Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
22 ఏండ్లకు కోర్టుతీర్పు! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

22 ఏండ్లకు కోర్టుతీర్పు!

- పరిహారం చెల్లించలేదని ఆర్డీవో కార్యాలయం సీజ్‌
- కూల్చిన ఆస్పత్రి భవనం కోసం పోరాడిన వైద్యుడు
నవతెలంగాణ-జగిత్యాల టౌన్‌
ఓ వైద్యుడికి చెందిన ఆస్పత్రి భవనాన్ని కూల్చిన కేసులో 22 ఏండ్లకు న్యాయం జరిగింది. ఆ వైద్యుడికి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రెవెన్యూ అధి కారులు నామమాత్రపు డిపాజిట్‌తో కాలం గడపటం తో జగిత్యాల రెండో ఆదనపు న్యాయమూర్తి ఆదేశాలతో మంగళవారం ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తు చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి 1997లో అశోక్‌నగర్‌లో స్థలం కొని ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టాడు. అది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు ఆ ఆస్పత్రి నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీనిపై ఆ వైద్యుడు 2007, ఏప్రిల్‌ 4న నష్టపరిహారాన్ని కోరుతూ జగిత్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదోపవాదాలు జరిగి పూర్తిస్థాయి ధృవీకరణ పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం వాస్తవానికి ఆ స్థలం వైద్యుడిదేనని ధృవీకరించింది. నష్టపరిహారంగా రూ.16 లక్షలా 82 వేలా 125 చెల్లించాలనీ, బాధితుడు కోర్టును ఆశ్రయించిన తేదీ నుంచి తీర్పు వెలువడిన తేదీ వరకు ఆరుశాతం వడ్డీని కలిపి ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయినా రెవెన్యూ అధికారుల్లో స్పందన రాలేదు. తిరిగి 2008లో నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రెటరీతోపాటు అప్పటి కలెక్టర్‌, జగిత్యాల ఆర్డీవో, తహశీల్దార్లకు నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో రూ.5లక్షలు కోర్టులో డిపాజిట్‌ చేసిన రెవెన్యూ అధికారులు తిరిగి ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఆనాటి నుంచి కోర్టునే నమ్ముకొన్న వైద్యుడు సుధాకర్‌రెడ్డికి అనుకూలంగా 22 ఏండ్ల తరువాత గత నెల 28న ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తునకు జగిత్యాల రెండో ఆదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ ప్రకారంగా నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం మంగళవారం కోర్టు సిబ్బంది, ఆ వైద్యుడి న్యాయవాది పవన్‌ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలోని కంప్యూటర్లు, బీరువాలు, టేబుల్లతో పాటు ఇతర సామగ్రిని జప్తు చేసి కోర్టులో జమ చేశారు. ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు చేశారన్న అంశం జగిత్యాలలో చర్చనీయాంశమైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం
వరి ఎక్కువగా పండే జిల్లాల్లో డ్రై పోర్టులు
రైతు వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం క్యూ లైన్‌
కార్పొరేట్‌ విద్యలో విలువలు ఉండవు
సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
నిజామాబాద్‌లో కోళ్లు మృత్యువాత
బావిలో చిరుత
జిల్లాలకు తరలిన వ్యాక్సిన్‌
ప్రజలకు గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అన్ని తరగతులనూ ప్రారంభించాలి : టీపీఏ
ఇంటర్‌ విద్యలో అక్రమాలపై చర్యలు తీసుకొండి
28 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్‌
మెక్‌టెక్‌ సంస్థ రూ.5 కోట్లను ఇచ్చేయండి
పెరుగనున్న చలి తీవ్రత
రైతుల పాక్షిక విజయం..
ఆ చట్టాలు దుర్మార్గం..
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌
గోస పట్టేనా?
గ్రేటర్‌ వాసులకు నీటి కష్టాలుండవ్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి
కళతప్పిన సంక్రాంతి

తాజా వార్తలు

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

10:58 AM

పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం

10:40 AM

17 మంది ఎస్ఐలకు స్థానచలనం

10:32 AM

అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన

10:12 AM

ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

09:55 AM

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.