Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వేగంగా శిక్షపడేలా చట్టాలు మార్చాలి : సీపీఐ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

వేగంగా శిక్షపడేలా చట్టాలు మార్చాలి : సీపీఐ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
లైంగికదాడులు, హత్యలకు సంబంధించిన కేసుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట కాలపరిమితిలో దోషులకు వేగంగా శిక్షపడేలా చట్టాల్లో మార్పు తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దిశ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు పోలీసులు ప్రకటించారని తెలిపారు. దిశ ఘటనపై సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసినట్టుగానే, ఇటీవల కొమురంభీం జిల్లాలో దళిత మహిళపై జరిగిన లైంగికదాడి, హత్య, వరంగల్‌లో జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లైంగికదాడికి సంబం ధించిన ఘటనలు జరిగి ఏండ్లు గడుస్తున్నా, శిక్ష అమలులో జాప్యం జరుగు తుండడంతో ప్రజల ఆగ్రహానికి కారణమవు తున్నాయని తెలిపారు.
ప్రజల్లో నమ్మకం పెరిగింది : టీఎన్జీవో
దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారులు (టీఎన్జీవో) కేంద్ర సంఘం అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్‌, నాయకులు బి రేచల్‌, ఉమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి శిక్ష వల్ల మహిళల పట్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ
చార్జీలు పెంచక తప్పదు
దళితులపై కాషాయ మూకల దాడి
అందరినీ ముంచే చట్టాలు
పీఆర్సీ ఇంత జాప్యమా?
స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా రైతాంగ పోరాటం
ఈఎస్‌సీఐ సేవలను..సద్వినియోగం చేసుకుంటాం
బీడీరంగంపై మరో పిడుగు
బూర్గుల నర్సింగ్‌ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి
కేజీవీబీ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కనీసవేతనాలివ్వాలి
కాబోయే సీఎం కేటీఆర్‌ కు శుభాకాంక్షలు
భూమిలో ఉందాం...లేకుంటే జైళ్లోనే
సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
రవాణాశాఖలో ఏవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోండి
టీకా తీసుకునేందుకు నిరాకరణ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు
గీత కార్మికులను ఆదుకోవాలి
ఐకమత్యమే మహాబలం
నేటినుంచి లాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు
రేపటినుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌
'బదిలీల మార్గదర్శకాలు వెంటనే ఇవ్వాలి'
బీజేపీ చెప్పినట్టుగానే సీఎం మార్పు : జగ్గారెడ్డి
50 శాతానికి ఫీజులు తగ్గించాలి : జాజుల
నియామకాలు నాలుగు వారాల్లో చేయాలి
ఆర్టికల్‌ 46 ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
కార్మిక కోడ్‌లు, కర్షక చట్టాలు రద్దు చేయాల్సిందే
ప్రాణాలైనా ఇస్తాం.. భూములు వదలం

తాజా వార్తలు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.