Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు పెట్టాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు పెట్టాలి

- రైతు మీద దౌర్జన్యం చేయడంపై గ్రామస్తుల ఆగ్రహం
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద ధర్నా
- రైతుకు క్షమాపణ చెప్పిన కాంట్రాక్టు సంస్థ ఇన్‌చార్జి
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నిర్వాసిత రైతును దుర్భాషలాడి తన గన్‌మెన్‌తో దాడి చేయించిన బస్వాపురం రిజర్వాయర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుపై దాడిని సీపీఐ(ఎం), తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ తీవ్రంగా ఖండించాయి. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్‌ ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధిత రైతు ఉడుత రవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా చేశారు. దాడికి కారకుడైన మంత్రిపై కేసు నమోదు చేయాలని సుమారు 3 గంటలకు పైగా బైటాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టర్‌ వచ్చి బాధిత రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని నేతలు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న భువనగిరి తహసీల్దార్‌ అక్కడికి చేరుకొని ఆందోళన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహాతో చర్చించారు. బాధిత రైతుకు చెందిన సర్వే నెంబర్‌ 179లోని 7 ఎకరాలను భూసేకరణ పేరిట తీసుకొని అందులో 21 గుంటల భూమికి ఏడాదిన్నరగా పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రీసర్వే చేయించి పరిహారం అందని రైతులకు వెంటనే డబ్బులు ఇప్పించాలని డిమాండ్‌ చేయగా, తహసీల్దార్‌ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌లు చేయడం వల్ల ఇండ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై 'కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి మూడు నెలలు కావొస్తోంది. ఇప్పటి వరకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించేందుకు అధికారులు ఎవరూ రాలేదు' అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 17న గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో డోర్‌ టూ డోర్‌ విచారణ చేయించి నివేదిక రూపొందించి తగు నష్టపరిహరం ఇప్పిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. రైతుపై దాడి చేసినందుకు మంత్రి క్షమాపణ చెప్పాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. దాంతో కాంట్రాక్టు సంస్థ ఇన్‌చార్జి కిరణ్‌రెడ్డి బాధిత రైతు ఉడిత రవి చేతులు పట్టుకొని.. తమ సంస్థ అధినేత చేసిన పొరపాటుకు తాను క్షమాపణ చెబుతున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ.. న్యాయం చేయాలన్న రైతుపై మంత్రి దాడి చేయించి.. ఆ రైతు చిన్నాన్న మృతికి కారణమయ్యారన్నారు. అభివృద్ధి పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్న ప్రభుత్వం మార్కెట్‌ ప్రకారంగా పరిహారం చెల్లించిన తర్వాత పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఇంకా పరాయి పాలన కొనసాగుతున్నదన్న విషయాన్ని బస్వాపురం రైతుపై జరిగిన దాడి రుజువు చేస్తోందని తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్‌ పాశం యాదగిరి అన్నారు. తెలంగాణ రైతుపై ఆంధ్రామంత్రి దాడి చేసి 24గంటలు గడిచినా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. ధర్నా అనంతరం భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం
వరి ఎక్కువగా పండే జిల్లాల్లో డ్రై పోర్టులు
రైతు వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం క్యూ లైన్‌
కార్పొరేట్‌ విద్యలో విలువలు ఉండవు
సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
నిజామాబాద్‌లో కోళ్లు మృత్యువాత
బావిలో చిరుత
జిల్లాలకు తరలిన వ్యాక్సిన్‌
ప్రజలకు గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అన్ని తరగతులనూ ప్రారంభించాలి : టీపీఏ
ఇంటర్‌ విద్యలో అక్రమాలపై చర్యలు తీసుకొండి
28 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్‌
మెక్‌టెక్‌ సంస్థ రూ.5 కోట్లను ఇచ్చేయండి
పెరుగనున్న చలి తీవ్రత
రైతుల పాక్షిక విజయం..
ఆ చట్టాలు దుర్మార్గం..
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌
గోస పట్టేనా?
గ్రేటర్‌ వాసులకు నీటి కష్టాలుండవ్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి
కళతప్పిన సంక్రాంతి

తాజా వార్తలు

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.