Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా సంఘాలతో చర్చించండి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2019

మహిళా సంఘాలతో చర్చించండి..

- అరాచకాలకు అడ్డుకట్ట వేయండి...
- ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు
- లైంగికదాడిని ఖండిస్తూ మానవహారం
- పౌర సమాజం స్పందించిన తీరు హర్షణీయం : తమ్మినేని
- ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం.. ఆ తర్వాత ఆమెను హతమార్చిన తీరును సీపీఐ (ఎం) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలు పౌర సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. మహిళలపై దారుణాలు జరిగినప్పుడు దోషులను కఠినంగా శిక్షించటం లేదనీ, అందుకునుగుణంగా ప్రభుత్వాలు చూపాల్సినంత చొరవ చూపటం లేదని ఆయన విమర్శించారు. వీటిని నిరోధించటానికి వీలుగా తక్షణం మహిళా సంఘాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయటం ద్వారా ప్రియాంకారెడ్డి కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ సీపీఐ (ఎం) ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. రాఘవులుతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, డిజి నర్సింహారావు, టి.జ్యోతి, ఐద్వా సీనియర్‌ నేత హైమావతి, రాష్ట్ర అధ్యక్షులు ఆశాలత, సీపీఐ (ఎం) సిటీ సెంట్రల్‌ కార్యదర్శి ఎమ్‌.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు, జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాఘవులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణలో మహిళలు, బాలికలు, యువతులు భయంతో బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆందోళనలో వారున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ... అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్న పాలక పార్టీల భావజాలం కూడా మహిళలను కించపరిచే విధంగా ఉందన్నారు. అమ్మాయిలు, యువతులు వేసుకునే దుస్తుల కారణంగానే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ అధికార పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటాన్ని బట్టి వారికి మహిళలపై ఎలాంటి గౌరవం ఉందనే విషయం తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. ఇలాంటి భావజాలం కారణంగానే ఈ ఘోరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ప్రియాంకారెడ్డిపై జరిగిన అమానవీయ దాడిని ఖండిస్తూ, నిరసిస్తూ పౌర సమాజం స్పందించిన తీరు నిజంగా హర్షణీయమని అన్నారు.
ఈ రకమైన చైతన్యాన్ని మున్ముందు కూడా ప్రదర్శించాలని కోరారు. హైమావతి మాట్లాడుతూ... మహిళలకు సంబంధించిన అంశాలపై వినతిపత్రాన్ని స్వీకరిం చేందుకు కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మనం జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రక్షణకు హెల్ప్‌లైన్లను, యాప్‌లను అందుబాటులోకి ఉంచా మంటూ చెబుతున్న ప్రభుత్వాలు.. వాటికి సంబంధించిన హోర్డింగులు, వాల్‌ పోస్టర్లను ఎందుకు అందుబాటులోకి తేవటం లేదని ప్రశ్నించారు. ఎంతమంది మహిళలు అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని వాడగలరు? వారిలో ఎంతమందికి డయల్‌ 100 నెంబరు ఉందన్న సంగతి తెలు సని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాటిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాదంపై అక్షర యుద్ధం
మోడీనే దేశద్రోహి
పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దు
మత విద్వేషాలు రెచ్చగొడ్తున్న బీజేపీ
తెల్లబోతున్న పత్తి రైతు
కల్తీ కల్లు, స్థలాలపై ఆరా తీసినందుకు..
కార్మికలోకం భారీ ప్రదర్శన
'పౌరసత్వం'పై దేశవ్యాప్త ఉద్యమం : సురవరం
ఆ చట్టం ఉపసంహరించుకోవాలి
నేరాలు అరికట్టేందుకు సమగ్ర చట్టం తేవాలి
అసాంఘిక అడ్డాలుగా 'పబ్‌'లు
తూకం వేయరు.. కాంటా చూపరు..
ఆర్టీసీ కార్మికులపై పెరిగిన వేధింపులు
ఆ ఉత్తర్వులు ఉపసంహరించాలి : ఎస్జీటీయూ
రెెండు రోజుల్లో మున్సిపల్‌ వార్డుల పునర్విభజన
లోక్‌ అదాలత్‌లో 25,985 కేసుల పరిష్కారం
ట్రైనీ ఐపీఎస్‌ సస్పెండ్‌
వేసవిలో సదరన్‌ ట్రావెల్స్‌ ప్రత్యేక ఆఫర్లు
'డబుల్‌' ధమాకా
విద్య, వైద్యంలో భారత్‌ వెనుకబాటు
సమత కేసులో పోలీసుల చార్జిషీట్‌
ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకం పెంపు
దంతవైద్యులకు సరైన అవకాశాల్లేవ్‌
సింగరేణి సీఎమ్‌డీకి ప్రైడ్‌ ఆఫ్‌ హైద్రాబాద్‌ అవార్డు
నాడు ప్రగతిశీలం...నేడు ప్రమాదకరం
స్ధానికత ఆధారంగానే విభజన
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
పవర్‌ లేని పోస్టెందుకు?
సీఐటీయూ మహాసభకు సర్వం సిద్ధం
ఆ మృతదేహాలను గాంధీలో భద్రపరచండి

