Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి

- రైతు రుణ విమోచన కమిషన్‌కు రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నివారణ కోసం సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మహత్యలు ఆపేందుకు కృషి చేయాలని కోరింది. ఈమేరకు మంగళవారం రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మెన్‌ నాగేళ్ల వెంకటేశ్వర్లుకు ఏఐకెేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి, మూడ్‌ శోభన్‌ల బందం వినతిపత్రం సమర్పించింది. రైతు రుణ విమోచన కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తు న్నట్టు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో ఈ రకమైన కమిషన్‌ వేసి చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా రైతులను రుణ విముక్తులను చేసి, ఆత్మహత్యలను ఆపగలిగారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు మేధావులు, రైతు సంఘాల ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకొని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు సంఘం చేసిన సూచనలు
- ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించకున్నా రుణమాఫీ చేయాలి.
- చీడపీడల తాకిడికి దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి.
- విత్తన వైఫల్యంతో రైతు నష్టపోతే ఆయా కంపెనీలు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
- వడ్డీ అసలుకు సమానంగా చెల్లించినప్పుడు రుణాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు కానప్పుడు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి
- క్రిమి సంహారక మందుల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్ట పరిహారం చెల్లించాలి.
- వడ్డీ వ్యాపారులు లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేసినప్పుడు వారు ఇచ్చిన అప్పులను రద్దు చేయాలి
- కౌలుదారు హక్కులను లైసెన్స్‌ సాగుదారుల చట్టం-2011 ప్రకారం అమలు జరపాలి.
- కల్తీవిత్తనాలు, నాణ్యతలేని విత్తనాలు, వ్యాపారులు అమ్మినప్పుడు కఠిన చర్యలు తీసుకొని రైతులకు పరిహారం ఇప్పించాలి.
- స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకులు మొత్తం రైతులకు రుణాలు ఇవ్వాలి. అప్పుడు ప్రయివేటు అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటారు
- వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు (పంటలబీమా,ప్రభుత్వ రాయితీలు ప్రకృతి వైఫరీత్యాల పరిహారం ప్రభుత్వ పథకాలు) అమలు జరపాలి.
కమిషన్‌ గమనించాల్సిన అంశాలు
- రెవెన్యూ చట్టాల అమలుకు కమిషన్‌ చొరవ తీసుకొని సూచనలు చేయాలి. వాస్తవ సాగుదారు పేర్లను నమోదు చేయాలి.
- ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వాస్తవ సాగుదారులకు అందించాలి.
- ప్రస్తుత మార్కెట్‌ నిబంధనల్లో మార్పు తేవాలి. మార్కెట్‌లోకి వచ్చిన సరుకు రక్షణ బాధ్యతను మార్కెట్‌ కమిటీలు తీసుకోవాలి. శాస్త్రీయంగా నాణ్యతా ప్రమాణాలను అవసరమైనప్పుడు సడలించి రైతుల ఉత్పత్తులను కొనిపించాలి. తూకాలలో మోసం లేకుండా చూడాలి. మార్కెట్‌ నుంచి రవాణా ఏర్పాట్లు కొనుగోలు దారులే చేసుకోవాలి.
రైతుకు భరోసా కల్పిస్తాం: రైతు రుణ విముక్తి కమిషన్‌ వెల్లడి
రైతులను రుణ విముక్తులు చేయడంలో వారికి పూర్తి భరోసా కల్పిస్తామని రైతు రుణ విముక్తి కమిషన్‌ చైర్మెన్‌ నాగేళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణ, కౌలు రైతు సమస్యలు, మద్దతు ధర, మార్కెట్‌లో దళారీ వ్యవస్థ నియంత్రణ, రుణమాఫీ, బ్యాంకు రుణాల మంజూరు, బీమా వంటి సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రైతు, రైతు కూలీ, చేతివృత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కవ్వా లక్ష్మారెడ్డి, కార్యదర్శి శారదాదేవి తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

03:07 PM

అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి : కోహ్లీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.