Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
శిఖర వీరుడు - మల్లి | వేదిక | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Sep 03,2018

శిఖర వీరుడు - మల్లి

'మీరు జీవితంలో ఎవరినైనా ప్రేమించారా! ' అని మల్లిని పాత్రికేయులు ఒకసారి అడిగితే , అవును! నేను పర్వతాలని ప్రేమిస్తున్నాను అని ఆయన చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు. ఆయన పర్వతారోహణే శ్వాసగా, జీవితశయంగా జీవించాడు. మల్లి మస్తాన్‌ బాబు కేవలం 172 రోజుల్లో ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలని అవలీలగా అధిరోహించి, ప్రపంచ రికార్డ్‌ సృష్టించి గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించాడు మల్లి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంఘం గ్రామంలో 1974 సెప్టెంబర్‌ 3న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన మల్లి బాల్యంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన మస్తాన్‌ బాబు కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో పైతరగతులు చదివాడు. చిన్నప్పట్నుంచే మల్లికి కొండలెక్కడం అంటే మహా సరదా. సైనిక పాఠశాలలో చేరడమే ఆయన జీవితంలో కీలక మలుపు.
సైనిక పాఠశాలలో పూర్వ విద్యార్థి యం.ఉదరు భాస్కరరావు ఎవరెస్ట్‌ అధిరోహించే క్రమంలో మృత్యువాత పడటం, ఆయన విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం తదితర సంఘటలన్నీ మల్లికి శిఖరారోహణపై ఆసక్తి కలిగింది. ఆయన కొంతకాలం సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసి, తన లక్ష్య సాధన కోసం ఆ సంస్థ నుంచి తప్పుకొని, పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న పలు శిఖరాలని అధిరో హించాడు. 2006 జనవరి 19 న అంటార్కిటికా ఖండంలోని 4897 మీ టర్లు ఎత్తున్న 'విన్సన్‌ మాసిఫ్‌' శిఖరాన్ని అధిరోహించి తన శిఖర ప్రస్థా నాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది మే 21న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడం ద్వారా తన సీనియర్‌ విద్యార్థి కన్న కల నిజం చేశాడు. 2006 జూలై 10న ఉత్తర అమెరికాలోని 6194 మీటర్లున్న మౌంట్‌ మెకిన్లీ ( డెనాలి ) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ప్రపంచ రికార్డ్‌ సృష్టించాడు. పాలకుల నుండి పెద్దగా ప్రోత్సాహం లేకపో యినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్య సాధనని చేరుకున్నాడు. మల్లి బహుభాషా కోవిదుడు. గొప్ప పర్యావరణ ప్రేమికుడు, మంచి వక్త. హిమాలయ పర్వతాలలో పేరుకుపోతున్న వ్యర్థ పదార్థాల గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. దేశ వ్యాప్తంగా పర్యటించి తన ప్రసంగాలతో యువతలో ఉత్తేజం నింపేవాడు. దురదుష్టవశాత్తూ 2015 మార్చిలో దక్షిణ అమెరికలోని ఆండీస్‌ పర్వతాలలో గల 6749 మీటర్ల ఎత్తుగల 'నెవాడో టైస్‌ క్రూసెస్‌ సర్‌ సవ్మిట్‌ని అధిరోహించి దిగే క్రమంలో తుఫాన్‌ తాకిడికి మల్లి మరణించాడు. పర్వతారోహణ అనేది సాహసంతో కూడుకొన్న క్రీడ. అందులో అనేక వ్యయ ప్రయాసాలు ఉంటాయి. 2016లో మస్తాన్‌ బాబు సోదరి దొరసానమ్మ ఆ శిఖరాన్ని అధిరోహించి మల్లి కలని సాకారం చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్‌, కిలిమంజిరో వంటి శిఖరాలని అధిరోహిం చడం హర్షణీయం. ఆటలంటే క్రికెట్‌, చదువంటే ఇంజనీర్‌, మెడిసిన్‌ అనే అభిప్రాయం ఉన్న మన దేశంలో పాలకులు మరింత ప్రోత్సహిస్తే మస్తాన్‌ బాబు వంటి మట్టిలో మాణిక్యాలు మరి కొందరు వెలుగులోనికి వస్తారు.

- యం.రాంప్రదీప్‌
సెల్‌ : 9492712836

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర యోధుడు షోయబుల్లాఖాన్‌
ఐదేండ్లలో మోడీ సాధించిందేమిటి?
కన్నీటి కాశ్మీరం...
బీజేపీ, టీడీపీలు దొందూ దొందే!
సంక్షోభంలో దేశ ఆర్ధిక వ్యవస్థ
ఆడపిల్ల పుట్టుకే ప్రశ్నార్ధకమా?
గంతా.. భాగ్యనగర్‌లోనే...
ఇంట గెలిచి.. రచ్చ గెలవాలంటే..
ముహూర్తం వచ్చే.. అస్త్రం పాయే..
పేలాల కథ..
దరఖాస్తుల భవన్‌..!
ప్రేమకు ఖరీదు కట్టగలమా?
రైతులకిది ఊరట మాత్రమే
పాటల సిరివెన్నెలకు పద్మశ్రీ
బంజారాల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌
వరకట్న వేధింపులు ఆగవా?
వృద్ధ పౌరులకు ప్రభుత్వాల సాయం కావాలి
వేయి కత్తిపోట్లకు జంకని రణనినాదం- ఓంకారనాథం
తెలుగు భాష కాపాడబడేనా?
గాన గంధర్వుడు ఘంటశాల వెంకటేశ్వరరావు
పోరు సివంగి నడచిన జాడలు
స్త్రీల పట్ల చిన్నచూపు ఎందుకు?
సునామీ సుడిగుండంలో ఆధునిక ప్రపంచం
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
గులాబీ పురుగుకు విరుగుడు...
నల్లి ఉధృతి గమనిస్తే...
తాత్కాలిక ఉపశమనం కాదు! శాశ్వత నివారణోపాయం కావాలి!!
లఘు పరిశ్రమలకు ప్రభుత్వం మొండి చేయి
కథలంటే కథలే
మోడీ రూలింగ్‌ - మేడ్‌ ఇన్‌ కార్పొరేట్స్‌
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:36 PM

టాటూలతో జవాన్లకు నివాళి

09:35 PM

పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్

09:27 PM

రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

09:25 PM

నర్సు సహకారంతోనే శిశువు అపహరణ

09:09 PM

లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌

09:06 PM

రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

08:55 PM

పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం..పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

08:45 PM

రూ.298 ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్

08:41 PM

64 జిలెటిన్ స్టిక్స్,49 డిటోనేటర్ లు స్వాధీనం

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.