Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రేపటి నుంచి రెవెన్యూ పెన్‌డౌన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

రేపటి నుంచి రెవెన్యూ పెన్‌డౌన్‌

- 15న తహసీల్దార్‌ కార్యాలయాల ముందు వంటావార్పు
- 16నుంచి భూ సంబంధిత విధుల బహిష్కరణ
- ప్రభుత్వం దిగి రాకుంటే త్వరలో 'రెవెన్యూ సింహగర్జన'
- సర్కార్‌కు రెవెన్యూ జేఏసీ అల్టిమేటం
- ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు : ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక సంఘాల తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నవంబర్‌ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు 'పెన్‌డౌన్‌' నిర్వహించనున్నట్టు తెలంగాణ రెవెన్యూ జేఏసీ ప్రకటించింది ఆత్మాహుతి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నది... ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేయలేము.. ప్రభుత్వం తమ భద్రతకు హామి ఇచ్చేవరకు పోరాటం తప్పదని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లు, సీపీఎస్‌ ఉద్యోగులు, రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం-తదుపరి పరిణామాలు అంశంపై రౌండ్‌ టేబుల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి భవిష్యత్‌ పోరాట కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 13 నుంచి పెన్‌డౌన్‌ సమ్మెతో పాటు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయాలనీ, 15న తహసీల్దార్‌ కార్యాలయాల ముందు వంటావార్పు చేపట్టాలనీ, ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే 16 నుంచి భూ సంబంధిత. విధులను నిరవధికంగా బహిష్కరిస్తామని ప్రకటించారు. అలాగే 16, 19, 22 తేదీల్లో రాష్ట్రంలో మూడు ప్రాంతీయ సదస్సుల నిర్వహణతోపాటు త్వరలో హైదారబాద్‌లో' రెవెన్యూ సింహగర్జన' నిర్వహించనున్నట్టు వివరించారు. 38 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు అవసరమయితే ఉద్యమంలో భాగస్వాములమవుతామన్నారు. 'ఈరోజు కేవలం రెవెన్యూ శాఖకే జరిగింది అనుకోవడానికి వీల్లేదు... రేపు అన్ని శాఖలకు ఇదే పరిస్థితి రావచ్చు... ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు... ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాలన్ని కలిసి రావాలి' అని ఆయన పిలుపు నిచ్చారు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదనీ. ఒక కుక్కను చంపేముందు, అది పిచ్చి కుక్క అని ప్రచారం చేసి చంపుతున్నట్టు రాష్ట్ర సర్కార్‌ తీరు ఉన్నదని విమర్శించారు. తమను అవినీతి పరులుగా, దొంగలుగా చిత్రీకరించి ప్రజలకు తమను శత్రువులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ విజయారెడ్డి పాశవిక హత్యకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడుతూ విజయారెడ్డి సజీవదహనం తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. రైతులు కానివారు కూడా మా మీద దాడులు చేస్తున్నారు. మా ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. భూ సంభందిత విధుల నుంచి మినహాయింపు ఇచ్చి,సాధారణ పరిపాలన శాఖగానే కొనసాగించాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి. ఉపేందర్‌రావు మాట్లాడుతూ 70 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను మూడు నెలల్లో చేయాలని ఆదేశించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించక పోవడం వల్లనే భూరికార్డుల్లో తప్పులు దొర్లాయని తెలిపారు. భూరికార్డుల గందరగోళానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌. రాములు, చావ రవి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగుల ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. గత ముఖ్యమంత్రులు ఉద్యోగులు సమ్మె చేస్తే పిలిచి మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేవారనీ, కేసీఆర్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్ల సమైక్య పాలనలోనూ పడనన్ని కష్టాలు ఆరేండ్ల తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. తమ శాఖల డ్యూటీలు ఇతర శాఖల వారు చేయొద్దని కోరారు. ఈ రౌండ్‌ టేబుల్లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ నేత మేడి రమేష్‌, జాక్టో నేత జి.సదానంద గౌడ్‌, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పోచయ్య, టీఎస్‌పీటీఏ ప్రధాన కార్యదర్శి చిన్న రాములు, టీజీసీటీఏ ప్రధాన కార్యదర్శి విజరు కుమార్‌, ఈ. రఘునందన్‌, టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పర్వతరెడ్డి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐక్యతే లక్ష్యం..
ఆర్థిక మందగమనం కోరల్లో..
విప్లవ ఉద్యమాలకు నాంది..
మంత్రులను అడ్డుకున్న మహిళలు
సీనియర్ల ర్యాగింగ్‌..!
వీడని విద్యుత్‌ ఉద్యోగుల విభజన చిక్కుముడి
జర్నలిస్టుల పాత్ర మరువలేనిది
మద్యపాన నిషేధంతోనే మహిళలకు భద్రత
కష్టజీవులే అసలైన దేశభక్తులు..
రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోడీ
సమిష్టి బేరసారాల హక్కును కాపాడుకుందాం
నలుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్‌
చైనా ప్రగతిని చూడండి
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం
ఫాస్టాగ్‌ అమలు..వాహనాల బారులు
నల్లమలలో జెట్‌ విమానాల చక్కర్లు
17న డెహ్రాడూన్‌లో స్పీకర్లు,చైర్మెన్ల జాతీయ సదస్సు
సీనియర్‌ నేతలకు ఆత్మీయ సత్కారం
అదృశ్యమైన గురుకుల విద్యార్థి ఆత్మహత్య
మతోన్మాదంపై అక్షర యుద్ధం
మోడీనే దేశద్రోహి
పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దు
మత విద్వేషాలు రెచ్చగొడ్తున్న బీజేపీ
తెల్లబోతున్న పత్తి రైతు
కల్తీ కల్లు, స్థలాలపై ఆరా తీసినందుకు..
కార్మికలోకం భారీ ప్రదర్శన
'పౌరసత్వం'పై దేశవ్యాప్త ఉద్యమం : సురవరం
ఆ చట్టం ఉపసంహరించుకోవాలి
నేరాలు అరికట్టేందుకు సమగ్ర చట్టం తేవాలి
అసాంఘిక అడ్డాలుగా 'పబ్‌'లు

