Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 01,2021

ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి

నవతెలంగాణ-కాశిబుగ్గ
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోడీ ప్రభుత్వాలు చేస్తున్న మంచి చెడులను గ్రాడ్యుయేట్‌ ఓటర్లు విశ్లేషించుకోవాలని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం కోసం వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో దేశాయిపేట రోడ్డులోని సీకేఎం కళాశాల మైదా నంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, తది తర పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలపాల న్నారు. రైల్వే ప్లాట్‌ఫారంపై చారు అమ్మిన అని చెప్పే మోడీ ఇప్పుడు రైళ్లను, ప్లాట్‌ఫారాలను అమ్ముతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగాలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతూ అదానీ, అంబానీలకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. 152 మెడికల్‌ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే అందులో రాష్ట్రానికి ఒక్కటి కూడా అందించలేదని చెప్పారు. పన్నుల రూపంలో కేంద్రానికి 2.72లక్షలు కడితే తిరిగి ఇచ్చింది కేవలం 1.50 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమస్యలపై ప్రశ్నించి పరిష్కరించే నేత అని తెలిపారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో అతిథి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భాం, అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడ్డది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. అదే ఉద్యమ స్ఫూర్తితో అభివద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివద్ధి కోసం పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 32 వేల 899 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అలాగే ప్రయివేట్‌ రంగంలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని చెప్పారు. అనేక శాఖలకు చెందిన ఉద్యోగులకు 300 శాతం వరకు జీతాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. బీజేపీ ఆరేండ్ల పాలనలో 23 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. పట్టభద్రుల సమస్యలను ప్రశ్నించి పరిష్కరించే గొంతుగా ఉంటానని తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ మాట్లాడుతూ సమిష్టిగా పని చేసి తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహానికి ఎర్రబెల్లితోపాటు నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి గ్యాదరి బాలమల్లు, నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎంపీలు పసునూరి దయాకర్‌, బండ ప్రకాష్‌, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కూడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, నాయకులు బొల్లం సంపత్‌కుమార్‌, లలిత యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరిపెడ ఎస్సైగా శ్రీనివాస్‌రెడ్డి
అధికారులు నిర్లక్ష్యం వీడాలి
పది రోజుల్లో మర్మతు పనులు పూర్తి చేయాలి
ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఫారెస్ట్‌ అధికారులు వ్యవహరించాలి
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
'మధుకర్‌రెడ్డి'పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి : టీజేఏ
దోపిడీ రహిత సమాజానికి ఉద్యమించాలి : సీపీఐ(ఎం)
పారదర్శకంగా 'గ్రేటర్‌ వరంగల్‌' రిజర్వేషన్లుఖరారు
ఉన్నతాధికారుల ఆరా.. !
నాసిరకంగా తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం
తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై కేసు
'గ్రేటర్‌ వరంగల్‌' ఎన్నికల కోడ్‌ అమలు
రూ.3 వేల కోట్లతో 'గ్రేటర్‌ వరంగల్‌' అభివృద్ధి
ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులు సహకరించాలి
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
19న ఉచిత శిక్షణ, ఉపాధి మేళ..
ప్రజల కోసం పోరాడిన వారు అజరామరంగా నిలుస్తారు
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కందుకూరి
'నగర'పోరు నగారా
అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించాలి
మంత్రి ఎర్రబెల్లి ఘననివాళి
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ వెంటనే ప్రకటించాలి
మేయర్‌ పదవిపై టీఆర్‌ఎస్‌ నేతల నజర్‌
స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌
అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
మానవతారాయ్ పై దాడి హేయం : కాంగ్రెస్‌
ప్రభుత్వ భూమి పలహారం !?
పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
బామ్మర్దిని కత్తితో పొడిచి చంపిన బావ
గొప్ప తాత్విక వేత్త అంబేద్కర్‌ : కలెక్టర్‌

తాజా వార్తలు

08:13 PM

కరోనా పాజిటివ్‌.. యువకుడు ఆత్మహత్య

07:57 PM

మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్

07:37 PM

లవర్స్ ను తుపాకితో కాల్చిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో

07:27 PM

ఏపీలో భారీగా పెరిగిన కేసులు..కరోనాతో 20 మంది మృతి

07:20 PM

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి ప్రజలకు తీరని లోటు : సీపీఐ(ఎం)

07:18 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

07:12 PM

సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం)సంతాపం

07:10 PM

నా ఆరోగ్యం బాగుంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

07:06 PM

బాలిక‌పై లైంగికదాడి..సెల్ఫీ తీసి

06:58 PM

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా..

06:33 PM

తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్

06:07 PM

స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

05:50 PM

యువ‌కుడి దారుణ‌ హ‌త్య

05:47 PM

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం

05:25 PM

విశాఖలో ఈదురు గాలుల బీభత్సం

05:15 PM

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

04:47 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ..ప్రతి 10 నిమిషాలకు..

04:09 PM

మంత్రి ఈటలకు సొంత జిల్లాలోనే షాకిచ్చిన నిరుద్యోగులు

04:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

03:59 PM

తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల

03:55 PM

ఈరోజు రాత్రి నుంచి రెండ్రోజుల పాటు లాక్‌డౌన్‌

03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌కు గుండెపోటు, పరిస్థితి విషమం

02:53 PM

సీఎంకు కరోనా..ఆస్ప‌త్రిలో చికిత్స‌

02:05 PM

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

01:50 PM

మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే ప‌దివేల జ‌రిమానా

01:37 PM

ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్

01:23 PM

చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!

01:13 PM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

01:10 PM

చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.