తాజా వార్తలు

07:43 AM

దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా బౌచర్‌

07:19 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైడ్రో-2019 సదస్సు

07:18 AM

మెట్రోలో పొడిగించిన వేళల కొనసాగింపు

07:08 AM

ఏపీలో పర్యటించిన సీపీ సజ్జనార్..

06:56 AM

సానియా చెల్లెలి పెళ్ళిలో డ్యాన్స్ వేసిన రామ్ చ‌ర‌ణ్‌

06:53 AM

సింగరేణి కార్మికుడిగా వరల్డ్ ఫేమస్ లవర్

06:49 AM

ఇప్పటికీ అందని కోడెల పోస్టుమార్టం రిపోర్ట్

06:47 AM

దిశ నిందితుడి బైక్‌ షాద్‌నగర్‌కు తరలింపు...!

06:44 AM

నేడు భారత్‌ - వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌

06:34 AM

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

06:31 AM

ఐడీఆర్‌సీ అవార్డుకు ఎంపికైన హెచ్‌సీయూ ప్రొఫెసర్లు

06:29 AM

తిరుపతి-హౌరా మధ్య నడిచే హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

06:25 AM

ఈనెల 17న ఓయూలో పురాతన నాణేల ప్రదర్శన

11:53 PM

గోపీచంద్, సంపత్ నందీ కాంబీనేషన్ లో 'కబడ్డీ...కబడ్డీ'

11:47 PM

ఫరూక్‌ అబ్దుల్లాపై నిర్బంధం పొడిగింపు

11:29 PM

స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర

11:24 PM

కివీస్‌ పర్యటనకు దూరంగా భువీ

11:13 PM

విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు : మమత

11:00 PM

మోడీ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: మన్మోహన్ సింగ్

10:53 PM

కేజీ హెరాయిన్‌ స్వాధీనం!

10:00 PM

అనుమానాస్పద స్థితిలో గ‌ర్భిణీ మృతి

09:57 PM

ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష విజయవంతం

09:52 PM

నేను అందరితో పనిచేయలేను: బాలకృష్ణ

09:42 PM

మణిపూర్ సీఎం సోదరుడి కిడ్నాప్

09:28 PM

ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన మాసన తల్లి

09:18 PM

జాతీయ లోక్‌ అదాలత్‌లో భారీసంఖ్యలో కేసుల పరిష్కారం

09:06 PM

బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి: జీవిత

08:52 PM

ఏపీకేడర్‌ నుంచి ఐఆర్‌ఎస్‌ గోపీనాథ్‌ రిలీవ్‌

08:46 PM

ఫాస్టాగ్‌పై కేంద్రం మరో నిర్ణయం

08:40 PM

ఏపీలోని మూడు సంస్థలకు జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.