Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వ్యవసాయానికి మొండిచెయ్యే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

వ్యవసాయానికి మొండిచెయ్యే

- నికరంగా విదిల్చింది రూ.16 వేల కోట్లే..
- స్కీములతో సంబంధం లేకుండా రూ.లక్షా 20 వేల కోట్లు కేటాయించాలి
- కేంద్రానిది రైతు వ్యతిరేక బడ్జెట్‌ : ఏఐకేఎస్‌సీసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
అన్ని పథకాలు, కార్యక్రమాలుపోను వ్యవసాయ రంగానికి కేంద్రం విదిల్చింది రూ.16,800 కోట్లేనని పలువురు రైతు నేతలు విమర్శించారు. ఆ రంగాన్ని గట్టెక్కించాలంటే ఆయా స్కీములతో సంబంధం లేకుండా రూ.లక్షా 20 వేల కోట్లివ్వాలని డిమాండ్‌ చేశారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టింది కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక బడ్జెట్టని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయటం ద్వారా వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యాన గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ... జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం... 2018లో దేశవ్యాప్తంగా 11 వేల మంది, 2019లో మరో 12 వేల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే... కిసాన్‌ సమ్మాన్‌ నిధికి రూ.75 వేల కోట్లు, ఫసల్‌ బీమా యోజనకు రూ.14 వేల కోట్లు, వడ్డీ మాఫీ కోసం రూ.18 వేల కోట్లు, కృషి సించారు యోజన కింద 99 ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇవన్నీపోను వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ.16,800 కోట్లేనని వివరించారు. అందువల్ల ఈ కేటాయింపులతో రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతాంగ సంక్షేమానికి కేటాయింపులు పెంచాల్సిన తరుణంలో అందుకు విరుద్ధంగా తగ్గించటం అన్యాయమని అన్నారు. రైతుల ఆదాయాలు, పొదుపులు, ఆహార భద్రత మెరుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్‌ మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్‌ కేటాయింపులను రూ.71 వేల కోట్ల నుంచి రూ.61 వేల కోట్లకు తగ్గించటం దారుణమని అన్నారు. వాస్తవానికి దీనికి రూ.లక్ష కోట్లు కేటాయించాలంటూ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్‌ మాట్లాడుతూ... బడ్జెట్‌లో కేటాయింపులకు, ప్రభుత్వం చేసే ఖర్చుకు ఎంతో వ్యత్యాసముంటున్నదని తెలిపారు. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ... కనీస మద్దతు ధరల కోసం 2018-19లో రూ.1,500 కోట్లను కేటాయించిన కేంద్రం, అందులో కేవలం రూ.321 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాడిగల్ల భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, వ్యకాస నాయకురాలు బొప్పిని పద్మ, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్‌, వేములపల్లి వెంకటరామయ్య (ఏఐకేఎంఎస్‌), అచ్యుత రామారావు (అఖిల భారత రైతు కూలీ సంఘం), కన్నెగంటి రవి (తెలంగాణ రైతు జేఏసీ), నాగిరెడ్డి (తెలంగాణ రైతు కూలీ సంఘం), శంకర్‌ (డీబీఎఫ్‌) తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాసంగి నుంచి పంటలను ప్రభుత్వం కొనదు
పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్‌
కుర్చీలేదు...గౌరవం అసలే లేదు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 19న కార్మిక, కర్షక ఐక్యతా దినం
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌
ప్రజావిశ్వాసమే ప్రజాస్వామ్య పునాది
వీడీసీ తరహాలో అరాచకాలు
ప్రతిపక్షాల కుళ్లు రాజకీయాల్లో పడొద్దు..
గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
చెరువులపై హక్కు గంగపుత్రులదే..
తెలంగాణ ఐ-హబ్‌,గుజరాత్‌ వీ-హబ్‌ మధ్య అవగాహన ఒప్పందం
కొత్త చట్టాలపై రైతుల నిరసన
వ్యాక్సినేషన్‌ లో మంత్రులు, అధికారులు
నూతన చట్టాలతో మరింత నష్టం
జీహెచ్‌ఎంసీ గెజిట్‌ విడుదల
ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌ లు ఇవ్వండి
నవోదయ పరీక్ష తేదీ మార్పు
ఉద్యమం ఉధృతమైతే కేంద్రమే బాధ్యత వహించాలి : చాడ
'డబుల్‌' ఇండ్లు మంజూరు చేయాలి
డాక్టర్‌ లక్ష్మణమూర్తి మృతికి కేసీఆర్‌ సంతాపం
పాము కాటుకు బాలిక మృతి
జూన్‌ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ ?
సమస్యల పరిష్కారం కోసం 23న నిరాహార దీక్ష
నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌
పోలవరంతో పెను విధ్వంసం..
కాలయాపనే..?
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 2,82,492
ఫౌంటెన్‌ లా..
పీఆర్‌ పనులను పూర్తిచేయాలి
జక్రాన్‌ పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.