Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నిమిషంలోనే 80 శాతం చార్జింగ్‌..!? | టెక్‌ప్లస్‌ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • టెక్‌ప్లస్‌
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

నిమిషంలోనే 80 శాతం చార్జింగ్‌..!?

ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయంలో అందరూ ఆలోచించేది ఏ పనైనా త్వరగా పూర్తవ్వాలని.. బిల్‌ పేమెంట్స్‌, బ్యాంక్‌ ట్రాన్‌శాక్షన్‌లు ఏవైనా సరే.. అన్నీ త్వరగానే పూర్తవ్వాలని కోరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ అదే ఆలోచనలో ఉన్నారు. వస్తున్న ఆధునిక సాంకేతిక ఈ తరహాలోనే ఉంటోంది. ఫోన్‌ చేతిలో లేకపోతే.. క్షణం గడవదు అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఫోన్‌ చార్జింగ్‌ కోసం గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. త్వరగా చార్జింగ్‌ పూర్తయ్యేలా ఉంటే సమయం కలిసొస్తుందని వినియోగదారులు భావిస్తున్నట్టే.. కంపెనీలు సైతం ఈ తరహాలోనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అందుకు తగ్గట్టే బ్యాటరీల సామర్థ్యమూ పెరుగుతూ వస్తోంది. చార్జింగ్‌ పెట్టే సమయమూ తగ్గుతూ వస్తోంది. 35 నిమిషాల్లో పూర్తి చార్జింగ్‌, 17 నిమిషాల్లో పూర్తి చార్జింగ్‌ అంటూ ఈ మధ్య రియల్‌ మీ, రెడ్‌ మీ పోటాపోటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రియల్‌ మీ విడుదల చేసిన ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌2 ప్రోతో 50ఔ ఫాస్ట్‌ చార్జింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో మీ ఫోన్‌ 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఇదే బాటలో ఒప్పో రెనో ఏస్‌ స్మార్ట్‌ఫోన్‌తో తో 65ఔ ఫాస్ట్‌ చార్జింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని దాటి రెడ్‌మీ 100w ఫాస్ట్‌ చార్జింగ్‌ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 17 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ అవుతుంది. వివో కూడా 120w ఫాస్ట్‌చార్జింగ్‌ టెక్నాలజీపై ఎప్పట్నుంచో కసరత్తు చేస్తోంది. వీటన్నింటినీ దాటుకుని ఒక్క నిమిషంలోనే మీ స్మార్ట్‌ఫోన్‌కు 80శాతం చార్జింగ్‌ను అందించే టెక్నాలజీపై చైనా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హువాంగ్‌ యున్‌ హురు పని చేస్తున్నారు. ఈ టెక్నాలజీని పెకింగ్‌ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్‌ అల్యూమ్నీ ఫోరంలో ప్రదర్శించారు. అయితే ఈ టెక్నాలజీ మొట్టమొదట ఏ కంపెనీకి అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యమహా మ్యూజిక్ ఇండియా వారి PSR-E373 కీబోర్డ్

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.