Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.21వేలివ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.21వేలివ్వాలి

- ప్రమాదకర జీఓలను ఉపసంహరించుకోవాలి:
యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.21వేలు అమలు చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌(టీచర్స్‌) అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రమాదకర 14, 19, 8 జీఓలను వెంటనే ఉపసంహరించుకో వాలన్నారు. ఐసీడీఎస్‌ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని, కానీ నిర్వీర్యం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. యూనియన్‌ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. ఆయాలకు, మినీలకు టీచర్లతో సమానంగా వేతనం ఇవ్వాలన్నారు. ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులనే వెంటనే విడుదల చేయాలని కోరారు. పోషకాహారాన్ని సకాలంలో అందించాలని, బియ్యాన్ని రేషన్‌ షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని అన్నారు. పిల్లలకు పోషకాహారం అందా లంటే ముఖ్యంగా పాలు, గుడ్లు నిరాటంకంగా సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర మహాసభ విజయవంతమైందని, 29 జిల్లాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రెండేండ్లుగా అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్య లపైనా, ఐసీడీఎస్‌ పరిరక్షణకు చేప ట్టాల్సిన కార్యక్ర మాలపైనా, రానున్న రోజుల్లో నిర్వహిం చనున్న పోరా టాలపైనా ఈ సభలో చర్చించినట్టు చెప్పారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ.. అంగన్‌ వాడీల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరిం చాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్దఎత్తున పోరాటాలు చేపడ తామని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీఎన్‌ఎం కోర్సు ఎత్తివేతపై భిన్నాభిప్రాయలు
జనశక్తి చంద్రన్న కన్నుమూత
తెలంగాణ, తెలుగు వర్సిటీల ఇన్‌చార్జి వీసీగా నీతుకుమారి ప్రసాద్‌
అంగన్‌వాడీ కేంద్రాలను తొలగించొద్దు
పసుపు రైతులను ఆదుకోవాలి
గొల్లపూడి మరణంపట్ల సీఎం సంతాపం
ఏసీబీ వలలో..
విత్తన పంటలకు తెలంగాణ బ్రాండ్‌ కావాలి
రాష్ట్రంలో మహిళాకమిషన్‌ ఏర్పాటు చేయాలి
లైంగికదాడికి యత్నించిన యువకుని అరెస్ట్‌
ఉద్వేగాలు కాదు..ఆలోచన మారాలి
మూడు రోజులు 'మీ సేవలు' బంద్‌
తెలంగాణ భవన్‌లో గ్రంథాలయం..
నేటి నుంచి అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సు
ఎఫ్‌బీవో పోస్టుల్లో 875 మంది చేరిక
23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
పంటల సాగుకు ప్రోత్సాహం
టీఎంఎస్‌ఆర్‌యూ సమ్మె నోటీస్‌
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు : జగ్గారెడ్డి
వికలాంగుల కోసం ప్రణాళిక : కొప్పుల ఈశ్వర్‌
మాంద్యం దెబ్బతో.. ఆదాయం డౌన్‌
గజ్వేల్‌ నుంచే ఆరోగ్య మిషన్‌
మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐద్వా నిరాహార దీక్ష
బోర్డు లేదు.. ధర లేదు
కార్మిక శాఖలో భారీ కుంభకోణం?
పత్తికి మద్దతు ధర కల్పించడంలో సర్కారు విఫలం
జనవరి 1 నుంచి కేరళలో
బాలల హక్కుల పరిరక్షణకు అధ్యయనం అవసరం
యంగ్వాన్‌ పరిశ్రమకు 290ఎకరాలు కేటాయింపు
సీఎంను కలిసిన ట్రెసా బృందం

తాజా వార్తలు

09:59 PM

టీఎన్జీవో భవన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

09:47 PM

సిద్ధరామయ్యను పరామర్శించిన యెడ్యూరప్ప

09:44 PM

అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలి: పవన్‌

09:36 PM

క్యాబ్‌పై ఆందోళనలు.. ముగ్గురి మృతి

09:20 PM

కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన టాటా మోటార్స్

09:14 PM

ఏపీ ఐఆర్ఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసిన సీఎస్

08:58 PM

స్వచ్ఛ జాబితాలో మంత్రాలయం ఆలయం

08:50 PM

గొల్లపూడి చిరస్థాయిగా నిలిచిపోతారు: వెంకయ్య

08:46 PM

అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థం వేడుక

08:36 PM

నోరు తెరిస్తే ‘తిట్లు’ మాట్లాడుతున్నారు: పవన్‌

08:28 PM

ఐపీఎల్‌ వేలానికి 332 మంది షార్ట్‌లిస్ట్‌

08:12 PM

లాంగ్-టెర్మ్ స్కీంను ప్రకటించిన హోండా

08:00 PM

తెలంగాణ‌లో రేప‌టి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్‌

07:53 PM

సిద్దిపేటలో యువకుడు, వివాహిత ఆత్మహత్య

07:49 PM

అసోంలో పోలీసు ఉన్నతాధికారులపై వేటు

07:37 PM

ప్రేమజంట అనుమానాస్పద మృతి

07:36 PM

మాది గురుశిష్యుల సంబంధం: చిరంజీవి

07:27 PM

జట్టులో చోటు కోసం భయపడటం లేదు: రాహుల్‌

07:24 PM

బెంగళూరులో క్రికెట్ బుకీ అరెస్ట్

07:14 PM

కర్ఫ్యూ కారణంగా గువాహటిలో మ్యాచ్ రద్దు

07:12 PM

కార్నివాల్ సేల్.. శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు

07:06 PM

కార్ల రేట్లను పెంచిన మెర్సిడెస్ బెంజ్

06:54 PM

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: పవన్‌కల్యాణ్‌

06:47 PM

తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా నీతూ ప్రసాద్

06:37 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

06:36 PM

కులం పేరుతో దూషిస్తూ మహిళపై దాడి

06:30 PM

జగన్ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

06:29 PM

2 శాతం పెరిగిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్

06:22 PM

మణిరత్నం నుంచి చారిత్రక చిత్రం

06:20 PM

రైతు సౌభాగ్య దీక్ష విరమించిన పవన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.