‌ కేంద్రాల్లో ప్రదర్శనగా వెళ్లి ఆర్డీవో/ఎంఆర్‌వోలకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాస్తవాలు చెప్పండి
యూనియన్లు వద్దనడం చట్టవిరుద్ధం
షీ టీమ్స్‌ ఉన్నా.. ఆగడాలు
అంతా గోప్యమే..
బృందాకరత్‌ పేరుతో అసభ్య పోస్టులు
మద్యం..మాంద్యంతోనే అనర్ధాలు
2020 నర్సింగ్‌ ఇయర్‌ : ఈటల
ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ మేలు : ఈటల రాజేందర్‌
పోలీసులపై కేసులు
సైనిక కుటుంబాల సంక్షేమానికి సాయుధ దళాల పతాక నిధి : కల్నల్‌ రమేశ్‌ కుమార్‌
మద్యం అమ్మకాలను నియంత్రించాలి
పామాయిల్‌ సాగు తక్కువే
మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌..
రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌
11న రాష్ట్ర మంత్రివర్గం
రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలి
'ఉపాధి హామీ' కింద వైకుంఠధామాలు,
ఎక్స్‌గ్రేషియాను సులభతరం చేయాలి
స్కూల్‌ బస్సు కింద నలిగిన చిన్నారి
సమ్మె విజయం
వరంగల్‌ ఆర్జేడీ రాజీవ్‌ బదిలీ
గిరిజన ప్రాంతాల్లో.. భూబదలాయింపుపై కోర్టు
ఉపాధి హామీ కూలీల పని దినాలు 250కి పెంచాలి
గొర్రెల కాపర్లపై అటవీ అధికారులు దాడులు అరికట్టాలి: జీఎంపీఎస్‌
మృతుల కుటుంబీకుల ఆందోళన
సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలి
జనవరి నాటికి భగీరథ ఇంట్రా పూర్తి
డిస్కమ్‌లకు పలు అవార్డులు
వెల్ఫేర్‌ బోర్డుల వేగం పెంచండి
కార్యదర్శి పోస్టుల భర్తీ తీరును తప్పు పట్టిన హైకోర్టు

తాజా వార్తలు

06:42 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

06:33 PM

బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు

06:31 PM

నలుగురిని చంపినోడిని జైల్లోనే బతకనిస్తారా?: మందకృష్ణ

06:26 PM

ఢిల్లీ అగ్ని ప్రమాదం కలిచివేసింది: సీఎం కేసీఆర్‌

06:25 PM

పుదుచ్చేరిలో పర్యటించిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

06:14 PM

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

06:11 PM

అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కోరిక తీర్చలని..

06:01 PM

పోలీసుల అదుపులో ఢిల్లీ అగ్నిప్రమాదం భవన యజమాని

06:00 PM

రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్

05:51 PM

మేడారం జాతరకు నాలుగు వేల బస్సులు

05:49 PM

ఆర్టికల్‌ 370 ప్రజాస్వామ్య విరుద్ధం: డి.రాజా

05:44 PM

విద్యుద్ఘాతంతో బాలుడి మృతి

05:43 PM

సముద్రాల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్..

05:40 PM

సబ్సిడీపై వరినాటు, కోత మిషన్లు: హరీశ్ రావు

05:10 PM

గుప్తనిధుల కోసం తవ్వకాలు

05:09 PM

ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: ప్రత్తిపాటి

05:01 PM

ప్రభుత్వం స్పందించకపోతే 12న నిరాహార దీక్ష చేస్తా: పవన్‌

04:53 PM

దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దన్న తల్లిదండ్రులు

04:41 PM

వేషం లేదు..ఇంటికి వెళ్లిపో అన్నారు: రజనీకాంత్

04:31 PM

రైతులను జగన్ ప్రభుత్వం బెదిరిస్తోంది: జనసేన ఎమ్మెల్యే

04:27 PM

కల్యాణ్‌ రామ్‌ ‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

04:22 PM

ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన

04:15 PM

దిశ తల్లిదండ్రులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు

04:10 PM

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి : సీపీఐ రామకృష్ణ

04:06 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

04:03 PM

ఆ ఫైర్‌మ్యాన్‌ రియల్‌ హీరో: హోంమంత్రి

03:59 PM

అదే జరిగితే మహాత్ముడిపై జిన్నా గెలిచినట్టే:శశి థరూర్

03:53 PM

ఈ మూర్ఖపు కోర్టులు ఏమీ చేయలేవు.. నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు

03:45 PM

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరికొన్ని రోజులు పొడిగింపు

03:42 PM

23 నుంచి కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.