Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అసాంఘిక అడ్డాలుగా 'పబ్‌'లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

అసాంఘిక అడ్డాలుగా 'పబ్‌'లు

- సమయపాలన బేఖాతర్‌
- అందుబాటులో డ్రగ్స్‌
- యువతుల అక్రమ రవాణా కూడా
- చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం
- యాజమాన్యాలకు రాజకీయ అండదండలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కొన్ని నెలలుగా రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు మితిమీరాయి. కేవలం తొమ్మిది నెలల్లో 11 మంది హత్యకు గురయ్యారు. లైంగిదాడులకు గల కారణాలపై దృష్టి పెట్టడం లేదు. పోలీసులు మాత్రం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన లైంగికదాడులన్నీ మద్యం మత్తులోనే జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. గత 15 రోజుల క్రితం 'దిశ' ను తాగిన మత్తులోనే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పిన విషయం విధితమే. వెల్లడించారు. అయి నా రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా, పబ్‌లు, బార్లు, మద్యం షాపులను అర్ధరాత్రి వరకు అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మద్యం మత్తులో యువత బలవుతుంటే.. సర్కారు మాత్రం ఖజానా నింపు కోవడానికే ప్రాధాన్యతనిస్తున్నది. అడ్డదారులు తొక్కుతున్నది.
అక్రమాలకు అడ్రస్‌
రాజధాని పరిధిలో ఉన్న పబ్‌లు అసంఘిక కార్యా కలాపాలకు అడ్రస్‌గా మారుతు న్నాయి. వీటిని అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు కేంద్రాలుగా వాడుకుంటు న్నాయి. ప్రధానంగా మాదక ద్రవ్యాలతో పాటు, యువతుల అక్రమ రవాణా తతంగం అంతా పబ్‌ల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పబ్‌లకు వచ్చే యువకులకు వాటి యాజమా న్యాలే యువతులను సైతం అందుబాటు లోకి తెస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. పబ్‌లపై పోలీసుల నిఘా లేకపోవడం, డబ్బులు ముట్టచెప్పితే అక్కడి యాజమాన్యం ఏం చేసినా పట్టించు కోకపోవడంతోనే నేరాలు అధికమవుతు న్నాయి. తాగిన మత్తులో యువతులను వేధించడం, లైంగికదాడులకు పాల్పడటం తదితర సంఘటనలు చోటు చేసుకుంటున్నా, వెలుగులోకి రాకుండా పబ్‌ల యాజ మాన్యాలు మేనేజ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిం బవళ్లు పబ్‌లను నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చేస్తున్నారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మద్యం కోసం అర్ధరాత్రి వేళలలో కూడా యువ తులు పబ్‌లోకి వెళ్లడం, ఫూటుగా తాగి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టు పడుతున్నా పోలీసులు దృష్టి సారించడం లేదు. వీటి నిర్వా హకులకు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవ హరిస్తున్నారు.
గత పది రోజుల క్రితం మాదాపూర్‌లోని నోవాటెల్‌ పబ్‌లో ఓక సినీ నటితో మాజీ ఎమ్మెల్యే కుమారుడు తాగిన మైకంలో దురుసుగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్‌లో జరుగుతున్న అనేక అఘాయిత్యాలు, అరాచకాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. వీటిని అరికట్టడంలో పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతున్నది. సంఘవిద్రోహ శక్తులపై ఫిర్యాదులు అందగానే కాస్త హడావుడీ చేసి తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పబ్‌లు, బార్లపై నిరంతర నిఘా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పబ్‌ల లైసెన్స్‌లను రద్దు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పబ్‌లపై ఆ తరహా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
కోట్లలో ఆదాయం
పబ్‌లకు ఇచ్చే అనుమతులతో రాష్ట్ర ప్రభు త్వానికి ఏడాదికి రూ. 200 కోట్ల ఆదాయం వస్తున్నది. యాజ మాన్యాలు కూడా కోట్లలో లాభాలు గడి స్తున్నాయి. పబ్‌లు, బార్లలో ఎంట్రీ ఫీజులు లేకపోయిన ప్పటికీ మద్యం ప్రియుల నుంచి సుమారు రూ. 1000 సిట్టింగ్‌ ఫీజు కింద వసూలు చేస్తు న్నారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్‌ అధి కారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు.
నగర పరిధిలో 100 పబ్‌లు
హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో సుమారు 100 వరకు పబ్‌లు ఉన్నట్టు సమాచారం. ఇందులో అధికంగా బంజారాహిల్స్‌, జుబ్లిహిల్స్‌ ప్రాంతాల్లోనే సుమారు 50 వరకు ఉండగా, మాదాపూర్‌, కొండా పూర్‌, నగర శివారుల్లో మరో 50 పబ్‌లు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి రాజధాని పరిధిలో ఎన్ని పబ్‌లు ఉన్నాయనే సమాచారాన్ని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు మాత్రం చెప్పడం లేదు. పబ్‌ల వ్యవ హారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పబ్‌ల యాజ మాన్యాలు వారికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమస్యల పరిష్కారం కోసం 23న నిరాహార దీక్ష
నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌
పోలవరంతో పెను విధ్వంసం..
కాలయాపనే..?
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 2,82,492
ఫౌంటెన్‌ లా..
పీఆర్‌ పనులను పూర్తిచేయాలి
జక్రాన్‌ పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం
ప్రాణం తీసిన గాలిపటాలు
ఏడు జిల్లాల్లో కేసులు నిల్‌
ధాన్యాగారంగా పాత కరీంనగర్‌ జిల్లా
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేశం తండ్రి మృతి
పత్తి రైతు ఆత్మహత్య
కిడ్నాప్‌ కేసులో ఐదుగురి అరెస్ట్‌
జిల్లాలో బర్డ్‌ ఫ్లూ లేదు
జవాన్‌ మరణం బాధాకరం
భూసేకరణ నోటిఫికేషన్‌ తర్వాత
ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి
దొడ్లోకి గొర్లు వచ్చేనా?
2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ (ఏఐఎస్‌)లకు క్యాడర్‌ కేటాయింపు
25 వరకు ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు
అక్షరాలనే ఆయుధాలుగా మలచండి : కవిత
పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.