Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సదువు సక్కగున్నదా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

సదువు సక్కగున్నదా?

- 30న రాష్ట్రస్థాయి సాధనా సర్వే
-9 8,9 తరగతుల పిల్లలకు పరీక్ష
- 5,449 బడుల్లోని 4.84 లక్షల మంది రాసే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
విద్యార్థుల సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 30న రాష్ట్రస్థాయి సాధనా సర్వే (స్లాస్‌) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని 5,449 ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలల్లోని 8,9 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించనుంది. రాష్ట్రంలో 8,9 తరగతులు చదువుతున్న 4,84,601 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఇందులో ఎనిమిదో తరగతి విద్యార్థులు 2,41,158 మంది, తొమ్మిదో తరగతి పిల్లలు 2,43,443 మంది ఉన్నారు. రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్టీ) నిర్వహణలో ఈ పరీక్ష జరగనున్నది. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో కూడిన ఓఎంఆర్‌ ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల విద్యా అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడమే స్లాస్‌ లక్ష్యంగా ఉన్నది. తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్‌, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులకు సంబంధించి ఎస్‌సీఈఆర్టీ వంద మార్కులకు ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) ఈ ప్రశ్నాపత్రాలను ముద్రిస్తుంది. 8,9 తరగతుల పిల్లలు ఈనెల 30న పరీక్ష రాసిన తర్వాత ఆ ఓఎంఆర్‌ పత్రాలను పాఠశాలల నుంచి ఎస్‌సీఈఆర్టీ తెప్పించుకుని మూల్యాంకనం చేపట్టనుంది. ఉపాధ్యాయులు కేవలం పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అసర్‌, ఎస్‌సీఈఆర్టీ, జాతీయ సాధనా సర్వే (న్యాస్‌) వంటి సర్వేల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. అయినా విద్యార్థుల సామర్థ్యం సరిగ్గా అంచనా వేయడానికి కుదరడం లేదని అధికారులు భావిస్తున్నారు. అందుకే శాస్త్రీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే ఎస్‌ఎల్‌ఏఎస్‌ నిర్వహిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏడో తరగతి విద్యార్థులకూ కలిపి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల సామర్థ్యం మెరుగ్గా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.ఈనెల 30న ఎస్‌ఎల్‌ఏఎస్‌ రాతపరీక్ష నిర్వహించిన 15 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టి విజరుకుమార్‌ తనను కలిసిన విలేకర్లతో చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

షరతులు... ఆంక్షల నడుమ..హైదరాబాద్‌ లో భారీ ప్రదర్శన
నల్ల చట్టాలు రద్దు చేయకపోతే...మోడీతోపాటు కేసీఆర్‌ను బొంద పెడతారు
దేశానికే తెలంగాణ ఆదర్శం
రాజ్యాంగ పరిరక్షణే ముందున్న సవాల్‌
ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌
హైకోర్టులో గణతంత్ర వేడుకలు
ఇంటి వద్దకే డయాలసిస్‌ సేవలు
ఒకదానికి బదులు మరో ఇంజక్షన్‌.. బాలుడు మృతి
రోడ్డెక్కిన రైతులు
ఇఫ్లూలో స్టూడెంట్స్‌ను అడ్డుకున్న అధికారులు
సైకో కిల్లర్‌ అరెస్ట్‌
ఇది మరిచిపోని రోజు
కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ల ప్రతినిధి
మతస్వేచ్ఛ పేరుతో.... మహిళా హక్కులకు ఇబ్బందులు : ప్రొఫెసర్‌ పద్మజా షా
కేటీపీఎస్‌ ఏడవ దశలో తప్పిన ప్రాణనష్టం
తరగతికి 30 మంది... బెంచికి ఒకరే
రైతులపై నిర్బంధాన్ని ఆపాలి
అడవి పందులను చంపించే అధికారం సర్పంచ్‌లకు
రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం అమానుషం : టి.సాగర్‌
దేశంలోనే అగ్రగామిగా విజయ డెయిరీ
టీఆర్‌ఎస్‌ అవినీతిపై పార్లమెంటులో ప్రస్తావన :కాంగ్రెస్‌ ఎంపీలు
పనుల్లో వేగం పెంచండి
0.64 శాతం మందికి కరోనా
నేడు డీఈవోలతో విద్యామంత్రి సమావేశం
విద్యాశాఖలో అన్ని క్యాడర్లకూ పద్నోతులివ్వాలి : జీటీఏ
ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.