తాజా వార్తలు

01:13 PM

జరుగుతున్న ఘటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నా: ఇర్ఫాన్ పఠాన్

01:10 PM

ఎస్సీ, ఎస్టీల ద్రోహి చంద్రబాబు: ఏపీ సీఎం

01:02 PM

జామియా ఆందోళనలపై విచారణ రేపటికి వాయిదా

12:58 PM

మైనార్టీల భారీ ర్యాలీ

12:54 PM

గుంటూరులో యువతి ఆత్మహత్యాయత్నం..

12:43 PM

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

12:43 PM

కేరళలో కరీంనగర్ విద్యార్థి మృతి

12:40 PM

విజయసాయి వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఫైర్

12:28 PM

నిజామాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

12:27 PM

ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు

12:25 PM

భార్య, కుమార్తె ఎదుటే టిప్పర్ చక్రాల కింద

12:20 PM

బీజేపీ ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మ దగ్ధం

12:17 PM

కరీంనగర్ కలెక్టర్‌పై బదిలీ వేటు !

12:10 PM

మూడు నెలల్లో సిఐసిలో ఖాళీల భర్తీ : సుప్రీంకోర్టు

12:04 PM

మహిళా జర్నలిస్టు జుట్టును లాగిన పోలీసు..

12:01 PM

విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్

12:00 PM

కిరోసిన్ పోసుకొని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

11:54 AM

హై వే పక్కన మహిళ మృతదేహం..!

11:52 AM

ఎలక్ట్రికల్ ఆటో ప్రారంభోత్సవ పాల్గొన్న మంత్రి గంగుల

11:50 AM

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

11:48 AM

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరిన విపక్షాలు

11:45 AM

గుంటూరు ఎంఎల్‌ఎ ఇంటికి సమీపంలో కారు దగ్ధం..

11:40 AM

ఆరుగురిపై పరువునష్టం దావా వేయబోతున్న: వర్మ

11:33 AM

జామియా ఆందోళనపై విచారణకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

11:30 AM

దేశంలో ఉద్రిక్త పరిస్థితులకు బీజేపీనే కారణం : కేరళ సీఎం

11:29 AM

టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఇబ్బందులు

11:22 AM

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

11:08 AM

ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. ఏడు మృతదేహాలు లభ్యం

11:07 AM

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..

11:05 AM

నేడు పోలీసుల ఎదుట విచారణకు రాంగోపాల్ వర్మ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.