Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉల్లి కన్నీరు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2019

ఉల్లి కన్నీరు

- హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.180
- బెంగళూరులో కిలో రూ.200
- ఉత్పత్తి అంచనా..ధరల అదుపు ప్రభుత్వాల వైఫల్యం
- ఎందుకీ దుస్థితి..?
            సగటు భారతీయ కుటుంబాలు తమ వంటకాల్లో తప్పనిసరిగా వినియోగించే వస్తువు ఉల్లిగడ్డలు. ఏ కూరలోనైనా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. వంటకంలో వేయడానికి ఉల్లిగడ్డను పాయలుగా కోసేటపుడు కంట నీరు రావడం ఎవరికైనా సహజంగా ఎదురయ్యే అనుభవం. ఇప్పుడు ఉల్లిని కొనేటపుడే కంటనీరు తెప్పిస్తున్నది.మార్కెట్‌కు వెళ్లి ఉల్లి ధర అడిగితే కంటనీరు రావడం ఖాయం అన్న దుస్థితి. ఇది ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆదివారం దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర కిలో రూ.200 పలికింది. కొన్ని నగరాల్లో రూ.160కి పైనే చేరింది. ఇది వినియోగదారుల మంత్రిత్వశాఖ అధికారికంగా చెప్పిన లెక్క...
హైదరాబాద్‌ : ఆదివారం హైదరాబాద్‌ లోని రైతు బజారుల్లో కిలో ఉల్లి ధర రూ.160 నుంచి రూ.170 వరకు పలికింది. కాస్త నాణ్యమైన ఉల్లి కిలో రూ.180 చొప్పున అమ్ముతున్నారు. ఇది రైతు బజారుల్లో పరిస్థితి. మారుమూల దుకాణాల్లో ఈ ధర రూ.180 నుంచి రూ.200 వరకూ ఉంటోంది. ఇది మన తెలంగాణకే పరిమితం కాలేదు. బెంగళూరుసహా పలు నగరాల్లో కిలో ధర రూ.200కు చేరింది. ఉల్లి దిగుబడుల్ని అంచనా వేయడంలో, ధరల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నది పరిస్థితుల్ని మదింపు చేస్తే అర్థమవుతోంది.
ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దాంతో, ఉల్లి విత్తడం ఆలస్యమైంది. ఇది మొదటి కారణం. వర్షాలు రావడం ఆలస్యమైనా ఎడతెరిపి లేకుండా కురిశాయి. పలు చోట్ల వరదలొచ్చాయి. దాంతో, వేసిన ఉల్లి చాలా చోట్ల మొలకెత్తకుండానే కుళ్లిపోయింది. దాంతో, ఉల్లిని మరోసారి విత్తాల్సి వచ్చింది. ఇది రెండో కారణం. ఈ రెండు కారణాల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట చేతికి రావడం ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్‌లో చేతికి రావాల్సిన పంట ఆలస్యమైంది. అంతేగాక అనావృష్టి, అతివృష్టి వల్ల పంట దిగుబడి తగ్గనున్నది. ఈ ఖరీఫ్‌లో అంచనాకన్నా 26శాతం దిగుబడి తగ్గనున్నట్టు వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు.
ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోవడం దేశ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. పంట దిగుబడులపై సరైన అంచనా వేయలేకపోయిన కేంద్రం ఉల్లి ఎగుమతులకు అడ్డుకట్ట వేయడంలో ఆలస్యం చేసింది. సెప్టెంబర్‌ చివరి వారంలో నిషేధంపై నిర్ణయం తీసుకున్నది. అప్పటికే రూ.3000 కోట్లకుపైగా విలువైన ఉల్లి విదేశాలకు తరలిపోయింది. గతేడాది నవంబర్‌ 15న దేశంలో ఉల్లి సగటు ధర కిలో రూ.22.84పైసలు కాగా, ఈ ఏడాది అదే రోజున రూ.60.38పైసలు.
దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో కంటి తుడుపు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ప్రభుత్వ వాణిజ్య సంస్థ ఎంఎంటీసీ ద్వారా లక్షా 20వేల టన్నుల ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్టు తెలిపింది. ఇప్పటికే 17090 టన్నుల(6090 టన్నులు ఈజిప్టు నుంచి, 11000 టన్నులు టర్కీ నుంచి) ఉల్లి దిగుమతికి ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. మరో 4000 టన్నులు టర్కీ నుంచి దిగుమతికి ఆర్డర్‌ పెట్టినట్టు తెలిపింది. అయితే, ఈ దిగుమతులన్నీ రావడానికి సమయం పడుతుంది. 2020 జనవరి 20 వరకల్లా దిగుమతులు దేశానికి చేరుకుంటాయని వినియోగదారులశాఖ సహాయమంత్రి రావూసాహెబ్‌ దన్వే రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అయితే, ఆ దిగుమతులు రిటైల్‌ మార్కెట్‌కు చేరడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా ఉల్లి ధరల్ని అరికట్టడమెలా..? ప్రభుత్వం దగ్గర ఉన్న బఫర్‌ స్టాక్‌ ఎంత..? దేశీయంగా మన రైతులు పండించే ఉల్లి మార్కెట్‌కు దశలవారీగా వచ్చేది ఎంత..? అనేవాటిపై స్పష్టత ఉంటేనే రానున్న కాలంలో ఉల్లి ధరలు ఏవిధంగా ఉంటాయన్నది అంచనా వేయగలం. ఈ మధ్యలో రైతులను,వినియోగదారులనూ దళారులు దండిగా దోచేస్తున్నారు.
ఏడాదికి దేశ ప్రజలు వినియోగించే ఉల్లి దాదాపు కోటీ 50 లక్షల టన్నులు. ఈ ఖరీఫ్‌లో దేశీయ ఉత్పత్తి అంచనా 52 లక్షల టన్నులు. సకాలంలో మోడీ సర్కా ర్‌ స్పందించకపోవటం వల్లే ఉల్లి కన్నీరు పెట్టిస్తున్నది. మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాసంగి నుంచి పంటలను ప్రభుత్వం కొనదు
పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్‌
కుర్చీలేదు...గౌరవం అసలే లేదు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 19న కార్మిక, కర్షక ఐక్యతా దినం
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌
ప్రజావిశ్వాసమే ప్రజాస్వామ్య పునాది
వీడీసీ తరహాలో అరాచకాలు
ప్రతిపక్షాల కుళ్లు రాజకీయాల్లో పడొద్దు..
గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
చెరువులపై హక్కు గంగపుత్రులదే..
తెలంగాణ ఐ-హబ్‌,గుజరాత్‌ వీ-హబ్‌ మధ్య అవగాహన ఒప్పందం
కొత్త చట్టాలపై రైతుల నిరసన
వ్యాక్సినేషన్‌ లో మంత్రులు, అధికారులు
నూతన చట్టాలతో మరింత నష్టం
జీహెచ్‌ఎంసీ గెజిట్‌ విడుదల
ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌ లు ఇవ్వండి
నవోదయ పరీక్ష తేదీ మార్పు
ఉద్యమం ఉధృతమైతే కేంద్రమే బాధ్యత వహించాలి : చాడ
'డబుల్‌' ఇండ్లు మంజూరు చేయాలి
డాక్టర్‌ లక్ష్మణమూర్తి మృతికి కేసీఆర్‌ సంతాపం
పాము కాటుకు బాలిక మృతి
జూన్‌ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ ?
సమస్యల పరిష్కారం కోసం 23న నిరాహార దీక్ష
నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌
పోలవరంతో పెను విధ్వంసం..
కాలయాపనే..?
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 2,82,492
ఫౌంటెన్‌ లా..
పీఆర్‌ పనులను పూర్తిచేయాలి
జక్రాన్‌ పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.