Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కార్మికుల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

కార్మికుల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్‌

- కార్మిక సంఘాలతో కలిసి జనవరి 8న దేశవ్యాప్త సమ్మె :
ఏఐటీయూసీ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కార్మికుల హక్కులను కేంద్రంలోని మోడీ సర్కార్‌ హరిస్తున్నదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్తంగా అన్ని కార్మికసంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు, పెట్టుబడిదార్లకు మేలు చేసే విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు. కేంద్రం చేసిన సవరణల వల్ల పనిగంటలు పెరగడం, ఉద్యోగ భద్రత తదితర అనేక హక్కులు కార్మికులు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశంలోని ఐదు కోట్లమంది నిరుద్యోగులు కాగా, జీఎస్‌టీ వల్ల దేశంలో (ఎంఎస్‌ఈ) రంగం దివాలా తీసిందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న పెట్టుబడిదారి అనుకూల విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంఅయిందని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 8శాతంగా ఉన్న జీడీపీ నేడు జీరో శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కావాలని నష్టాల్లోకి నెట్టి తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేసిన పోరాటాల వల్లనే తమ హక్కులను సాధించుకున్నారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని అన్నారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్‌, రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్‌, ప్రధాన కార్యదర్శి బిఎస్‌.బోస్‌, నాయకులు కరుణకుమారి, చంద్రయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే
రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
కళాకారుల మౌనం క్యాన్సర్‌ కంటే ప్రమాదం
వ్యవసాయ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలి
గిరాకీ మెండు...తగ్గిన దిగుబడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురి హత్య
అది ఒక రహస్య విచారణ
రాబడులకు భిన్నంగా పద్దులు..
హైదరాబాద్‌లో కిసాన్‌-మజ్దూర్‌ పరేడ్‌
పీఆర్సీలో సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలి
మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పీవీ సంజయ్ కుమార్‌
ఏజెన్సీలో వందశాతం పదోన్నతులు గిరిజన టీచర్లకే ఇవ్వాలి
మహీంద్ర వర్సిటీ ప్రొఫెసర్‌ బిష్ణుపాల్‌కు అవార్డు
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశా వర్కర్‌ కు అస్వస్థత
'వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలి'
ప్రేమజంట ఆత్మహత్య
ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
కేసీఆర్‌కు ధన్యవాదాలు
పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో 30న దీక్ష : జీవన్‌ రెడ్డి
సీఎం ఆదేశాలు అమలు చేయరా?
బలవంతపు భూసేకరణను ఆపాలి
27న సంఘాలతో సమావేశం...?
ఐటీ అభివృద్ధి కోసం సలహాలను స్వీకరించండి

తాజా వార్తలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

06:05 PM

మహిళల ఉపాధికి కొత్త పథకం...

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

05:41 PM

ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..

05:37 PM

హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్

05:27 PM

ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు

05:24 PM

మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు

05:19 PM

పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో

05:15 PM

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు

05:02 PM

స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

04:18 PM

ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు బంద్..

04:01 PM

ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే

03:53 PM

రైతులకు మద్దతుగా నగరంలో వాహన ర్యాలీ..

03:40 PM

క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.