Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాములు
- కార్మిక, కర్షక పోరు జీపు యాత్ర
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతి రేక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో కార్మిక, కర్షక పోరు జీపు యాత్ర గురువారం కొనసాగింది.
తొర్రూరు : డివిజన్‌ కేంద్రంలోని అన్నారం రోడ్డు దగ్గర జీపు యాత్ర రథసారథి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాములు మాట్లాడారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ఆమో దించిందని విమర్శించారు. ప్రజల, కార్మికల హక్కులను హరించిదని ఆందోళన వెలి బుచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా హాని చేసేలా చట్టాలను మూజు వాణి ఓటుతో ఆమోదించిందని ధ్వజమెత్తారు. 64 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, అధ్యక్షుడు కుంట ఉపేందర్‌, నాయకుడు రాగుల రమేష్‌, నాయ కులు బొల్లం అశోక్‌, యాకూబ్‌, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్ము దేవేందర్‌, మండల అధ్యక్షుడు వెంకట్రామ్‌ నర్సయ్య, నాయకులు జమ్ముల శ్రీను, మార్క సాంబయ్య, వెంకన్న, బాబు, రమేష్‌, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో జీపు యాత్ర చేరుకోగా సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబుగౌడ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, రాష్ట్ర నాయకులు రమేష్‌ మాట్లా డారు. జీపు యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మెన్‌ వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు ఐలయ్య ఆధ్వర్యంలోని బృందాలు సంఘీభావం తెలిపాయి. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్‌ బాబు, సీఐటీయూ మండల మాజీ కార్యదర్శి ఇసంపెల్లి సైదులు, కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు ప్రణరు, అంగన్‌వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్‌ : మండల కేంద్రంలోని అంగడి సెంటర్‌లో సీఐటీయూ మండల కార్యదర్శి తాడబొయిన శ్రీశైలం, మండల అధ్యక్షులు జిల్లే జయరాజ్‌ ఆధ్వర్యంలో జీపు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతాను ఉద్ధేశించి రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, రాష్ట్ర నాయకుడు రాగుల రమేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంట ఉపేందర్‌, ఆకుల రాజు, సీనియర్‌ నాయకులు మార్తినేని పాపారావు, ఏనుగా సూరారెడ్డి, ముదురుకోల సారయ్య, పాషా, వెంకన్న, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వామపక్షాలు పుంజుకోవాలి
టీఆర్‌ఎస్‌ మంత్రాంగం
ఉద్యమ నేపథ్యమున్న మహిళగా గుర్తించండి
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలి
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు
బహుభాషా కోవిదురాలు జెడ్పీటీసీ డాక్టర్‌ పిట్టల శ్రీలత
కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా !
కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం
వాడీవేడీగా పీఏసీఎస్‌ సమావేశం
టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి
పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి
మిషన్‌ భగిరథ పైపు లైన్‌ లీకేజీ
రికార్డులు పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించాలి : కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
ఈ నెల చివరిలోగా పనులు పూర్తి చేయాలి : పమేలా సత్పతి
అరాచక పాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్‌
ఉద్యోగ కల్పనపై 'పల్లా' అబద్ధాలు
బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
మిర్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు
కొరగుట్టపై అదనపు కలెక్టర్‌ విచారణ
కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించండి
కూలీలు జరభద్రం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
రాజాసింగ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి
రాములునాయక్‌ను గెలిపించాలి
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసుల ఉక్కు పాదం
ప్రశ్నించే గొంతును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలి
అన్నారం షరీఫ్‌ దర్గాలో భారీ పోలీసు బందోబస్తు
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయించాలి

తాజా వార్తలు

05:22 PM

దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు

05:18 PM

100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

12:13 PM

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

12:00 PM

నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని

11:40 AM

టీమిండియా 365 పరుగులకు ఆలౌట్

11:36 AM

హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!

11:07 AM

మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్​ నేత సంచలన వ్యాఖ్యలు

11:01 AM

బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌!

10:40 AM

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

10:24 AM

భార‌త్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.